4 Died
-
#Speed News
Rajasthan Accident: రైల్వే వంతెనపై నుంచి రైల్వే ట్రాక్పై పడిన బస్సు..నలుగురు మృతి
రాజస్థాన్లోని దౌసాలో ఘోర ప్రమాదం జరిగింది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలోని రైల్వే కల్వర్టుపై బస్సు అదుపు తప్పి కింద ఉన్న రైల్వే ట్రాక్పై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
Date : 06-11-2023 - 7:35 IST -
#Andhra Pradesh
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి హైవేపై ఆగి ఉన్న ట్యాంకర్ను అంబులెన్స్ ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 15-09-2023 - 2:49 IST -
#Speed News
Saudi Arabia: సౌదీ కారు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ వాసులు
సౌదీ అరేబియా నుంచి కువైట్కు తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు
Date : 27-08-2023 - 4:28 IST