21st Installment
-
#Business
PM Kisan: శుభవార్త.. ఆరోజు ఖాతాల్లోకి రూ. 2 వేలు!?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకాన్ని ఫిబ్రవరి 24, 2019 న ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రభుత్వం పథకం. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది.
Published Date - 04:25 PM, Sat - 15 November 25 -
#Business
21st Installment: 11 కోట్ల మందికి శుభవార్త.. ఖాతాల్లోకి రూ. 2 వేలు?!
పీఎం-కిసాన్ పథకానికి అర్హత భూ యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. మీ భూమి పత్రాలు అప్డేట్ కాకపోయినా లేదా రాష్ట్ర రెవెన్యూ విభాగం ద్వారా ధృవీకరించబడకపోయినా, మీ దరఖాస్తు తిరస్కరించబడవచ్చు లేదా తదుపరి విడత ఆపబడవచ్చు.
Published Date - 04:55 PM, Sun - 2 November 25