Sports
-
IND vs ENG: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ మొదటికే
ఒక్క టెస్ట్ సిరీస్ తో టీమిండియా విధ్వంసం బయటపడింది. కుర్రాళ్ళ సెంచరీల మోతకు ర్యాంకులన్నీ దాసోహమయ్యాయి. సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో ఓడిన రోహిత్ సేన మిగతా రెండు మ్యాచులో ఇంగ్లాండ్ జట్టును మట్టి కురిపించింది. ముఖ్యంగా మూడో టెస్టులో భారీ స్కోరుతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
Date : 21-02-2024 - 8:03 IST -
KL Rahul Ruled Out: టీమిండియాకు బిగ్ షాక్.. నాలుగో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం, బుమ్రాకు విశ్రాంతి..!
ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ (KL Rahul Ruled Out) దూరమయ్యారు.
Date : 21-02-2024 - 7:45 IST -
Kohli Son: జూనియర్ కోహ్లీ వచ్చేశాడు… పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క
సస్పెన్స్ కు తెరపడింది...వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో సీరీస్ కు దూరమైన విరాట్ కోహ్లీ ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తనకు వారసుడు పుట్టాడని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తన భార్య అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు
Date : 20-02-2024 - 11:19 IST -
Ranji Trophy 2024: బీఎండబ్ల్యూ కారు, కోటి రూపాయలు… హైదరాబాద్ రంజీ జట్టుకు బంపరాఫర్
రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు హెచ్సీఏ నజరానా ప్రకటించింది. జట్టుకు రూ.10 లక్షలు , వ్యక్తిగతంగా అదరగొట్టిన ప్లేయర్స్ కు రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని
Date : 20-02-2024 - 9:19 IST -
IPL First Match : ఐపీఎల్ సీజన్ ఆరంభ తేదీ ఎప్పుడో తెలుసా ?
IPL First Match : క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ పై మేజర్ అప్ డేట్ వచ్చింది.
Date : 20-02-2024 - 5:58 IST -
WPL 2024 Opening Ceremony: మహిళల ఐపీఎల్ కు కౌంట్ డౌన్.. గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీకి బీసీసీఐ ఏర్పాట్లు
మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ టోర్నీ రెండో సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది.
Date : 20-02-2024 - 4:41 IST -
Manoj Tiwary: ధోనీ వల్లే నా కెరీర్ నాశనమైంది… మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే తన కెరీర్ నాశనమైందన్నాడు.
Date : 20-02-2024 - 3:17 IST -
Rohit Sharma: వేలం లోకి రోహిత్ శర్మ?
ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకరు. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించింది.
Date : 20-02-2024 - 2:17 IST -
Yuzvendra Chahal: యుజ్వేంద్ర చాహల్ను RCB ఎందుకు రిటైన్ చేయలేదో కారణం చెప్పిన మైక్ హెస్సన్..!
ఐపీఎల్ 2022లో టీమిండియా స్టార్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రిటైన్ చేయలేదు.
Date : 20-02-2024 - 9:56 IST -
Sania Mirza Marries Shami: సానియా మీర్జా- మహమ్మద్ షమీ ఫేక్ పెళ్లి ఫోటోలు కలకలం..!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సానియా మీర్జా, భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ (Sania Mirza Marries Shami) ఉన్నారు.
Date : 20-02-2024 - 9:35 IST -
Indian Cricketers Retire: ఒకేసారి ఐదుగురు క్రికెటర్లు రిటైర్మెంట్..!
దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో తమదైన ముద్ర వేసిన ఐదుగురు దిగ్గజ ఆటగాళ్లు ఈ సీజన్ రంజీ ట్రోఫీ ముగిసిన తర్వాత ఆటకు వీడ్కోలు (Indian Cricketers Retire) పలకాలని నిర్ణయించుకున్నారు.
Date : 20-02-2024 - 8:57 IST -
Wanindu Hasaranga: టీ20ల్లో మరో రికార్డు సృష్టించిన శ్రీలంక ఆల్ రౌండర్ హసరంగా..!
శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగా (Wanindu Hasaranga) అద్భుత బౌలింగ్కు పేరుగాంచాడు. వనిందు తన కెరీర్లో ఒకదాని తర్వాత ఒకటి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.
Date : 20-02-2024 - 7:10 IST -
IND vs ENG: ధోనీని గుర్తు చేసిన టీమిండియా వికెట్ కీపర్
రాజ్కోట్లో ఆదివారం జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. పరుగుల పరంగా ఇంగ్లండ్పై భారత్కు ఇదే అతిపెద్ద విజయం. 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు మొత్తం 122 పరుగులకే కుప్పకూలింది
Date : 19-02-2024 - 5:23 IST -
Rana Daggubati : రంగంలోకి రానా ‘సౌత్బే’.. హైదరాబాద్లో బాక్సింగ్ ఈవెంట్స్
Rana Daggubati : మన దేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ (IPBL) , ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (IBC) కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Date : 19-02-2024 - 3:36 IST -
IND vs ENG 3rd Test: 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై భారత్ చారిత్రాత్మక విజయం
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల టీమిండియా హిస్టారికల్ విజయాన్ని సొంతం చేసుకుంది. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టులో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఈ సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Date : 18-02-2024 - 5:17 IST -
Ravichandran Ashwin: టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులో చేరనున్న అశ్విన్..!
టీమిండియా అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) పునరాగమనం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది భారత్కు పెద్ద ఊరటనిస్తుంది.
Date : 18-02-2024 - 11:54 IST -
PV Sindhu : ఆసియా బాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పసిడి దిశగా సింధు
ఆసియా బ్యాడ్మింటన్ (Asia Batminton) ఛాంపియన్షిప్లో పసిడి దిశగా భారత మహిళల జట్టు దూసుకెళ్తోంది. థాయ్లాండ్ ప్లేయర్ కతేథాంగ్తో జరిగిన మ్యాచులో 21-12, 21-12 తేడాతో పీవీ సింధు (PV Sindhu) విజయం సాధించారు. దీంతో టీమ్ మ్యాచులో భారత్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. మలేషియాలోని షా ఆలమ్లో శనివారం జరిగిన సెమీస్లో భారత మహిళల జట్టు 2024 బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్స్లో 3-2తో జపాన్ను ఓడించి ఫైనల్
Date : 18-02-2024 - 10:22 IST -
Former South Africa player: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ కన్నుమూత.. కారణమిదే..?
Former South Africa player: క్రికెట్ ప్రపంచంలోని ఓ దిగ్గజ క్రికెటర్ (Former South Africa player) ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. ఈ అనుభవజ్ఞుడు గుండెపోటు కారణంగా మరణించాడు. అతని మరణ వార్త తెలియగానే క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ అనుభవజ్ఞుడు 2002, 2008 మధ్య ICC మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు. ఇంతకుముందు ఈ అనుభవజ్ఞుడు దక్షిణాఫ్రికా జట్టుకు ప్రధాన కోచ్గా కూడా మారాడు. ఈ దిగ్గజ క్రికెటర్ కన్నుమూశారు దక
Date : 18-02-2024 - 8:57 IST -
Warning To Players: రంగంలోకి జై షా.. ఇకనైనా టీమిండియా ఆటగాళ్ల వైఖరి మారుతుందా?
భారత బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాలకు గట్టి ఎదురుదెబ్బ (Warning To Players) తగిలిన బీసీసీఐ పెద్ద ప్రకటన చేసింది.
Date : 18-02-2024 - 8:26 IST -
IND vs ENG: రాజ్కోట్లో జైస్వాల్ విధ్వంసం.. పట్టుబిగించిన భారత్
రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పట్టుబిగించింది. బౌలర్ల జోరుకు జైస్వాల్ విధ్వంసకర సెంచరీ తోడవడంతో ఇప్పటికే భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది.
Date : 17-02-2024 - 8:11 IST