Sports
-
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల క్రీడా ప్రపంచం సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారత మాజీ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ సంతాపం వ్యక్తం చేశారు. మన మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ జీ మృతికి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని ఆయన ఎక్స్లో రాశారు.
Date : 27-12-2024 - 12:31 IST -
ICC Trophies: మన్మోహన్ సింగ్ హయాంలో భారత్ కు 3 ఐసీసీ ట్రోఫీలు
2011 ప్రపంచకప్ లో భాగంగా భారత్ -పాక్ మధ్య మార్చి 30న సెమీస్ జరిగింది. ఈ మ్యాచ్ కోసం అప్పటి పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ భారత్కు వచ్చారు.
Date : 27-12-2024 - 12:26 IST -
Team India Wearing Black Armbands: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించిన టీమిండియా ఆటగాళ్లు!
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 27-12-2024 - 10:07 IST -
Virat Kohli: మెల్బోర్న్ స్టేడియంలో సెక్యూరిటీ లోపం.. గ్రౌండ్లో విరాట్ భుజంపై చెయి వేసి ఫొటోలకు ఫోజు!
ఈ సంఘటన MCG వద్ద జరిగింది. అక్కడ కోహ్లీ ఆస్ట్రేలియా అభిమానుల నుండి నిరంతరం దాడికి గురవుతున్నాడు. ఈ సమయంలో అతను కూడా ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
Date : 27-12-2024 - 9:43 IST -
Physical Disabled Champions Trophy: దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్.. భారత్- పాక్ మ్యాచ్ అప్పుడే?
దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక మరియు ఇంగ్లండ్ జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీకి ముందు భారత జట్టు జైపూర్లో శిక్షణా శిబిరంలో పాల్గొంటుంది. ఆ తర్వాత తుది జట్టును ఎంపిక చేస్తారు.
Date : 26-12-2024 - 6:20 IST -
Siraj-Bumrah: బెయిల్స్ మార్చిన సిరాజ్.. వికెట్ తీసిన బుమ్రా
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించగా, ఓపెనర్లు శుభారంభం అందించారు.
Date : 26-12-2024 - 6:02 IST -
Melbourne: మెల్బోర్న్లో రసాభాస.. కొట్టుకున్న ఇరు దేశాల ఫ్యాన్స్
ఈ సంఘటన ఉదయం జరిగింది. ఖలిస్తానీ మద్దతుదారులు, భారత అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోగా మైదానం వెలుపల గందరగోళం ఏర్పడింది. దీంతో విక్టోరియా పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు.
Date : 26-12-2024 - 5:56 IST -
Travis Head Out For Duck: హెడ్ ని డకౌట్ చేసిన జస్ప్రీత్ బుమ్రా
జస్ప్రీత్ బుమ్రా మూడో సెషన్లో ప్రమాదకరంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లకు చుక్కలు కనపడ్డాయి. ట్రావిస్ హెడ్ క్రీజులో కుదురుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.
Date : 26-12-2024 - 5:46 IST -
Rohit Sharma: గల్లీ క్రికెట్ అనుకుంటివా పుష్ప .. జైస్వాల్ పై రోహిత్ ఆగ్రహం
కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ సమయంలో మైదానంలో తోటి ఆటగాళ్లను తిట్టడం తరచుగా జరుగుతుంది. మెల్బోర్న్ టెస్టులో కూడా రోహిత్ తన ఆగ్రహాన్ని బయటపెట్టాడు. జడేజా బౌలింగ్లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
Date : 26-12-2024 - 5:41 IST -
Virat Kohli: విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించిన ఐసీసీ
మెల్బోర్న్ టెస్టులో 10వ ఓవర్ ముగిసిన తర్వాత సామ్ కాన్స్టాస్ మరియు విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓవర్ ముగిసిన తర్వాత కోహ్లి ముందు నుంచి వచ్చి సామ్ను భుజంతో నెట్టాడు.
Date : 26-12-2024 - 2:18 IST -
India vs Australia: తొలిరోజు ముగిసిన ఆట.. ఆసీస్ స్కోర్ ఎంతంటే?
భారత్ తరఫున బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా తొలి రోజు అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రాతోపాటు జడేజా, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్లకు తలో వికెట్ తీశారు.
Date : 26-12-2024 - 1:24 IST -
Konstas vs Bumrah: బుమ్రా బౌలింగ్లో చరిత్ర సృష్టించిన సామ్ కాన్స్టాస్
సామ్ జస్ప్రీత్ బుమ్రాను ఆరంభం నుంచే ఇబ్బంది పెట్టాడు. 2021 నుంచి టెస్టుల్లో ఒక్క సిక్స్ కూడా ఇవ్వని బుమ్రా, సామ్ కాన్స్టాస్ దాన్ని బ్రేక్ చేశాడు.
Date : 26-12-2024 - 12:45 IST -
Virat Kohli: పాత కోహ్లీ వచ్చేశాడు.. తొలిరోజే ఆసీస్ ఆటగాడిని కవ్వించిన విరాట్, వీడియో వైరల్!
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో 10వ ఓవర్ ముగిసిన వెంటనే విరాట్ ముందు నుంచి వచ్చి సామ్ కాన్స్టాన్స్ను కింగ్ భుజంతో ఢీకొట్టాడు. కోహ్లీ తగిలిన వెంటనే కాన్స్టాస్ విరాట్తో గొడవకు దిగాడు.
Date : 26-12-2024 - 11:26 IST -
Flashback Sports 2024: ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్మెన్ ఎవరంటే?
టీమ్ ఇండియా యువ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్కు కూడా ఈ సంవత్సరం గొప్ప సంవత్సరం. టెస్టు క్రికెట్లో జైస్వాల్ చాలా సందడి చేశాడు. జైస్వాల్ ఈ ఏడాది 14 మ్యాచ్లు ఆడగా అందులో బ్యాటింగ్లో యశస్వి 1312 పరుగులు చేశాడు.
Date : 26-12-2024 - 6:30 IST -
Khel Ratna : ఖేల్ రత్న అవార్డు ఎలా ఇవ్వబడుతుంది, అవార్డు గ్రహీతల పేర్లను ఎవరు నిర్ణయిస్తారు?
Khel Ratna : భారత షూటర్ మను భాకర్ ఖేల్ రత్నకు సంబంధించి వార్తల్లో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన మను భాకర్ పేరు ఖేల్ రత్నకు సిఫార్సు చేయబడిన ఆటగాళ్లలో లేదని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇక్కడే వివాదం మొదలైంది? అటువంటి పరిస్థితిలో, ఖేల్ రత్న ఎలా పొందాలనేది ప్రశ్న, దాని అర్హతలు ఏమిటి మరియు అవార్డు గ్రహీత పేరును ఎవరు నిర్ణయిస్తారు?
Date : 25-12-2024 - 6:46 IST -
Virat Anushka : సాధారణ కేఫ్లో విరాట్, అనుష్క క్రిస్మస్ బ్రేక్ఫాస్ట్.. ఇంకా ఏం చేశారంటే..
ఒక సాధారణ కేఫ్కు వెళ్లి వారిద్దరూ(Virat Anushka) బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం ఆ కేఫ్లోని కిచెన్లోకి ఇద్దరూ కలిసి వెళ్లారు.
Date : 25-12-2024 - 1:30 IST -
Rohit Sharma To Open: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పు.. ఓపెనర్గా రోహిత్ శర్మ?
గత కొంతకాలంగా టెస్టు క్రికెట్లో రోహిత్ శర్మ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్ ఫ్లాప్ అయ్యాడు. గత 13 ఇన్నింగ్స్ల్లో రోహిత్ 12 కంటే తక్కువ సగటుతో 152 పరుగులు మాత్రమే చేశాడు.
Date : 25-12-2024 - 12:06 IST -
AUS vs IND: రేపట్నుంచి నాలుగో టెస్టు.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్
గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో ట్రావిస్ హెడ్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత హెడ్కు గాయమైందని, నాలుగో టెస్టులో ఆడడం కాస్త కష్టమని చాలా రిపోర్టులు వచ్చాయి.
Date : 25-12-2024 - 11:30 IST -
Naman Ojha Father Vinay: భారత మాజీ క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. బ్యాంకుకే కన్నం!
నమన్ తండ్రి వినయ్ ఓజా మధ్యప్రదేశ్లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జౌల్ఖేడా బ్రాంచ్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన సూత్రధారిగా చెప్పబడుతున్న అభిషేక్ రత్నంతో కలిసి ఈ ఘటనకు పాల్పడ్డాడు.
Date : 25-12-2024 - 10:35 IST -
Champions Trophy Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు ఐసీసీ రెండు వేదికలను ఎందుకు ప్రకటించింది?
ఛాంపియన్స్ ట్రోఫీలో అతిపెద్ద మ్యాచ్ అంటే ఫిబ్రవరి 23న దుబాయ్లో భారత్-పాకిస్థాన్ మధ్య పోరు జరగనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.
Date : 24-12-2024 - 8:02 IST