HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Gautam Gambhir Wants Test Specialists To Play Duleep Trophy

Gautam Gambhir: క‌థ‌లు ప‌డ‌కుండా దేశవాళీ టోర్నీలో ఆడాల్సిందే: గంభీర్

ఆటగాళ్లను గాడిలో పెట్టేందుకే గంభీర్‌ కొత్త రూల్స్‌ తీసుకురానున్నాడు. తాజాగా గంభీర్ చెప్పినట్టుగానే బీసీసీఐ ఓ నియమాన్ని ప్రకటించింది. ఆగ‌స్ట్ నెల‌లో జ‌రిగే దులీఫ్ ట్రోఫీలో టీమ్ఇండియా టెస్ట్‌ జట్టులోని రెగ్యులర్ స‌భ్యులు ఆడాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది.

  • Author : Praveen Aluthuru Date : 17-07-2024 - 4:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gautam Gambhir
Gautam Gambhir

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రంగంలోకి దిగాడు. ఇంకా తాను బాధ్యతలు తీసుకోకముందే తన మార్క్ ని చూపిస్తున్నాడు. తన బుర్రల్లో ఉన్నదాన్ని బీసీసీఐకి చెప్పి జట్టులో ప్రక్షాళన మొదలుపెడుతున్నాడు. వాస్తవానికి ఈ నెల చివర్లో శ్రీలంకతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లను ఆడనుంది.ఈ టూర్ ద్వారా గంభీర్‌ అధికారికంగా జట్టు బాధ్యతలు తీసుకుంటాడు. అంతకుముందే టెస్టు క్రికెట్‌ పై తన మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు.

ఆటగాళ్లు బెసిక్‌ లెవెల్‌ నుంచి స్ట్రాంగ్‌గా ఉండాలని గంభీర్‌ ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పాడు. కొందరు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తర్వాత దేశవాళి క్రికెట్‌ను పూర్తిగా మర్చిపోతున్నారు. హర్ధిక్‌ పాండ్యా, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి ఆటగాళ్లు ఇదే కోవకు చెందుతారు. ఇలాంటి ఆటగాళ్లను గాడిలో పెట్టేందుకే గంభీర్‌ కొత్త రూల్స్‌ తీసుకురానున్నాడు. తాజాగా గంభీర్ చెప్పినట్టుగానే బీసీసీఐ ఓ నియమాన్ని ప్రకటించింది. ఆగ‌స్ట్ నెల‌లో జ‌రిగే దులీఫ్ ట్రోఫీలో టీమ్ఇండియా టెస్ట్‌ జట్టులోని రెగ్యులర్ స‌భ్యులు ఆడాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ఖ‌చ్చితంగా ఒక్కొ ఆట‌గాడు ఒక‌టి లేదా రెండు మ్యాచులు ఆడాలని సూచించింది.

విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రాల‌కు బీసీసీఐ మిన‌హాయింపు ఇచ్చింది. కీల‌క ఆట‌గాళ్లు అయినా ఈ ముగ్గురు గాయాల బారిన ప‌డ‌కుండా ఉండేందుకే ఈ మిన‌హాయింపు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. కాగా సెప్టెంబ‌ర్‌లో స్వదేశంలో భారత్ బంగ్లాదేశ్‌ మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ జరగనుంది. ఆ త‌రువాత న్యూజిలాండ్‌తో మూడు టెస్టు మ్యాచుల సిరీస్, అనంత‌రం టీమ్ఇండియా ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్తుంది. అక్క‌డ నవంబ‌ర్ 22 నుంచి జ‌న‌వ‌రి 7 మ‌ధ్య‌లో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నుంది. జూన్‌లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ ఆడాలంటే.. టీమ్ఇండియా ఆడ‌నున్న సిరీస్‌లోని మ్యాచుల్లో వీలైన‌న్ని ఎక్కువ టెస్టు మ్యాచులు గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గంభీర్ బీసీసీఐతో కలిసి జట్టుని మరింత బలంగా మార్చే పనిలో పడ్డాడు.

Also Read: Sardar 2 : కార్తీ సర్దార్ 2 సెట్‌లో ప్రమాదం.. స్టంట్ మెన్ మరణం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • gautam gambhir
  • kohli
  • Pandya
  • rohit
  • Test Duleep Trophy

Related News

Ms Dhoni

టీ20 వరల్డ్ కప్ పై ? ఎంఎస్ ధోనీ షాకింగ్ కామెంట్స్..

Ms Dhoni  టీ20 ప్రపంచ కప్ ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలవబోయే జట్టు ఏదనే దానిపై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ధోనీ మాట్లాడుతూ భారత జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవేనని చెప్పారు. అయితే, అన్ని జట్లల

  • T20 World Cup

    పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

  • Team India

    40 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 4 సార్లు మాత్రమే ఆలౌట్‌!

  • Yuvraj Singh

    రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

Latest News

  • మూగ, చెవిటి యువతిపై కన్నతండ్రే అత్యాచారం..

  • అండర్-19 వరల్డ్ కప్.. ఆరోసారి టైటిల్‌పై క‌న్నేసిన భారత్!

  • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

  • సినిమా ఛాన్సులు లేకపోయినా ..పుకార్లతో అమ్మడికి ఫుల్ క్రేజ్.. !!

  • గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. హైకోర్టు సంచలనం

Trending News

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd