Test Duleep Trophy
-
#Sports
Gautam Gambhir: కథలు పడకుండా దేశవాళీ టోర్నీలో ఆడాల్సిందే: గంభీర్
ఆటగాళ్లను గాడిలో పెట్టేందుకే గంభీర్ కొత్త రూల్స్ తీసుకురానున్నాడు. తాజాగా గంభీర్ చెప్పినట్టుగానే బీసీసీఐ ఓ నియమాన్ని ప్రకటించింది. ఆగస్ట్ నెలలో జరిగే దులీఫ్ ట్రోఫీలో టీమ్ఇండియా టెస్ట్ జట్టులోని రెగ్యులర్ సభ్యులు ఆడాల్సిందేనని స్పష్టం చేసింది.
Published Date - 04:42 PM, Wed - 17 July 24