HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >England And India To Meet In Inaugural U19 Womens T20 World Cup Final

U19 Women T20 World Cup 2023: రేపు ఇంగ్లాండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. కప్ కొట్టేదెవరో..?

అండర్-19 ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ (U19 Women T20 World Cup) తుది ఘట్టానికి చేరుకుంది. భారత్ ఇప్పటికే ఫైనల్ కు చేరగా, మరో సెమీస్ లో ఆస్ట్రేలియాపై 3 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరుకుంది. దీంతో రేపు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

  • By Gopichand Published Date - 12:56 PM, Sat - 28 January 23
  • daily-hunt
Under-19 Women
Resizeimagesize (1280 X 720) 11zon

అండర్-19 ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ (U19 Women T20 World Cup) తుది ఘట్టానికి చేరుకుంది. భారత్ ఇప్పటికే ఫైనల్ కు చేరగా, మరో సెమీస్ లో ఆస్ట్రేలియాపై 3 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరుకుంది. దీంతో రేపు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. షఫాలీ వర్మ నేతృత్వంలోని భారత టీమ్ బ్యాటింగ్, బౌలింగ్ లో ధృడంగా ఉంది. ఫైనల్లోనూ ఇంగ్లండ్ ను ఓడించి కప్ తీసుకురావాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనుంది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 3 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. కాగా, టీమిండియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. భారత్‌ అద్భుత విజయంతో ఫైనల్ లోకి అడుగు పెట్టింది. మరో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ కూడా విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. జనవరి 29న భారత్-ఇంగ్లండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌లో జరగనుంది.

Also Read: Sania Mirza: ఇండియన్ టెన్నిస్ ఐకాన్‌ సానియామీర్జా

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీని తర్వాత రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. ఈ సమయంలో అలెక్స్ స్టోన్‌హౌస్ జట్టు తరపున గరిష్టంగా 25 పరుగులు చేసింది. 33 బంతుల్లో 25 పరుగులు చేసింది. 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విధంగా ఇంగ్లండ్ ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది.

ముఖ్యంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది. ఈసారి టోర్నీలో టీం ఇండియా ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయింది. శ్రీలంక, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా జట్లను టీమిండియా ఓడించింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి కూడా భారత్‌ జట్టు ప్లేయర్ కావడం విశేషం. శ్వేతా సెహ్రావత్ 6 మ్యాచ్‌ల్లో 192 పరుగులు చేసింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • england
  • India vs England
  • T20 world cup
  • team india
  • U19 Women

Related News

Asia Cup 2025 Trophy

Asia Cup 2025 Trophy: ప్ర‌స్తుతం ఆసియా కప్ ట్రోఫీ ఎక్కడ ఉంది?

సెప్టెంబర్ 30న దుబాయ్‌లో జరిగిన ACC వార్షిక సాధారణ సమావేశం (AGM)లో ACC పరిధిలోని టెస్ట్ ఆడే ఐదు దేశాలు భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ అపరిష్కృత సమస్యపై చర్చిస్తాయి.

  • Australia Series

    Australia Series: ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?!

  • Most Wickets

    Most Wickets: ఈ ఏడాది టెస్ట్‌ల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడు ఎవ‌రంటే?

  • Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయ‌స్ అయ్య‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపించిన టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • Virat Kohli

    Virat Kohli: ఆర్సీబీకి గుడ్ బై చెప్ప‌నున్న విరాట్ కోహ్లీ?!

Latest News

  • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

  • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

  • BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

Trending News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd