Sports
-
జింబాబ్వేపై టీమిండియా ఘనవిజయం!
ఇక ఈరోజు నంబర్ 6లో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మ కేవలం 16 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా విధ్వంసం సృష్టిస్తూ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (50) పూర్తి చేశాడు.
Date : 26-02-2026 - 10:44 IST -
జింబాబ్వేపై భారత్ విధ్వంసం.. టీ20 వరల్డ్ కప్లో రెండో అత్యధిక స్కోరు!
ఈ వరల్డ్ కప్లో మొదటి మూడు ఇన్నింగ్స్ల్లోనూ అభిషేక్ శర్మ 'సున్నా' (డకౌట్)కే వెనుదిరిగారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో కూడా కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Date : 26-02-2026 - 9:20 IST -
వెస్టిండీస్పై సౌతాఫ్రికా సూపర్ విక్టరీ.. భారత్కు ఊరట!
సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించడం భారత జట్టుకు పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే అంతకుముందున్న సమీకరణాలతో పోలిస్తే ఇప్పుడు భారత్ సెమీఫైనల్ దారి చాలా వరకు సులభమైంది.
Date : 26-02-2026 - 7:20 IST -
ఎన్సీఈఆర్టీ వివాదం.. ప్రధాని మోదీ అసహనం!
వివాదాస్పద అధ్యాయం ఉన్న ఎనిమిదో తరగతి పుస్తకాల విక్రయాలను ఎన్సీఈఆర్టీ నిలిపివేసింది. అర్థరాత్రి వేళ ఒక ప్రకటన విడుదల చేస్తూ కౌన్సిల్ తన తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పింది.
Date : 26-02-2026 - 6:59 IST -
Fire Accident in Jubilee Hills : జూబ్లీహిల్స్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. రోడ్ నెం. 36లోని మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న మంగళగౌరి షాపింగ్ మాల్లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది
Date : 26-02-2026 - 2:10 IST -
రైల్వే పరిహారానికి సంబంధించి కీలక ప్రకటన చేసిన కేంద్రం!
భారతీయ రైల్వేలో పారదర్శకత, ప్రయాణికుల సౌకర్యాల కోసం విప్లవాత్మక అడుగు వేస్తూ ఎలక్ట్రానిక్ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ను ప్రారంభించారు.
Date : 26-02-2026 - 2:07 IST -
ఇంగ్లాండ్ అద్భుత విజయం.. సెమీఫైనల్కు హ్యారీ బ్రూక్ సేన, పాకిస్థాన్కు చుక్కెదురు!
లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 51 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు.
Date : 24-02-2026 - 11:00 IST -
ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం.. కొత్త యాంటీ టెర్రర్ పాలసీ ‘ప్రహార్’ విడుదల!
భారతదేశపు యాంటీ టెర్రర్ పాలసీ ‘ప్రహార్’ ప్రధాన లక్ష్యం నిఘా వర్గాల సమాచారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని ఉగ్రదాడులను అడ్డుకోవడం, తక్షణమే తిప్పికొట్టడం.
Date : 24-02-2026 - 4:49 IST -
వెంటనే లొంగిపోవాలి .. అవినాష్రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు
దేశ అత్యున్నత న్యాయస్థానం అవినాష్రెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
Date : 24-02-2026 - 2:21 IST -
కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ.. ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ విషాదానికి కారణం వరలక్ష్మి డెయిరీ నుంచి వచ్చిన కల్తీ పాలు అని గుర్తించబడింది.
Date : 23-02-2026 - 3:16 IST -
రేపటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు..
MLA MLC sports ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాసేపు రాజకీయాలకు విరామం ఇచ్చి క్రీడా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ పో
Date : 23-02-2026 - 1:16 IST -
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు .. ఏపీ పోలీసుల అదుపులో సునీల్ నాయక్
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పాట్నాలో ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ కాలంలో సునీల్ నాయక్ ఏపీ సీఐడీ విభాగంలో ఐజీగా డిప్యూటేషన్పై పనిచేశారు.
Date : 23-02-2026 - 1:06 IST -
కల్తీ నెయ్యి వ్యవహారం .. వైఎస్సార్సీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ద్వారా దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరుమల లడ్డూలో రసాయనాల కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రిట్ పిటిషన్ను దాఖలు చేశారు.
Date : 23-02-2026 - 12:54 IST -
టీమ్ ఇండియా విజయ యాత్రకు బ్రేక్.. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం!
సొంత గడ్డపై, లక్షలాది మంది అభిమానుల మధ్య, అనుకూలమైన పరిస్థితుల్లో కూడా భారత్ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Date : 22-02-2026 - 10:52 IST -
సూపర్-8 మ్యాచ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?!
భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. ఆయన తన 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
Date : 22-02-2026 - 9:07 IST -
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన టీ-సాట్!
ప్రస్తుత కాలంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేల రూపాయలు వెచ్చించి శిక్షణ పొందలేని గ్రామీణ, పేద విద్యార్థులకు టీ-సాట్ అందిస్తున్న ఈ డిజిటల్ లెసన్స్ ఎంతో మేలు చేస్తాయి.
Date : 22-02-2026 - 8:59 IST -
శాస్త్రవేత్తలతో సమావేశమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!
తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, తద్వారా రైతు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 21-02-2026 - 10:45 IST -
భారీ వర్షం.. టీ20 వరల్డ్ కప్లో సూపర్- 8 మ్యాచ్ రద్దు!
ఇప్పుడు సూపర్-8లో పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్ను ఫిబ్రవరి 24న ఇంగ్లాండ్తో ఆడనుంది. మరోవైపు ఫిబ్రవరి 25న న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో తలపడనుంది.
Date : 21-02-2026 - 10:05 IST -
సౌతాఫ్రికాతో మ్యాచ్కు ముందు సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు!
ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ 2026 లీగ్ స్టేజ్లో భారత జట్టు తన నాలుగు మ్యాచ్లలోనూ విజయం సాధించింది. ఇప్పుడు సూపర్-8లో పెద్ద జట్లను ఎదుర్కోవడానికి టీమ్ ఇండియా సిద్ధంగా కనిపిస్తోంది.
Date : 21-02-2026 - 7:00 IST -
ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు
ChandraBabu సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని
Date : 21-02-2026 - 4:53 IST