Sports
-
AP: ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకుల తంటాలు
ఇలా వైసీపీ ఎన్నికల సభల నుంచి ప్రజలు బయటకు వెళ్లకుండా నిలువరించేందుకు విశాఖ నేతలు వారికి భోజనాలను ఎర వేస్తున్నారని, అధికార నేతల గంటల తరబడి ప్రసంగాలను వినలేక ప్రజలు ఇంటి దారి పడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు
Date : 02-04-2024 - 2:53 IST -
Kalvakuntla Kanna Rao : కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
Kalvakuntla Kanna Rao : బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 02-04-2024 - 1:43 IST -
Baba Ramdev : క్షమాపణలు మాకొద్దు.. మీపై చర్యలు తప్పవు.. రాందేవ్ బాబాకు ‘సుప్రీం’ షాక్
Baba Ramdev: పతంజలి ఉత్పత్తు(Patanjali product)ల గురించి తప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో యోగా గురువు బాబా రాందేవ్(Baba Ramdev)ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) ముందు క్షమాపణలు చెప్పారు. ఆ కేసులో ప్రత్యక్షంగా ఇవాళ ఆయన కోర్టుకు హాజరయ్యారు. రాందేవ్(Ramdev), బాలకృష్ణ(Balakrishna)లు వ్యక్తిగతం హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని, ఆ ఆదేశాల ప్రకారం ఆ ఇద్దరూ కోర్టుకు వచ్చినట్లు వాళ్ల తరపు న్యాయవాద
Date : 02-04-2024 - 1:10 IST -
Change Photo on Voter ID: ఇంట్లో కూర్చొనే ఓటర్ ఐడీ ఫోటోను మార్చుకోవచ్చు ఇలా.. ప్రాసెస్ ఇదే..!
ఓటరు కార్డులో ఫోటో మార్చుకోవాలంటే (Change Photo on Voter ID) దీని కోసం ఎక్కడికీ పరుగెత్తాల్సిన అవసరం లేదు. సింపుల్ పద్ధతిని అవలంబించి ఇంట్లో కూర్చొని ఈ పనిని సులభంగా చేసుకోవచ్చు.
Date : 02-04-2024 - 1:00 IST -
Ranga Reddy: గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు
Ranga Reddy: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి సప్లైయ్ అవుతూనే ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిది లోని తోల్కట్ట గ్రామ శివారులో ఒక షెడ్లో అక్రమంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న సౌరబ్ కుమార్ యాదవ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని 580 గ్రాముల గంజాయితో 92 గంజాయి చాక్లెట
Date : 02-04-2024 - 11:47 IST -
Rule From Jail : జైల్లో సీఎం కేజ్రీవాల్.. అక్కడి నుంచే పాలన.. సాధ్యమవుతుందా ?
Rule From Jail : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను దేశ రాజధానిలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Date : 02-04-2024 - 11:47 IST -
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్.. ఇంట్లోకి చొరబడి ఏం చేసిందటే!
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో అటవీ జంతువుల సంచారం ఎక్కువగా ఉంది. అందుకే రాత్రి వేళలో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండగా, శ్రీకాకుళంలో ఎలుగుబంట్ల తాకిడి ఎక్కువగా ఉంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వీటి భయం కారణంగా జనాలు గుంపుగుంపులుగా తిరుగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంల
Date : 02-04-2024 - 11:27 IST -
New Rules: ఏప్రిల్ 1వ తేదీ నుంచి మారిన ఆర్థిక నిబంధనలు ఇవే..!
ఏప్రిల్ నెల ప్రారంభంతో కొత్త ఆర్థిక సంవత్సరం 2024-2025 ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని అనేక నిబంధనలు (New Rules) మారబోతున్నాయి.
Date : 02-04-2024 - 10:45 IST -
Ravi Kota : అసోం సీఎస్గా తెలుగు ఐఏఎస్ అధికారి.. నేపథ్యమిదీ
Ravi Kota : మన తెలుగు వ్యక్తికి మరో కీలక అవకాశం లభించింది.
Date : 02-04-2024 - 9:34 IST -
Phone Tapping Case : ప్రతిపక్షాన్ని ఓడించేందుకే ‘ఫోన్ ట్యాపింగ్’ను వాడారు.. మాజీ పోలీసు అధికారి ‘ఒప్పుకోలు’
Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది.
Date : 02-04-2024 - 8:57 IST -
Railways: రాయితీలు బంద్.. గత నాలుగేళ్లలో రైల్వే శాఖకు రూ. 5800 కోట్ల అదనపు ఆదాయం..!
రైలు ఛార్జీలలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను ఉపసంహరించుకున్నప్పటి నుండి భారతీయ రైల్వేలు (Railways) సీనియర్ సిటిజన్ల నుండి రూ. 5800 కోట్లకు పైగా అదనపు ఆదాయాన్ని ఆర్జించాయని సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద అడిగిన ప్రశ్నలలో వెల్లడైంది.
Date : 02-04-2024 - 8:05 IST -
Israel Vs Iran : ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ ఎటాక్.. 11 మంది మృతి
Israel Vs Iran : ఇజ్రాయెల్ మరోసారి సిరియాపై విరుచుకుపడింది. ఈసారి సిరియా రాజధాని డమస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయ కాన్సులర్ విభాగంపై గగనతల దాడికి పాల్పడింది.
Date : 02-04-2024 - 8:00 IST -
JEE Main Session 2 Admit Card: జేఈఈ మెయిన్-2024 సెషన్ 2 అడ్మిట్ కార్టులు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..!
NTA జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) మెయిన్ 2024 సెషన్ 2 పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ (JEE Main Session 2 Admit Card)లను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ jeemain.nta.ac.inలో అడ్మిట్ కార్డ్లు విడుదల చేసింది.
Date : 02-04-2024 - 6:50 IST -
Actor Suman : రాజకీయ నాయకుల్ని అవినీతి పరుల్ని చేసింది ప్రజలే – నటుడు సుమన్
రాజకీయ నాయకుల్ని అవినీతి పరుల్ని చేసింది ముమ్మాటికీ ప్రజలే అని వ్యాఖ్యానించారు
Date : 01-04-2024 - 8:16 IST -
BRS Party: కాళేశ్వరంపై కాంగ్రెస్ పెద్ద కుట్రకు పాల్పడింది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
BRS Party: ఎన్నికల ముందు రూ. 75 వందల కోట్లు రైతు బంధు నిధులు ఇవ్వకుండా అడ్డుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు బంధు నిధులు దారి మళ్లించి కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని తెలంగాణ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేసిఆర్ పాలనలో రూ. 72,815 కోట్లు రైతు బంధు ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు 1.31 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉండగా కేసిఆర్ పాలనలో 2.38 కోట్ల ఎకరాలు సాగు విస్తీర్ణ
Date : 01-04-2024 - 7:22 IST -
Rs 3500 Crore : కాంగ్రెస్కు భారీ ఊరట.. ఇబ్బంది పెట్టబోమన్న ఐటీ శాఖ
Rs 3500 Crore : ఎన్నికలు సమీపించిన వేళ కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
Date : 01-04-2024 - 4:28 IST -
9 Children Died : ల్యాండ్మైన్తో ఆడుకున్నారు.. పేలడంతో 9 మంది పిల్లల మృతి
9 Children Died : మందుపాతర పేలిన ఘటనలో 9మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
Date : 01-04-2024 - 3:36 IST -
Congress : మొన్న బిహార్ పార్టీ.. ఇవాళ పంజాబ్ పార్టీ.. కాంగ్రెస్లో విలీనం
Congress : ఇటీవల బిహార్లో ‘జన అధికార పార్టీ’ కాంగ్రెస్లో విలీనం కాగా, తాజాగా మరో రాజకీయ పార్టీ కూడా హస్తం పార్టీలో కలిసిపోయింది.
Date : 01-04-2024 - 3:11 IST -
No To Diesel Vehicles : 36 కోట్ల వాహనాలను వదిలించుకుంటాం.. కేంద్ర మంత్రి ప్రతిజ్ఞ
No To Diesel Vehicles : దేశంలోని 36 కోట్ల పెట్రోల్, డీజిల్ వాహనాలను పూర్తిగా వదిలించుకుంటామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిజ్ఞ చేశారు.
Date : 01-04-2024 - 2:45 IST -
Hyderabad : ఖాళీ అవుతున్న రిజర్వాయర్లు.. హైదరాబాద్కు ‘జల’గండం!
Hyderabad : తెలంగాణలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లన్నీ ఎండిపోతున్నాయి.
Date : 01-04-2024 - 1:21 IST