Sports
-
Bomb Threat : ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్
Bomb Threat : కోయంబత్తూరు , చెన్నై వయా హైద్రాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం తో అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు
Date : 10-10-2024 - 12:08 IST -
Nara Lokesh : రతన్ టాటా మరణం పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం
Nara Lokesh : ఏ మూల విపత్తు సంభవించినా, రతన్ టాటా అత్యంత గొప్ప హృదయంతో స్పందించి భారీ విరాళాలు అందించిన వ్యక్తి అని లోకేశ్ ఆయన మానవతా దృక్పథాన్ని గుర్తు చేశారు. "నిజాయతీ , నిస్వార్థత"ను టాటా బ్రాండ్గా స్థాపించిన రతన్ టాటా మరణం లేదని, ప్రజల హృదయాల్లో ఎప్పటికీ జీవిస్తారన్నారు లోకేశ్. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ ఆయన ప్రతిరోజూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూనే
Date : 10-10-2024 - 11:53 IST -
Ratan Tata : నానో కార్స్ టు టాటా స్కై.. ఎయిరిండియా టు బిగ్ బాస్కెట్.. రతన్ టాటా బిగ్ డీల్స్
ఆయన హయాంలో టాటా గ్రూప్ (Ratan Tata) విస్తరణ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 10-10-2024 - 11:44 IST -
Mukesh Ambani: మళ్లీ ఫోర్బ్స్ జాబితాలో టాప్ ప్లేస్లోకి వచ్చేసిన ముఖేష్ అంబానీ
Mukesh Ambani: ముఖేశ్ అంబానీ ఫోర్బ్స్ జాబితాలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన దేశంలోని అత్యంత వందమంది సంపన్నుల జాబితాలో టాప్ ప్లేస్ను నిలుపుకున్నారు ముఖేశ్ అంబానీ. ఈసారి టాప్-100లో చోటు సంపాదించిన సంపన్నులు తొలిసారి నికర విలువలో ట్రిలియన్ డాలర్లు దాటినట్టు ఫోర్బ్స్ పేర్కొంది.
Date : 10-10-2024 - 11:32 IST -
Forbes : 1 ట్రిలియన్ మైలురాయిని అధిగమించిన భారతదేశంలోని 100 మంది సంపన్న వ్యాపారవేత్తలు
Forbes : 80 శాతం మంది ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే మరింత సంపన్నులయ్యారని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. ఈ సంవత్సరంలో, భారతదేశపు అత్యంత సంపన్నులు $1.1 ట్రిలియన్ విలువకు చేరుకున్నారు, 2019తో పోలిస్తే వారు రెండింతల ధనవంతులయ్యారు.
Date : 10-10-2024 - 11:24 IST -
Chana Dal Beneftis: పచ్చి శనగపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు.. వినియోగాలు..!
Chana Dal Beneftis : శనగపప్పులో కూడా అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో లిపిడ్లు, ఫాస్పరస్, ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
Date : 10-10-2024 - 11:07 IST -
Mukesh Ambani Emotional: రతన్ నువ్వు మా గుండెల్లో ఉంటావ్.. ముఖేష్ అంబానీ ఎమోషనల్!
ఈ రోజు భారతదేశానికి, భారతీయ పరిశ్రమకు చాలా విచారకరమైన రోజు అని ముఖేష్ అంబానీ తన ప్రకటనలో పేర్కొన్నారు. రతన్ టాటా మృతి టాటా గ్రూప్కే కాకుండా ప్రతి భారతీయుడికి తీరని లోటు అని ఆయన అన్నారు.
Date : 10-10-2024 - 10:50 IST -
Obesity: ఈ ఆహారమే మీ ఊబకాయాన్ని కారణం కావచ్చు..!
Obesity: ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయం ఉన్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇది వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి వస్తుంది. కోవిడ్ మహమ్మారి నుండి ఈ తీవ్రమైన వ్యాధి పిల్లలను చాలా ప్రభావితం చేసింది.
Date : 10-10-2024 - 10:42 IST -
Narendra Modi : తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల కోసం లావోస్కు ప్రధాని మోదీ
Narendra Modi : వియంటైన్లో జరిగే శిఖరాగ్ర సమావేశాల మార్జిన్లపై ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నారు. ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) సభ్య దేశాలు భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ముఖ్యమైన మూలస్తంభంగా ఎలా ఉన్నాయో , ప్రధానమంత్రి భద్రత , ఆ ప్రాంతంలోని అందరికీ వృద్ధి ద్వారా న్యూ ఢిల్లీ యొక్క ఇండో-పసిఫిక్ విజన్ యొక్క ముఖ్య భాగస్వాములు ఎలా ఉన్నాయో అతని లావ
Date : 10-10-2024 - 10:21 IST -
Sahara Floods: ఎడారిలో వరదలు.. 50 ఏళ్ల తర్వాత నిండిపోయిన సరస్సు
సహారా ఎడారి ఉండే ఏరియాల్లో వానలు(Sahara Floods) కురిశాయి.
Date : 10-10-2024 - 10:19 IST -
Ratan Tata Quotes : రతన్ టాటా చెప్పిన టాప్-10 సూక్తులు ఇవే
అందుకే ఆయనను చాలామంది ‘సెక్యులర్ లివింగ్ సెయింట్’గా (Ratan Tata Quotes) చెబుతారు.
Date : 10-10-2024 - 9:52 IST -
Ratan Tata : రతన్ టాటాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఇవాళ మహారాష్ట్రలో సంతాప దినం
రతన్ టాటా (Ratan Tata) భౌతికకాయాన్ని ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ)లో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు.
Date : 10-10-2024 - 9:22 IST -
Ratan Tata No More: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయోంకా ట్వీట్ చేశారు.
Date : 09-10-2024 - 11:59 IST -
Union Cabinet Decisions: పండగకు ముందు మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం కింద రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2280 కి.మీ మేర రోడ్లు నిర్మించాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులకు రూ.4406 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి వర్గం తెలిపింది.
Date : 09-10-2024 - 8:26 IST -
Bathukamma Celebrations In Delhi: ఢిల్లీ తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
పూల రూపంలో ప్రకృతిని, స్త్రీశక్తిని ఆరాధించే పండుగగా బతుకమ్మ పండుగకు తెలంగాణ సంస్కృతిలో గొప్ప స్థానముంది. అనాదిగా ప్రతి యేడు ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను వేడుకగా జరుపుకుంటున్నాం.
Date : 09-10-2024 - 8:15 IST -
Ratan Tata: రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? విషమంగా ఉందని ప్రచారం!
రతన్ టాటా 1991లో కంపెనీకి చైర్మన్ అయ్యారని మనకు తెలిసిందే. అతను 100 సంవత్సరాల క్రితం తన ముత్తాత, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్సెట్జీ టాటాచే స్థాపించబడిన టాటా గ్రూప్కు 2012 వరకు నాయకత్వం వహించాడు.
Date : 09-10-2024 - 8:07 IST -
BJP MLA Yogesh Verma : బిజెపి ఎమ్మెల్యే యోగేష్ వర్మ చేదు అనుభవం
BJP MLA Yogesh Verma : ఈరోజు నామినేషన్ దాఖలు సందర్భంగా ఎమ్మెల్యే వస్తుండగా..ఎదురుగా వెళ్లిన అవదేశ్ సింగ్..పక్కన పోలీసులు ఉండగానే వర్మ చెంప పగలగొట్టాడు
Date : 09-10-2024 - 5:39 IST -
YS Jagan: మేము గుడ్ బుక్ రాసుకోవడం ప్రారంభించాం – వైఎస్ జగన్
అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. బుధవారం మంగళగిరి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, అధికార దుర్వినియోగం ద్వారా కార్యకర్తలకు నష్టం జరిగే సమయంలో వారికి భరోసా
Date : 09-10-2024 - 5:25 IST -
Kim Jong Un : సరిహద్దుల మూసివేత.. కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం
తమ దేశంలోని దక్షిణ కొరియా సరిహద్దును శాశ్వతంగా మూసేస్తామని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తెలిపారు.
Date : 09-10-2024 - 4:46 IST -
CM Chandrababu: సతి సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం, సతీసమేతంగా దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం, అమ్మవారి దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ, “అమ్మవారి జన్మనక్షత్రం అయిన ఈ రోజు ఆమెను దర్శించుకోవడం నా అదృష్టం” అని పేర్కొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపార
Date : 09-10-2024 - 4:44 IST