Sports
-
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్.. భారత్ భారీ స్కోర్!
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్గా నిలిచాడు. దీనితో పాటు అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఇది రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ.
Date : 06-02-2026 - 5:46 IST -
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ!
ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదని వైభవ్ సూర్యవంశీ నిరూపించాడు.
Date : 06-02-2026 - 5:26 IST -
శ్రీశైలం ప్రసాదంలో రసాయనాలు.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
Srisailam Prasadam ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. బాత్రూమ్లో క్లీన్ చేసే కెమికల్స్తో చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీశైలం ప్రసాదం తయారీలో కూడా కల్తీ నెయ్యినే ఉపయోగించారంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సమయంలో..చంద్రబాబు శ్రీశైలం ప్రసాదం తయారీపై చ
Date : 06-02-2026 - 4:27 IST -
లోక్సభలో గందరగోళం.. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం!
ఇలాంటి ఘటన గతంలో 2004లో జరిగింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా లోక్సభలో హంగామా కారణంగా తన ప్రసంగాన్ని పూర్తి చేయలేకపోయారు.
Date : 05-02-2026 - 2:25 IST -
మూగ, చెవిటి యువతిపై కన్నతండ్రే అత్యాచారం..
Deaf and Mute Girl : ముంబైలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మూగ, చెవిటి యువతిపై అత్యాచారం జరిగింది. ఫలితంగా ఆ యువతి గర్భందాల్చగా.. నిందితుడిని గుర్తించేందుకు జరిపిన డీఎన్ఏ పరీక్షలో షాకింగ్ విషయం బయటపడింది. ఆ యువతి కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడ్డాడని తేలింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కఫీ పరేడ్ ఏరియాలో ఉండే మూ
Date : 05-02-2026 - 1:43 IST -
ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ
Deputy CM Pawan Kalyan Meets CM Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య అమరావతిలో జరిగిన కీలక భేటీ ముగిసింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కూటమి పక్షాల మధ్య సమన్వయం, భవిష్యత్ కార్యాచరణ వంటి అనేక కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా, వైసీపీ అన
Date : 04-02-2026 - 5:13 IST -
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !
Andhra Pradesh Liquor ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉప ము
Date : 04-02-2026 - 3:53 IST -
వైఎస్ జగన్ హిందూ ద్రోహి.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు
Janasena Mlc Naga Babu వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం కడితే జగన్ కనీసం ట్వీట్ అయినా పెట్టారా అని ప్రశ్నించారు. హిందూ మతం గురించి మాట్లాడేవారికి.. అయోధ్యలో రామమందిరం గురించి తమ స్టాండ్ ఏమిటో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ విషయంలోనూ జగన్పై నాగబాబు విమర్శలు గుప్పించారు. అబ్దుల్ కలాం కంటే జగన్ గొప్
Date : 04-02-2026 - 2:53 IST -
ఏపీలోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు గుడ్న్యూస్..
Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ పిల్లలతో పాటుగా కాలేజీ పిల్లలకు మరో అద్భుతమైన అవకాశం ఇచ్చింది. ఇంకా ఎవరైనా పిల్లలు ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే.. వెంటనే చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 2 నుంచి 6 వరకు.. ఈ నెల 16 నుంచి 20 వరకు ఆధార్ స్పెషల్ క్యాంపుల్ని నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో స్కూల్, కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి తీపిక
Date : 04-02-2026 - 2:25 IST -
మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !
Ajit Pawar మహారాష్ట్ర రాజకీయ ధృవతార అజిత్ పవార్ ఆఖరి శ్వాస విడవడానికి కొద్ది నిమిషాల ముందు చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తోంది. ముఖ్యంగా విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందే.. ఆయన ఓ కార్యకర్తకు ఫోన్ చేసి మనం అన్ని కులాలను, మతాలను కలుపుకుని ముందుకు పోవాలి అంటూ చెప్పారు. ఆ ఆడియో కాల్ను రికార్డు చేసిన ఆయన.. ఇప్పుడు దీన్ని నెట్టింట పోస్ట్ చేస
Date : 04-02-2026 - 12:24 IST -
మీ వద్ద పాత సిమ్ కార్డ్స్ ఉన్నాయా ..? అయితే మీరు కోటీశ్వరులు కావొచ్చని అనుకుంటున్నారా ?
చైనాలోని హుయిజౌ నగరానికి చెందిన క్వియావో (Qiao) అనే వ్యక్తి సుమారు 2 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు మరియు సిమ్ కార్డులను రసాయనిక పద్ధతిలో శుద్ధి చేసి, 191 గ్రాముల బంగారాన్ని సేకరించారు. దీని విలువ భారత కరెన్సీలో దాదాపు రూ. 28 లక్షలు. సిమ్ కార్డులు మరియు మొబైల్ చిప్స్లో డేటా వేగంగా ప్రసారం కావడానికి మరియు తుప్పు పట్టకుండా
Date : 04-02-2026 - 10:45 IST -
సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.. అందుకేనా !
Andhra Pradesh ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు కీలక భేటీకి సిద్ధమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు తిరుపతి లడ్డూ వివాదం ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కేబినెట్ విస్తరణ అంశాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయ
Date : 04-02-2026 - 10:19 IST -
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు అలర్ట్ .. మే 09న దేశవ్యాప్తంగా యూని-గేజ్ ప్రవేశ పరీక్ష
ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కీలకమైన 'కామెడ్కె యుజిఇటి (COMEDK UGET) / యూని-గేజ్ (Uni-GAUGE) 2026' ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదలైంది. ఈ ఏడాది మే 09న దేశవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించనున్నారు
Date : 03-02-2026 - 1:29 IST -
క్రికెట్ ప్రపంచంలో విషాదం.. మాజీ క్రికెటర్ మృతి!
చిన్న వయసులోనే ససెక్స్ జట్టులో చేరిన పిగోట్, 1978లో సర్రే జట్టుతో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
Date : 02-02-2026 - 10:19 IST -
ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్!
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోని సమయంలోనే ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 02-02-2026 - 9:50 IST -
పంజాగుట్ట శ్మశాన వాటికలో అంబటి రాంబాబు అంత్యక్రియలు.. అట్లుంటది బాబు జోలికి వస్తే !!
హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు ఈ శవయాత్ర సాగింది. టీడీపీ కార్యకర్తలు ఒక పాడెను సిద్ధం చేసి, దానికి అంబటి రాంబాబు ఫోటోను తగిలించి, 'శ్రద్ధాంజలి' అని ముద్రించిన బ్యానర్లతో ఊరేగింపు నిర్వహించారు
Date : 02-02-2026 - 1:47 IST -
అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్పై భారత్ ఘనవిజయం!
లక్ష్య ఛేదనలో పాకిస్తాన్కు కూడా శుభారంభం దక్కలేదు. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 11 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
Date : 01-02-2026 - 10:53 IST -
iGOT కర్మయోగి పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు
Chandrababu Naidu ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే ‘ఐగాట్ కర్మయోగి’ పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది అద్భుతమైన వార్త అని, ప్రభుత్వ ఉద్యోగులు నిరంతర అభ్యాసంపై చూపుతున్న నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనమని ఆయన అన్నారు. నైపుణ్యం, చురుకుదనం, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనను నిర్మించడమే తమ లక్ష్యమని
Date : 30-01-2026 - 2:28 IST -
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్
Andhra Pradesh ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల దిశగా కసరత్తు జరుగుతోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు మంత్రి లోకేష్ అధికారులకు సూచనలు చేసారు. దీంతో.. అధికారులు శాఖలవ
Date : 30-01-2026 - 2:15 IST -
పసిడి ధరలకు రెక్కలు.. భారత్లో భారీగా తగ్గిన గోల్డ్
Gold అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒకవైపు విపరీతంగా పెరుగుతున్నా.. అక్కడ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. రికార్డు స్థాయిలో గిరాకీ లభించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా రిపోర్టులో వెల్లడించింది. అంటే వినియోగం ఇంకా పెరిగిందని అర్థం. ఇదే సమయంలో భారత్లో మాత్రం 2024తో పోలిస్తే 2025లో పసిడి వినియోగం లేదా డిమాండ్ 11 శాతం తగ్గింది. అయితే ఇక్కడ దీని విలువ మాత్రం పెరిగింది. భారతదేశంలో ఎప్పట
Date : 30-01-2026 - 1:52 IST