Speed News
-
PVR Inox : బిగ్ స్క్రీన్పై ఐపీఎల్.. బీసీసీఐతో బిగ్ డీల్
మరిన్ని వివరాల కోసం పీవీఆర్ ఐనాక్స్(PVR Inox) వెబ్సైట్ లేదా యాప్ను సంప్రదించాలని సూచించింది.
Published Date - 06:03 PM, Sat - 22 March 25 -
Delimitation : దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదు: కేటీఆర్
ఆర్థిక వనరుల కేంద్రీకృతం జరగడం వలన భవిష్యత్తులోనూ ప్రస్తుతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నిధుల కేటాయింపులు అన్యాయం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపడం కొత్తేమీ కాదు. కానీ డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గడానికి పరిమితం కాదు. నిధుల కేటాయింపుల్లోనూ నష్టం జరగబోతుంది.
Published Date - 05:05 PM, Sat - 22 March 25 -
Bangladeshi Hand : నాగ్పూర్ అల్లర్ల వెనుక ‘బంగ్లా’ హస్తం ..విదేశీ కుట్ర ?
నాగ్పూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించిన కారణాలపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో సీఎం ఫడ్నవిస్(Bangladeshi Hand) సమావేశమయ్యారు.
Published Date - 04:58 PM, Sat - 22 March 25 -
Revenue Department : రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు మంజూరు
రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్ఓ, వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది.
Published Date - 04:18 PM, Sat - 22 March 25 -
Mallareddy : పార్టీ మార్పు పై మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
72 ఏళ్ల వయసులో తాను పార్టీ ఎందుకు మారుతాను? అని ప్రశ్నించారు. కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్లో ఉన్నారన్నారు. తాము ఎటూ కాకుండా పోయామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్లో పోటీకి మా కుటుంబం నుంచి నలుగురం సిద్ధంగా ఉన్నామన్నారు.
Published Date - 03:06 PM, Sat - 22 March 25 -
Shah Rukh Message: కోల్కతా నైట్ రైడర్స్కు షారుక్ కీలక సందేశం
దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ వేదికగా కేకేఆర్(Shah Rukh Message) టీమ్ పోస్ట్ చేసింది.
Published Date - 01:59 PM, Sat - 22 March 25 -
Delimitation : ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ
అలాగే గత 15 ఏళ్లలో దక్షిణాదిలో జనాభా తగ్గిందని, గతంలో కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపు వల్లే ఇలా జరిగిందని ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయని, డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా చూడాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో వైఎస్ జగన్ రాసుకొచ్చారు.
Published Date - 01:09 PM, Sat - 22 March 25 -
PM Modi: శ్రీలంక పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఏప్రిల్ 5న శ్రీలంకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార్ దిసనాయకే శుక్రవారం (మార్చి 21) పార్లమెంటులో ప్రసంగిస్తూ ప్రకటించారు.
Published Date - 12:13 PM, Sat - 22 March 25 -
Bird flu : మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..
యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఒక కోళ్ళ ఫారంలో 500 కోళ్ళు బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయని చెబుతున్నారు. దీంతో 52 వేల కోళ్ళు, 17 వేల కోడి గుడ్లు, 85 టన్నుల దానాను భూమిలో పూడ్చిపెటినట్టు అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతం అంతా శానిటైజ్ చేశారు.
Published Date - 11:33 AM, Sat - 22 March 25 -
Mobile Phones Theft : మహా నగరంలో మాయగాళ్లు.. వేలాది ఫోన్లు మాయం
బ్రిటన్ (యూకే) రాజధాని లండన్(Mobile Phones Theft).. పౌరుల భద్రతకు పెట్టింది పేరు.
Published Date - 07:47 PM, Fri - 21 March 25 -
Posani Muralikrishna: పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈనెల 23 వరకు రిమాండ్ విధించగా, విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.
Published Date - 06:43 PM, Fri - 21 March 25 -
Cabinet meeting : ఏప్రిల్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ
రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను ఈనెల 27వ తేదీలోగా పంపాలని అన్ని శాఖలకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని ఆయన కోరారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశం ముందు ఉంచనున్నారు.
Published Date - 06:23 PM, Fri - 21 March 25 -
BJP MLAs : 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై 6 నెలలు సస్పెన్షన్ వేటు
కర్ణాటక ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యేలు(BJP MLAs) స్పీకర్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.
Published Date - 06:06 PM, Fri - 21 March 25 -
Viveka Murder case : వివేకా హత్య కేసు.. హైకోర్టులో సునీత పిటిషన్
హైకోర్టులో విచారణ సందర్భంగా సునీత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆరేళ్ళ క్రితం హత్య జరగగా.. ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి చెప్పుకోదగిన పురోగతి లేదన్నారు.
Published Date - 05:41 PM, Fri - 21 March 25 -
Baba Ramdev: గంగానదిలో స్పీడుగా ఈతకొట్టిన బాబా రాందేవ్.. ఎందుకంటే..
స్థానికంగా పతంజలి విశ్వవిద్యాలయానికి చెందిన సెంట్రల్ సంస్కృత వర్సిటీ కార్యక్రమంలో పాల్గొనడానికి హర్ కి పౌరికి రాందేవ్ బాబా(Baba Ramdev) వచ్చారు.
Published Date - 05:20 PM, Fri - 21 March 25 -
Terrorism : కశ్మీర్లో రాళ్లురువ్వే రోజులు పోయాయి: అమిత్ షా
Terrorism : శుక్రవారం రాజ్యసభలో హోం శాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మాట్లాడుతూ సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు
Published Date - 04:53 PM, Fri - 21 March 25 -
Electricity Tariff Hike : విద్యుత్ చార్జీల పెంపు పై TGSPDCL సీఎండీ కీలక ప్రకటన
ఈ మేరకు TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పందించారు. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపునకు ఎటువంటి ప్రతిపాదనలు చేయడం లేదని ముషారఫ్ క్లారిటీ ఇచ్చారు. టీజీపీఎస్సీడీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఈ విచారణ జరగ్గా.. సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ హాజయ్యారు.
Published Date - 04:14 PM, Fri - 21 March 25 -
Drugs : ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష!
ఈ కేసులో ఓడ కెప్టెన్ విచారణకు హాజరవ్వాలని ఆదేశించగా.. అతడు గైర్హాజరయినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో ముగ్గురు నిందితులతో పాటు.. ఈ కేసులో విచారణకు హాజరుకాని ఓడ కెప్టెన్కు మరణశిక్ష పడే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Published Date - 03:07 PM, Fri - 21 March 25 -
BRS MLCs : శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష 58 వేల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రూ.2,500 ఇచ్చారు?ఎంతమంది వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇచ్చారు? ఎంత మందికి తులం బంగారం ఇచ్చారు అని నిలదీశారు.
Published Date - 02:19 PM, Fri - 21 March 25 -
Gautham Ghattamaneni: యాక్టింగ్తో మెప్పించిన మహేశ్బాబు కుమారుడు గౌతమ్
గతంలో మహేశ్బాబు(Gautham Ghattamaneni) నటించిన 'వన్ నేనొక్కడినే' మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా గౌతమ్ యాక్ట్ చేశారు.
Published Date - 01:42 PM, Fri - 21 March 25