Speed News
-
Last Month of 2022: 2022 సంవత్సరంలో మరో నెల కాలగర్భంలో కలిసిపోయింది.
2022 సంవత్సరంలో మరో నెల కాలగర్భంలో కలిసిపోయింది. నవంబర్ 30, 2022 నుంచి డిసెంబర్ 1, 2022లోకి కాలచక్రం మారింది.
Date : 01-12-2022 - 6:00 IST -
Rajeshwari Gayakwad: సూపర్ మార్కెట్లో సిబ్బందితో గొడవపడిన మహిళా క్రికెటర్.. వీడియో వైరల్?
తాజాగా భారత మహిళా క్రికెటర్ ఒక వివాదంలో చిక్కుకుంది. ఒక సూపర్ మార్కెట్ లో ఆమె సిబ్బందితో గొడవ పడింది.
Date : 01-12-2022 - 5:00 IST -
Telangana: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులకు భర్తీ.. ఖాళీల వివరాలు ఇవే?
తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను తెలంగాణ సర్కారు
Date : 01-12-2022 - 4:19 IST -
G20: జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్
బలమైన ఆర్థిక వ్యవస్థగా అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్ కు విశిష్ట ఘనత దక్కింది.
Date : 01-12-2022 - 4:17 IST -
Digital Rupee: భారత్ లో ‘డిజిటల్ రూపీ’ ని ఆవిష్కరించిన ఆర్బీఐ
విష్యత్ లో కరెన్సీ నోట్లు కనిపించకపోవచ్చన్న నిపుణుల మాటలు నిజమే అనిపిస్తున్నాయి. అనేక దేశాలు డిజిటల్ కరెన్సీలను అమల్లోకి తెస్తుండడమే అందుకు కారణం.
Date : 01-12-2022 - 3:34 IST -
SBI: డిజిటల్ లావాదేవీలకు ఇ-మెయిల్ ఓటీపీ: ఎస్బీఐ
సైబర్ నేరాలను నియంత్రించేందుకు బ్యాంకులు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఇ-మెయిల్ ఓటీపీని ప్రవేశ పెట్టింది.
Date : 01-12-2022 - 2:57 IST -
Delhi Liquor Scam : మీడియా ముందుకు కవిత. లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్ పై..!
ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్లో ఎమ్మెల్సీ కవిత పేరు ఈడీ వెల్లడించింది. ఈడీ రిమాండ్ రిపోర్ట్పై ఎమ్మెల్సీ కవిత..
Date : 01-12-2022 - 10:20 IST -
Benefits of Garlic in Winter: శీతాకాలంలో వెల్లుల్లితో 8 ఆరోగ్య ప్రయోజనాలు..!
భారతీయ సంప్రదాయ వంటలలో వెల్లుల్లికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మసాలా కూరల్లో వెల్లుల్లి తగలకపోతే తృప్తిగా అనిపించదు.
Date : 30-11-2022 - 3:34 IST -
Tata Group: చక్రం తిప్పుతున్న టాటాలు..!
ఇప్పటికే మలేసియా ఎయిర్లైన్స్ వాటాలున్న ఎయిర్ ఏషియా ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్ మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది. సింగపూర్ ఎయిర్లైన్స్ పెట్టుబడులు ఉన్న విస్తారా టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం కానున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి.
Date : 30-11-2022 - 11:56 IST -
Bengaluru Rapido Driver: ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారం…
బెంగళూరులో ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Date : 30-11-2022 - 11:05 IST -
NDTV : ఎన్డీటీవీ బోర్డుకు ప్రణయ్, రాధిక రాయ్ రాజీనామా
ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధిక రాయ్ ఎన్డీటీవీ బోర్డుకు రాజీనామా చేశారు. వీరిద్దరు డైరెక్టర్ల పదవికి...
Date : 30-11-2022 - 8:23 IST -
Hyderabad : ఇన్కమ్ ట్యాక్స్ బిల్డింగ్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ నాంపల్లిలోని ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్ ఐదో అంతస్తు నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు...
Date : 30-11-2022 - 6:43 IST -
YS Sharmila: వైఎస్ షర్మిలకు బెయిల్
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Date : 29-11-2022 - 10:18 IST -
Girl’s Education in India: భారతదేశంలో బాలికా విద్య..!
ప్రాచీన భారతదేశంలో స్త్రీలు జీవితంలోని అన్ని రంగాలలో పురుషులతో సమాన హోదాను పొందారు.
Date : 29-11-2022 - 1:23 IST -
TS : ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత. వైఎస్ షర్మిలను అడ్డుకున్న పోలీసులు..!!
హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రగతిభవన్ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోమాజిగూడ నుంచి ప్రగతిభవన్ కు బయలుదేరిని వైఎస్ షర్మిల కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న నర్సంపేటలో తన వాహనంపై దాడి జరిగిన నేపథ్యంలో ఇవాళ షర్మిలా ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరారు. నిన్న రాళ్ల దాడిలో ధ్వంసమైన కారులోనే వైఎస్ షర్మిల ప్రగతిభవన్ కు బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో కారును రో
Date : 29-11-2022 - 1:22 IST -
TTD: వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. పొటేత్తిన భక్తజనం!
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం పంచమితీర్థం ఉత్సవాన్ని
Date : 28-11-2022 - 5:27 IST -
Bomb Threat: బ్రేకింగ్.. ఢిల్లీ ఇండియన్ పబ్లిక్ స్కూలుకు బాంబు బెదిరింపు
దేశంలో బాంబు బెదిరింపుల ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.
Date : 28-11-2022 - 3:41 IST -
Bandi Sanjay Padayatra: బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని తెలంగాణ హైకోర్టు ఇచ్చింది.
Date : 28-11-2022 - 1:46 IST -
Canada Road Accident : కెనడాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ విద్యార్థి మృతి
కెనడాలోని టొరంటోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. సైకిల్పై రోడ్డు దాటుతుండగా స్టూడెంట్ని ట్రక్ ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. మృతి చెందిన విద్యార్థి కార్తీక్గా అక్కడి పోలీసులు గుర్తించారు. కార్తీక్ ఆగష్టు 2021లో ఇండియా నుంచి కెనడాకు వచ్చినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఇండియాకు పంపించేందుక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు
Date : 28-11-2022 - 9:20 IST -
Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో గాయపడ్డ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్రలో కిందపడి కాంగ్రెస్ ప్రధాన..
Date : 28-11-2022 - 9:08 IST