2 Killed: ఢిల్లీలో విషాదం..ఇంటిపైకప్పు కూలి ఇద్దరు మృతి
ఢిల్లీలో విషాదం నెలకొంది. ఇంటి పైకప్పు కూలి కుటుంబంలోని ఇద్దరు మృతి చెందగా.. నలుగురు చిన్నారులకు
- By Prasad Published Date - 07:23 AM, Wed - 28 December 22
ఢిల్లీలో విషాదం నెలకొంది. ఇంటి పైకప్పు కూలి కుటుంబంలోని ఇద్దరు మృతి చెందగా.. నలుగురు చిన్నారులకు గాయాలైయ్యాయి.ఈ ఘటన సెంట్రల్ ఢిల్లీలోని చాందినీ మహల్ ప్రాంతంలో జరిగింది. ఘటనపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న నలుగురిని రెస్క్యూ చేసి కాపాడారు. నలుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చినపోయిన ఇద్దరిని పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పైకప్పు కూలడానికి గల కారణాలేంటి అనే కోణంలో విచారణ జరుగుతుంది.
Tags
Related News
Delhi Lok Sabha Elections 2024: ఆప్ కి ఓటు వేయనున్న రాహుల్ గాంధీ
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారని, రెండు మిత్రపక్షాల మధ్య బలమైన బంధానికి గుర్తుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ అభ్యర్థికి నేను ఓటేస్తానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.