Charan to Sam: సమంతకు సపోర్ట్.. ‘బిగ్గర్ అండ్ స్ట్రాంగర్’ అంటూ రియాక్షన్!
నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన తరువాత నటి సమంతా ట్రోలింగ్కు గురైంది. ఎన్నో పుకార్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కొంతమంది సినీ ప్రముఖులు, హీరోలు ఆమెకు మద్దతు నిలిచారు.
-
TTD: ఆ 11 రోజులూ వీఐపీ లేఖలతో రావద్దు..
నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా సాధారణ భక్తులు తీసుకొచ్చే వీఐపీ సిఫారసు లేఖలను అనుమతించబోమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కానీ ఆయా రోజులలో వచ్చే వీఐపీలకు మాత్రం దర్శనం ఉంటుందన్నారు. కనుక జనవరి 1, 13-22 తేదీల మధ్య భక్తులు స�
Published Date - 03:14 PM, Wed - 29 December 21 -
Hyderabad: వార్నర్ ను అభినందిస్తూ సన్ రైజర్స్ ట్వీట్
ఆస్ట్రేలియా ఆటగాడు, మాజీ సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గత ఐపీఎల్ సీజన్ లో పేలవ ఆటతీరుకు తోడు నాయకత్వ వైఫల్యాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోవడం తెలిసిందే. టోర్నీ మధ్యలో అవమానకర పరిస్థితుల్లో వార్నర్ ను తప్పించారంటూ అప�
Published Date - 03:02 PM, Wed - 29 December 21 -
Telangana: న్యూ ఇయర్ వేడుకలపై హై కోర్టు లో పిటిషన్
న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా ఆంక్షలు విధించాలన్న హైకోర్టు సూచనలకు విరుధంగా ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలపై ఉత్తర్వులు ఇచ్చింద�
Published Date - 02:37 PM, Wed - 29 December 21 -
Politics: సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా సెటైర్లు..
ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే ఆల్కహాల్ (లిక్కర్) క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజా ఆగ్రహ సభలో మాట్లాడుతూ.. హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీజేపీకి అధికారం ఇస్తే న�
Published Date - 02:24 PM, Wed - 29 December 21 -
Supreme court: ‘పాలసీ మంజూరు చేశాక.. బీమాను కాదనే హక్కు లేదు’
పాలసీదారులకు ఊరటనిచ్చే విధంగా ఓ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. ఒక్కసారి పాలసీ జారీ చేసిన తర్వాత.. ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు క్లెయిమ్ ను తిరస్కరించడానికి లేదని తేల్చి చెప్పింది. జస్టిస్ డీవై చంద్రచూద్, జస్టి�
Published Date - 12:39 PM, Wed - 29 December 21 -
New Scheme : ‘జగనన్న పాలవెల్లువ’ పథకం ప్రారంభం
రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకెళ్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్న పాలవెల్లువ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రార�
Published Date - 11:42 AM, Wed - 29 December 21 -
Amaravati: 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నిరుద్యోగుల కోసం జగన్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విధానం రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రెవెన్యూ శాఖలోని 670 జూనియర్ అసి స్టెంట్ కమ్ క�
Published Date - 11:31 AM, Wed - 29 December 21 -
Uttar Pradesh: బీజేపీకి బిగ్ షాక్
ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రి కాంగ్రెస్లో చేరారు. మంగళవారం కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రియాంక గాంధీ
Published Date - 11:24 AM, Wed - 29 December 21 -
Andhra Pradesh: రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత- చంద్రబాబు
వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాధకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని బెదిర�
Published Date - 10:55 AM, Wed - 29 December 21 -
Politics: ప్రజలు విద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కోవాలి- రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నా మోదీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడిన రాహుల్.. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇలా ఎప్పుడూ జరగలేదన
Published Date - 10:21 AM, Wed - 29 December 21 -
IT Deadline:ట్విట్టర్ ట్రెండ్ : ఐటీ రిటర్న్ దాఖలు గడువు పొడిగించాలని డిమాండ్
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలు గడువు మూడు రోజుల్లో ముగియనుండడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఫైలింగ్ తేదీని పొడిగించే అభ్యర్థనలను పరిశీలిస్తోంది.
Published Date - 10:08 AM, Wed - 29 December 21 -
AP Jails:ఏపీలో పెరిగిన జైలు మరణాలు.. !
ఏపీలో జైలు మరణాలు 84 శాతం పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సోమవారం విడుదల చేసిన ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా (పిఎస్ఐ) నివేదిక ప్రకారం 2020లో ఇలాంటి సంఘటనలు 46 నమోదయ్యాయి. 2019లో 25 జరిగాయి.
Published Date - 10:01 AM, Wed - 29 December 21 -
TBJP:కొత్త నినాదమెత్తుకున్న తెలంగాణ బీజేపీ
2019 ఎన్నికల్లో మిషన్ 70 అని బరిలోకి దిగిన బీజేపీ అట్టర్ ప్లాప్ అయింది. ఇక రాబోయే ఎన్నికల్లో తమ లక్ష్యం మిషన్ 19 అని బీజేపీ కొత్త నినాదం ఎత్తుకుంది.
Published Date - 07:00 AM, Wed - 29 December 21 -
Central Cabinet:కేంద్ర కేబినెట్ సమావేశం. చర్చించే అంశాలివే
ఓమిక్రాన్ నేపధ్యంలో బుధవారం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఓమిక్రాన్ కేసులను ఎలా కట్టడి చేయాలన్న విషయంతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఎజెండా అంశాలుగా ఉండొచ్చని సమాచారం.
Published Date - 11:49 PM, Tue - 28 December 21 -
AP BJP: ఓటు కు లిక్కర్..
ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు చేసిన ప్రకటన విదాస్పదంగా ఉంది. అధికారంలోకి బీజేపీ వస్తే చిప్ లిక్కర్ కేవలం 75 రూపాయలకు ఇస్తామని హామీ ఇచ్చాడు.
Published Date - 10:59 PM, Tue - 28 December 21