Speed News
-
Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు
Amaravati రాజధాని అమరావతికి పార్లమెంట్ ఆమోదం దక్కడం చారిత్రాత్మక ఘట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ మినహా దేశంలోని అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం విశేషమని, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన ఏకైక పార్టీ వైసీపీయేనని ఆయన దుయ్యబట్టారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని చూసిందని, కానీ తాము అదే అమరావతిని రాజధానిగా చేస్తూ శాసనం చేశామని సీఎం గర్వ
Date : 03-04-2026 - 3:04 IST -
Vijaya Sai Reddy: అమరావతిపై మరోసారి నోరు పారేసుకున్న విజయసాయిరెడ్డి
Amaravati ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అమరావతిపై ‘కమరావతి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య దుమారం రేపగా, ఆ తర్వాత ఇచ్చిన వివరణలో ఆయన అధికార కూటమితో పాటు తాను వీడిన వైసీపీని కూడా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆ
Date : 03-04-2026 - 2:17 IST -
మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం
Macherla పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగిని కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాహమని చెప్పి మహిళను తాగేందుకు నీళ్లు అడిగి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెను కత్తితో బెదిరించి కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మహిళను గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఈ ఘటన బయటపడగా.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నింది
Date : 03-04-2026 - 11:00 IST -
AP Legislative Council Chairman Sharif: ఏపీ మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ సంచలన నిజాలు!
Amaravati గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల బిల్లు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ స్పందించారు. నాడు ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని, మరో మంత్రి కులం పేరుతో దూషించారని ఆరోపించారు. తనను బెదిరించి, ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. శాసనమండలినే రద్దు చేస్తామన్నా సరే, తాను నిబంధనలకు లోబడి ఆ రోజు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ధర్మంవైపు నిలబడ
Date : 03-04-2026 - 10:17 IST -
ఈరోజు బ్యాంక్లకు హాలిడే ఉందా?
బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నగదు విత్ డ్రా చేసుకోవడానికి ATMలు అందుబాటులో ఉంటాయి.
Date : 03-04-2026 - 8:00 IST -
Amaravati: రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం
అమరావతి చట్టబద్ధత బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇదివరకే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభలో చర్చ అనంతరం ఆమోదం తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ
Date : 02-04-2026 - 5:26 IST -
Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఇది ఉద్విగ్న క్షణం… కలలు నిజమైన క్షణం… ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన క్షణం… కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, భారత ప్రజాస్వామ్య గొంతుకలు అన్నీ ఏకగ్రీవంగా అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ముక్తకంఠంతో నినదించాయి.
Date : 02-04-2026 - 4:46 IST -
ఎంపీ రాఘవ్ చద్దాకు ఊహించని షాక్.. కారణం ఇదేనా?!
గత కొంతకాలంగా రాఘవ్ చద్దా ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించారు. ఎయిర్పోర్టుల్లో రూ. 10 టీ అంశం, డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన బలంగా వినిపించారు.
Date : 02-04-2026 - 4:28 IST -
పీఎఫ్పై బాంబే హై కోర్టు కీలక తీర్పు!
ఈ విషయంలో EPFO సమాచారాన్ని తనిఖీ చేసేటప్పుడు చాలా పరిమితమైన ధోరణిని అవలబించిందని కోర్టు పేర్కొంది. ఉద్యోగి 37 ఏళ్ల సర్వీసును, అలాగే నిరంతరంగా EPFOకు చెల్లించిన కంట్రిబ్యూషన్ను ఎవరూ ప్రశ్నించలేదని కోర్టు తన ఉత్తర్వుల్లో గుర్తు చేసింది.
Date : 02-04-2026 - 4:21 IST -
AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు
Chandrababu ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందబోతోందని, దీంతో పార్లమెంట్లో ఆమోద ప్రక్ర
Date : 02-04-2026 - 11:45 IST -
Rupee vs Dollar: స్వల్పంగా బలపడిన రూపాయి
Indian Rupee భారత రూపాయి మారకం విలువ గురువారం భారీగా పుంజుకుంది. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే పెద్ద మొత్తంలో లాభపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 1.7 శాతం బలపడి 93.25 వద్ద స్థిరపడింది. కరెన్సీ స్పెక్యులేషన్ను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకుంటున్న కఠిన చర్యలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. మూడు రోజుల సెలవుల తర్వాత మార్కెట్లు తిరిగి ప్రారంభమైన వెంటనే రూప
Date : 02-04-2026 - 11:30 IST -
Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు
War Effect పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారతీయ కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపబోతున్నాయి. దేశంలోని రూ. 8,170 కోట్ల కండోమ్ తయారీ పరిశ్రమ తీవ్రమైన సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా కండోమ్ల ధరలు 50 శాతం వరకు పెరగవచ్చని, మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొరతకు పెరిగిన డిమాండ్ కారణం కాదు. యుద్ధం కారణంగా
Date : 02-04-2026 - 11:05 IST -
లక్నో సూపర్ జెయింట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం!
మరోవైపు, ఎయిడెన్ మార్క్రామ్ (11), ఆయుష్ బదోని (0), నికోలస్ పూరన్ (8) తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. లక్నో జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
Date : 01-04-2026 - 11:26 IST -
పశ్చిమాసియాలో యుద్ధం.. మూడు గంటలపాటు ప్రధాని మోదీ కీలక సమావేశం!
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తన నివాసంలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు.
Date : 01-04-2026 - 11:18 IST -
సీజ్ ఫైర్ కోరిన ఇరాన్.. అసలు నిజం ఇదే!
మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మంగళవారం 'అల్ జజీరా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చారు.
Date : 01-04-2026 - 10:59 IST -
అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ లక్ష్యంగా ఇరాన్ దాడి!
అమెరికన్ టెక్ కంపెనీలను ఇరాన్ "శత్రువు మౌలిక సదుపాయాలు"గా పరిగణిస్తోంది. ఈ దాడి తర్వాత గల్ఫ్ ప్రాంతమంతా ఆందోళన పెరిగింది.
Date : 01-04-2026 - 10:37 IST -
జింబాబ్వే టూర్కు భారత్ జట్టు.. కెప్టెన్ ఎవరంటే?!
గత కొంతకాలంగా టీమ్ ఇండియా ప్రతి ఏడాది జింబాబ్వే పర్యటనకు వెళ్తోంది. భారత జట్టు షెడ్యూల్ను గమనిస్తే గత 4 ఏళ్లలో ఇది జింబాబ్వేలో జట్టుకు మూడవ పర్యటన.
Date : 01-04-2026 - 4:50 IST -
పెట్రోల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..!
పీఎన్జీ, సీఎన్జీల 100 శాతం సరఫరాను నిర్ధారించామని, పెట్రోల్- డీజిల్ కూడా తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Date : 01-04-2026 - 4:41 IST -
పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని పొడిగించిన కేంద్రం.. ఎవరు అర్హులు అంటే?!
ప్రభుత్వం ఈ పథకం కోసం భారీ బడ్జెట్ను కేటాయించింది. రోడ్లపై కాలుష్యాన్ని వెదజల్లే పెట్రోల్ వాహనాల సంఖ్యను తగ్గించడం, ‘నెట్ జీరో’ ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
Date : 01-04-2026 - 4:31 IST -
Nara Lokesh: నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక ఘట్టం పార్లమెంటులో ఆవిష్కృతమవుతున్న వేళ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆ క్షణాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆయన చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సభలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ పురందేశ్వరి అమరావతిక
Date : 01-04-2026 - 3:27 IST