Speed News
-
Kaleshwaram Project : జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏదైనా చర్యలు తీసుకుంటారా?: హైకోర్టు
కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు, పని తీరు సబబుగా లేదని, పద్ధతులు పాటించలేదని న్యాయస్థానానికి వివరించారు. నోటీసులు పంపడంలో తలంపు లేకుండా వ్యవహరించారని, ముఖ్యమైన అంశంగా పిటిషనర్లకు నివేదికను కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.
Date : 21-08-2025 - 3:50 IST -
Hyderabad : పోలీసుల ఎదుట లొంగిపోయిన సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు
ఇద్దరికి విస్తృతంగా మావోయిస్టు ఉద్యమానుభవం ఉండటంతో ఈ లొంగింపు విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. కాకరాల సునీత గతంలో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశారు. ఆమె తండ్రి ఒక విప్లవ రచయితల సంఘం నేతగా ఉన్నారని సీపీ తెలిపారు. చిన్ననాటి నుంచే వరవరరావు, గద్దర్ వంటి విప్లవకారుల సాన్నిహిత్యం సునీతను మావోయిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షించిందని వివరించారు.
Date : 21-08-2025 - 2:00 IST -
AP : మద్యం కేసులో కీలక పరిణామం..రాజ్ కెసిరెడ్డి ఆస్తుల జప్తునకు ఉత్తర్వులు
ఈ డబ్బును చట్టబద్ధంగా చూపించేందుకు, ఆయన వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఆస్తుల కొనుగోలుకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడ్డారన్నదే దర్యాప్తు ఏజెన్సీల నిర్దారణ. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Date : 21-08-2025 - 1:16 IST -
Miyapur Tragedy : అసలేం జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Miyapur Tragedy : హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మక్త మహబూబ్పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.
Date : 21-08-2025 - 11:27 IST -
CM Rekha Gupta : ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు Z-కేటగిరీ CRPF భద్రత
గురువారం ఉదయం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం, వెంటనే CRPF బలగాలను ఢిల్లీ సీఎం నివాసానికి పంపించింది. తద్వారా ఇప్పటివరకు ఢిల్లీ పోలీసుల ఆధీనంలో ఉన్న భద్రతా బాధ్యతలు ఇకనుంచి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) తీసుకోనుంది.
Date : 21-08-2025 - 11:19 IST -
Krishna River Floods : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రహదారులు, గ్రామాలు ముంపులో
Krishna River Floods : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని ప్రధాన నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Date : 21-08-2025 - 10:45 IST -
Pawan Kalyan: టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఎవరైనా నేరారోపణ కేసులో ఇరుక్కుంటే, అరెస్టైన 31వ రోజు తమ పదవిని కోల్పోయే చట్టాన్ని తీసుకురాబోతోందని గుర్తు చేశారు.
Date : 20-08-2025 - 10:54 IST -
Agni 5 Ballistic Missile: అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి విజయవంతం.. దాని ప్రత్యేకతలీవే!
MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ-టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్. సాధారణ క్షిపణి ఒక వార్హెడ్ను మాత్రమే మోసుకెళ్లగలదు, కానీ MIRV ఒకేసారి అనేక వార్హెడ్లను మోసుకెళ్లగలదు.
Date : 20-08-2025 - 8:13 IST -
Amit Shah: లోక్సభలో భగ్గుమన్న అవినీతి వ్యతిరేక బిల్లు!
చట్టం అందరికీ సమానమని, ఈ బిల్లు ఆమోదం పొందితే మంత్రి స్థాయిలో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని హోంమంత్రి పునరుద్ఘాటించారు.
Date : 20-08-2025 - 7:00 IST -
Dasari Kiran: ఆర్జీవీ ‘వ్యూహం’ చిత్ర నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్!
'వ్యూహం' చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్కు వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Date : 20-08-2025 - 5:18 IST -
Jr. NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!
తమ అభిమాన హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను కలవాలని అనుకున్నామని, అయితే వారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు.
Date : 20-08-2025 - 4:54 IST -
Olive vs Castror Oil: ఆలివ్ వర్సెస్ కస్టర్డ్.. జట్టు పెరుగుదలకు ఈ రెండింటిలో ఏ ఆయిల్ బెటర్ అంటే?
Olive oil & Castror Oil: జుట్టు సంరక్షణ అనేది చాలామందికి ఒక ముఖ్యమైన విషయం. జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్, ఆముదం (క్యాస్టర్ ఆయిల్) రెండూ చాలా మంచివని ఆయుర్వేదం చెబుతుంది.
Date : 20-08-2025 - 2:19 IST -
Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన టమాటా ధరలు..
Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మార్కెట్లలో టమోటా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వారం క్రితం కిలో ధర సుమారు 20 నుంచి 30 రూపాయల మధ్య ఉండగా, ఇప్పుడు అదే ధర డబుల్ అవ్వడం గమనార్హం.
Date : 20-08-2025 - 1:39 IST -
Nimmala Ramanaidu : ప్రతిపక్ష హోదా రానీ ఏకైక పార్టీ వైసీపీ మాత్రమే
Nimmala Ramanaidu : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక, వైసీపీ తప్పుడు ప్రచారానికి దిగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
Date : 20-08-2025 - 1:16 IST -
Telangana : మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి నోటిఫికేషన్
ఈసారి లైసెన్స్ దరఖాస్తు ఫీజును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ఫీజు ప్రస్తుతం రూ.3 లక్షలకు పెరిగింది. దీంతో మద్యం వ్యాపారం చేయాలనుకునే అభ్యర్థులు ఈ మార్పును గమనించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు పెంపుతో పాటు, లైసెన్స్ల జారీ విధానంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
Date : 20-08-2025 - 1:08 IST -
Leaked Photo : లీక్ ఫోటోపై మైత్రీ మూవీ మేకర్స్ సీరియస్ వార్నింగ్
Leaked Photo : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం నుంచి ఓ ఫోటో లీక్ అవ్వడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
Date : 20-08-2025 - 12:13 IST -
Rave Party : తూ.గో జిల్లాలో రేవ్ పార్టీ కలకలం.. బర్త్ డే పార్టీలో యువతులతో అశ్లీల నృత్యాలు..
Rave Party : సాధారణంగా పచ్చదనం, పాడిపంటలతో పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటవారిగూడెంలో మంగళవారం రాత్రి జరిగిన రేవ్ పార్టీ పెద్ద ఎత్తున కలకలం రేపింది.
Date : 20-08-2025 - 11:41 IST -
Nara Lokesh : మంత్రి లోకేశ్ కృషికి కేంద్రం మద్దతు..విద్యాశాఖకు అదనంగా నిధులు మంజూరు
ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి, విద్యారంగంలో నాణ్యతను మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి మద్దతు తెలుపుతూ రూ.432.19 కోట్ల అదనపు నిధులను సమగ్రశిక్ష కింద మంజూరు చేసింది.
Date : 20-08-2025 - 11:23 IST -
Aruna Arrest : నెల్లూరు రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ అరెస్టు
Aruna Arrest : నెల్లూరు జిల్లా కోవూరు ప్రాంతంలో రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నేరాలకు శ్రీకాంత్ సహకారం అందిస్తోందన్న అనుమానాలు, ఆమెపై వరుసగా నమోదైన ఫిర్యాదుల నేపథ్యంలో కోవూరు పోలీసులు అరుణను అదుపులోకి తీసుకుని ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు.
Date : 20-08-2025 - 11:21 IST -
Attack : ఢిల్లీలో ఊహించని ఘటన..సీఎం రేఖా గుప్తాపై దాడి..!
ఢిల్లీ సీఎం అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరయ్యారు. అందులో 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి తన సమస్య చెప్పేందుకు వచ్చాడని భావించిన భద్రతా సిబ్బంది ఆయనను సాధారణ పౌరుడిగా గుర్తించి అనుమతించారు. తొలుత అతడు కొన్ని పేపర్లను సీఎంకు అందించిన తర్వాత ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Date : 20-08-2025 - 10:27 IST