Speed News
-
కర్ణాటకలో పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు భోజనం!
Mid Day Meal : కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యంలో పురుగులు కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. బిసరల్లి, ముద్దెనహళ్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని బియ్యం సరఫరా కావడంతో.. 2.8 లక్షల మందికి పైగా విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. నాసిరకం సరుకులను ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నార
Date : 15-12-2025 - 5:10 IST -
రాజమండ్రి నుంచి హైదరాబాద్కు వెళ్లేవారికి గుడ్ న్యూస్ 16 నుంచి కొత్త ఎయిర్బస్ సర్వీసులు ప్రారంభం!
Air Buses : ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఎయిర్బస్లు అందుబాటులోకి రానున్నాయి. రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్కు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఈ నెల 16 నుండి రెండు ఎయిర్బస్ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ సర్వీసుల ద్వారా ప్రయాణికుల సామర్థ్యం 600 నుండి 800కి పెరిగే అవకాశం ఉంది. బెంగళూరుకు కూడా అలయన్స్ ఎయిర్ కొత్త విమాన సర్వీసును ప్రారంభించే యోచనలో ఉంది. ఏపీ నుంచి కొ
Date : 15-12-2025 - 4:40 IST -
IND vs SA: మూడో టీ20లో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం!
118 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టు సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టుకు దూకుడుగా శుభారంభం ఇచ్చాడు.
Date : 14-12-2025 - 10:39 IST -
Messi Kolkata Event: కోల్కతాలో మెస్సీ ఈవెంట్ రసాభాస.. అభిమానుల ఆగ్రహం, ముఖ్యమంత్రి క్షమాపణ!
మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీని కలవాల్సి ఉన్నా ప్రణాళిక ప్రకారం కంటే ముందుగానే అతను కోల్కతా విమానాశ్రయం నుండి తన మూడు రోజుల భారత పర్యటనలో తదుపరి గమ్యస్థానం హైదరాబాద్కు బయలుదేరారు.
Date : 13-12-2025 - 3:56 IST -
Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల తేదీల నిర్ణయంలో తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన జ్యోతిష్య అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకున
Date : 13-12-2025 - 11:18 IST -
Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!
Akhanda 2 : బాలకృష్ణ కెరీర్లో అఖండ సినిమా చాలా ప్రత్యేకం. నటన విషయంలోనూ, రికార్డుల విషయంలోనూ ఆ సినిమా బాలయ్య కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ అనగానే ఫ్యాన్స్లో కూడా భారీ అంచనాలు.. అసలు బాలయ్యని ఈసారి ఎలా చూపిస్తారో అనే ఉత్కంఠ కనిపించాయి. ఇక దీనికి తగ్గట్లే ట్రైలర్, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈరోజు (డిసెంబర్ 12)న రిలీజైన అఖండ 2: తాండవం.. మొదటి పార్
Date : 12-12-2025 - 9:33 IST -
IND vs SA: తిలక్ ఒంటరి పోరాటం.. రెండో టీ20లో ఓడిన టీమిండియా!
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తరఫున వికెట్ కీపర్, ఓపెనర్ క్వింటన్ డి కాక్ కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో సహా 90 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 11-12-2025 - 10:54 IST -
E- Cigarette: లోక్సభలో ఈ-సిగరెట్ వివాదం.. టీఎంసీ ఎంపీపై బీజేపీ ఎంపీ ఆరోపణ!
భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించబడింది మరియు పార్లమెంటు భవనం కూడా ఈ కేటగిరీ కిందకే వస్తుంది. ఎంపీలు, సిబ్బంది మరియు ఎవరికైనా పార్లమెంటు ప్రాంగణంలో ధూమపానం చేయడం పూర్తిగా నిషేధం.
Date : 11-12-2025 - 2:33 IST -
India vs South Africa: టీమిండియా సంచలన విజయం.. దక్షిణాఫ్రికాపై 101 పరుగుల తేడాతో గెలుపు!
ఈ మ్యాచ్లో భారత బౌలర్లందరి ప్రదర్శన అద్భుతంగా ఉంది. అర్ష్దీప్ సింగ్ 14 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి కూడా చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
Date : 09-12-2025 - 10:25 IST -
Hardik Pandya: ఆదుకున్న హార్దిక్ పాండ్యా.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?!
అర్థశతకం చేసి 19 T20 ఇన్నింగ్స్లు దాటిపోయాయి. జూలై 2024 నుంచి కెప్టెన్సీ చేపట్టిన తర్వాత కేవలం రెండు అర్ధశతకాలు మాత్రమే. గత 19 ఇన్నింగ్స్లలో కేవలం 222 పరుగులు.
Date : 09-12-2025 - 8:48 IST -
IAS Officers : ఏపీకి మరో 8 మంది ఐఏఎస్ లు కేంద్రం ఆదేశాలు.!
ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు మరో 8 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారులను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారికంగా లేఖ రాసింది. కాగా, ఈ కొత్త అధికారుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినవారితో పాటు ఇతర రాష్ట్రాలవారు కూడా ఉన్నారు. ఏపీతో పాటు వివిధ క్యాడర్లక
Date : 09-12-2025 - 1:00 IST -
PM Modi: జవహర్లాల్ నెహ్రూపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
ఒకప్పుడు బెంగాల్ మేధో శక్తి మొత్తం దేశానికి మార్గనిర్దేశం, ప్రేరణ ఇచ్చేది. బెంగాల్ శక్తియే భారతదేశ శక్తికి కేంద్ర బిందువు అని ఆంగ్లేయులు అర్థం చేసుకున్నారు. అందుకే వారు మొదట బెంగాల్ను విభజించడానికి ప్రయత్నించారు.
Date : 08-12-2025 - 6:48 IST -
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదురోజుల దావోస్ టూర్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్లో జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. జనవరి 19 నుంచి 23 వరకు జరిగే ఈ పర్యటనలో మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ముఖ్యమంత్రి పీ4-
Date : 08-12-2025 - 2:26 IST -
Smriti Mandhana: స్మృతి మంధానా- పలాష్ ముచ్ఛల్ వివాహం రద్దు!
స్మృతి మంధానా కేవలం ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పెళ్లి రద్దు గురించి తెలియజేయడమే కాకుండా ఆమె పలాష్ను అన్ఫాలో కూడా చేశారు. మంధానా గతంలో ముచ్ఛల్ను ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆమె ఫాలోయింగ్ జాబితా నుండి అతని పేరు తొలగించింది.
Date : 07-12-2025 - 2:16 IST -
Sleeping Habits: రాత్రిళ్లు ముఖానికి దుప్పటి కప్పుకొని నిద్ర పోతున్నారా.. అయితే ఇది మీకోసమే!
Sleeping Habits: మనలో చాలా మందికి రాత్రి పడుకొనేటప్పుడు బెడ్ షీట్ కప్పుకొని పడుకుంటా ఉంటారు. ముఖ్యంగా ముఖానికి కూడా కప్పేసుకుంటారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు.
Date : 07-12-2025 - 8:01 IST -
India vs South Africa: అద్భుత విజయం.. 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా, సిరీస్ కైవసం!
271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టుకు యశస్వి జైస్వాల్- రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 25.5 ఓవర్లలో 155 పరుగులు జోడించారు.
Date : 06-12-2025 - 8:53 IST -
Yashasvi Jaiswal Century: యశస్వి జైస్వాల్ తొలి వన్డే సెంచరీ.. అప్పుడు ధోనీ!!
జైస్వాల్ తన శతకాన్ని 111 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 1 సిక్స్, 10 ఫోర్లు కొట్టాడు. జైస్వాల్ తన తొలి యాభై పరుగుల కోసం 75 బంతులు ఆడగా, ఆ తర్వాత తదుపరి యాభై పరుగులను కేవలం 35 బంతుల్లోనే సాధించాడు.
Date : 06-12-2025 - 8:34 IST -
India vs South Africa: నిర్ణయాత్మక వన్డేలో భారత్కు 271 పరుగుల లక్ష్యం!
ఇప్పుడు వన్డే సిరీస్ను గెలవాలంటే టీమ్ ఇండియా 271 పరుగులు చేయాల్సి ఉంది. మొదటి రెండు వన్డేల్లో భారత బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ చేసిన తీరును చూస్తే టీమ్ ఇండియా సిరీస్ను కైవసం చేసుకుంటుందని చెప్పడం అస్సలు తప్పు కాదు.
Date : 06-12-2025 - 5:28 IST -
Airlines Ticket Prices: ఇండిగో సంక్షోభం.. విమాన టికెట్ల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం!
గత 5 రోజులుగా ఇండిగో ఎయిర్లైన్ విమానాలు రద్దవుతున్నాయి. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, కొచ్చి, పట్నా, హైదరాబాద్, తిరువనంతపురం సహా అనేక విమానాశ్రయాలలో 5 రోజుల్లో 2000 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి.
Date : 06-12-2025 - 3:25 IST -
Sri Venkateswara University Academic Consultants Recruitment : నిరుద్యోగుల పరిస్థితి ఏంటి.. ఏపీ హైకోర్టు సీరియస్?
Sv University : తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అకడమిక్ కన్సల్టెంట్ల తాత్కాలిక నియామకాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యువతను దోచుకుంటున్నారని, విద్యావ్యవస్థ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఘాటుగా స్పందించింది. ఈ నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. రిజర్వేషన్ నిబంధనలు పాటించట్లేదని, చట్టంలో లేని పోస్టులను భర్తీ చేస్తున్నారని కోర్టు పేర్కొంది. ఈ మేరకు కీ
Date : 06-12-2025 - 11:51 IST