Speed News
-
H1B Visas : ‘హెచ్1 బీ’ వీసా కోటా పెంపు.. మోడీ, బైడెన్ చర్చలు
జీ7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు.
Published Date - 07:59 AM, Sat - 15 June 24 -
PAK Out Of Competition: పాకిస్థాన్ కొంపముంచిన అమెరికా.. టోర్నీ నుంచి నిష్క్రమించిన పాక్..!
PAK Out Of Competition: తొలిసారిగా టీ20 ప్రపంచకప్ ఆడుతున్న అమెరికా క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. ధైర్యమైన ఆట, అదృష్టం సహాయంతో అమెరికా T20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8కి చేరుకుంది. గత ఎడిషన్లో ఫైనల్కు చేరిన పాకిస్థాన్ (PAK Out Of Competition) జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. జూన్ 14 (శుక్రవారం) అమెరికా తన చివరి గ్రూప్ మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఒక బంతి […]
Published Date - 12:15 AM, Sat - 15 June 24 -
AP Minister: వచ్చే రెండున్నరేళ్లల్లో అమరావతిని పూర్తిచేస్తాం!
AP Minister: వచ్చే రెండున్నరేళ్లల్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ఏపీ కొత్త మినిస్టర్ నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణం కోసం 58 రోజుల్లో 33 వేల ఎకరాలు ఇచ్చారని, గడిచిన ఐదేళ్లలో రాజధాని పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడిందని ఆయన మండిపడ్డారు. అమరావతి నిర్మాణాలు 90 శాతం పూర్తి చేశామని, అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.
Published Date - 11:54 PM, Fri - 14 June 24 -
Ramoji Rao: ఘనమైన నివాళి.. ఉత్తరాంధ్రలో రామోజీరావుకు నిలువెత్తు విగ్రహాం
Ramoji Rao: భావితరాలకు గుర్తుండిపోయేలా.. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. శుక్రవారం కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్న శిల్పి వద్దకు వెళ్లి, రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించేందుకు సన్నద్ధం చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు
Published Date - 11:51 PM, Fri - 14 June 24 -
EPFO Changes Withdrawal Rule: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్.. ఇకపై కోవిడ్-19 అడ్వాన్స్ నిలిపివేత..!
EPFO Changes Withdrawal Rule: ప్రభుత్వ, రిజిస్టర్డ్ కంపెనీల ఉద్యోగులు ఇకపై EPF నుండి కోవిడ్-19 అడ్వాన్స్ను పొందలేరు. అంటే ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా (EPFO Changes Withdrawal Rule) ఈ సదుపాయాన్ని నిలిపివేసింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు వారి పిఎఫ్ ఖాతా నుండి ముందస్తు ఉపసంహరణ సౌకర్యాన్ని కల్పించింది. EPFO తన సర్క్యులర్లో కోవిడ్-19 ఇకపై అంటువ్యాధి కాదు కాబట్టి అడ్వాన్స్ ఇచ్చే ఈ సదుపాయాన్ని వెంటనే
Published Date - 11:32 PM, Fri - 14 June 24 -
BC: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ధర్నా
BC: కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీసీ కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం 11 గంటలకు ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డి. రాజారాం యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్ష
Published Date - 09:37 PM, Fri - 14 June 24 -
Singireddy: రైతులకు సాయంపై రంధ్రన్వేషణ చేస్తారా.. కాంగ్రెస్ పై సింగిరెడ్డి ఫైర్
Singireddy: రుణమాఫీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిర్ణయంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు సాయంపై రంధ్రన్వేషణ చేస్తారా ! అని ప్రశ్నించారు. రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలి ప్రభుత్వ ఆంక్షలు గర్హనీయమని ఆయన అన్నారు. ‘‘రైతులు ఎవరైనా రైతులే .. ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేయాలి. ఏడు నెలలు
Published Date - 09:27 PM, Fri - 14 June 24 -
SI: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉట్కూర్ ఎస్ఐ సస్పెండ్
SI: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉట్కూర్ ఎస్ఐను సస్పెండ్ అయ్యాడు. నారాయణపేట జిల్లా, ఊట్కూర్ పోలీస్ స్టేషన్కు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బిజ్జ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మల్టీ జోన్-II, హైదరాబాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఊట్కూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా తక్షణమే స్పందించకుండా బాధ్యతాయుతమైన స్టేషన్ హౌస్ అధికారి
Published Date - 08:41 PM, Fri - 14 June 24 -
UP CM Yogi Aditya : పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన యూపీ సీఎం యోగి ఆదిత్య
విషింగ్ యూ ఏ సక్సెస్ఫుల్ అండ్ ఇంపాక్ట్ ఫుల్ టెన్యూర్ అహెడ్ అని యోగీ ఆదిత్యనాథ్ ట్వీట్
Published Date - 07:51 PM, Fri - 14 June 24 -
Bakrid 2024: బక్రీద్ సందర్భంగా నాలుగు రోజులు సెలవులు
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఆ రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది బక్రీద్ కు ఏకంగా నాలుగు రోజులు సెలవులను ప్రకటించారు. అయితే ప్రభుత్వం మాత్రం బక్రీద్ నాడు మాత్రమే సెలవును ప్రకటించింది.
Published Date - 04:58 PM, Fri - 14 June 24 -
Hyderabad: విషాదం.. హైదరాబాద్లో ఇంటర్ విద్యార్థిని బస్సుకింద పడి మృతి
హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బస్సు దిగే క్రమంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో యువతీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలలోకి వెళితే..
Published Date - 04:22 PM, Fri - 14 June 24 -
Bike Maintain: వచ్చేది వర్షకాలం.. మీ బైక్ లోని ఈ 5 భాగాలను ఓసారి చెక్ చేయండి..!
Bike Maintain: మండుతున్న వేడి నుండి ఉపశమనం కలిగించడానికి దేశంలో రుతుపవనాలు త్వరలో రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బైక్ను ఎక్కువగా వినియోగిస్తూ వర్షంలో బైక్ బ్రేక్డౌన్కు గురికాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. తరచుగా ప్రజలు బైక్ సర్వీస్, ఇతర భాగాలపై శ్రద్ధ చూపరు. తరువాత వారు భారీ నష్టాలను చవిచూడవలసి ఉంటుంది. కాబట్టి ఈరోజే ముందుగా మీ బైక్ను
Published Date - 03:15 PM, Fri - 14 June 24 -
Peddapalli: తెలంగాణలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన తల్లితో కలిసి నిద్రిస్తున్న బాలికను ఎత్తుకుని సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
Published Date - 12:32 PM, Fri - 14 June 24 -
Road Accident: ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి
Road Accident: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. కాగా పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు కృతివెన్ను మండలంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం ఇస్తూ మచిలీపట్నం డీఎస్పీ సుభానీ మాట్లాడుతూ.. చెక్క దుంగలతో వెళ్తున్న ట
Published Date - 09:31 AM, Fri - 14 June 24 -
Lok Sabha Speaker: లోక్సభ స్పీకర్పై ఉత్కంఠ.. జూన్ 26న ఎన్నిక..?
Lok Sabha Speaker: 2024 లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఆదివారం (జూన్ 09) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం (జూన్ 10) మంత్రులందరికీ మంత్రిత్వ శాఖలు కూడా పంపిణీ చేశారు.ప్రస్తుతం ప్రభుత్వం తన పనిని ప్రారంభించింది. ఇప్పుడు అందరి చూపు లోక్సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నికపైనే ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటిఫికేష
Published Date - 11:51 PM, Thu - 13 June 24 -
PM Modi: ఇటలీ బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ..!
PM Modi: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి ప్రధాని మోదీకి ఇదే తొలి విదేశీ పర్యటన. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. ఇటలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కూడా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఇటలీ బయల్దేరి వెళ్లారు. ఇటలీ ప్రధాన
Published Date - 11:32 PM, Thu - 13 June 24 -
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్ నియామకం.. ఎవరీ దోవల్..?
Ajit Doval: దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మంత్రులకు మంత్రిత్వ శాఖలు కూడా కేటాయించారు. గురువాల్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)కి సంబంధించి పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. మూడోసారి ఈ బాధ్యతను అజిత్ దోవల్ (Ajit Doval)కు అప్పగించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలో కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ బాధ్యతను పీకే మిశ్రా కొనసాగిస్తారు. కేంద్ర కేబినెట్లోని అపాయింట్మెంట
Published Date - 11:27 PM, Thu - 13 June 24 -
Japanese Ambassador : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి భేటీ
తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రాధాన్యతారంగాలు, ఉపాధి కల్పన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది
Published Date - 11:12 PM, Thu - 13 June 24 -
CBN: 1000 కిలోల పూలతో చంద్రబాబుకు స్వాగతం
CBN: ఏపీ సీఎంగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ఆయన ఉండవల్లిలోని ఇంటి నుంచి సచివాలయానికి బయలుదేరగా.. దారి పొడవునా అమరావతి రైతులు, మహిళలు పూలవర్షం కురిపించారు. వెలగపూడి దగ్గరున్న వెంకటపాలెం నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు పొడవునా 1000 కిలోల పూలతో స్వాగతం పలికారు. అమరావతికి పూర్వవైభవం వచ్చిందని రాజధాని రైతులు హర్షం వ
Published Date - 10:23 PM, Thu - 13 June 24 -
Nirmal: బీమా సొమ్ము కేసులో నిర్మల్ రూరల్ ఎస్ ఐ సస్పెండ్
Nirmal: వాహన భీమా సొమ్ము క్లయిమ్ కోసం కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడి యాజమానికి లబ్ది చేకూర్చేందుకు యత్నించిన నిర్మల్ రూరల్ ఎస్. ఐ కె. చంద్రమోహన్ సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి ఏ. వి. రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహన దారుడు కారును ఢీ కొట్టిన సంఘటనలో సదరు ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ సంఘటన గ
Published Date - 10:05 PM, Thu - 13 June 24