Speed News
-
New Registration Charges : ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు.. కసరత్తు షురూ
తెలంగాణలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు మారనున్నాయి.
Published Date - 09:05 AM, Sun - 16 June 24 -
PM Kisan 17th Installment: రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జూన్ 18న అకౌంట్లో డబ్బులు జమ..!
PM Kisan 17th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత (PM Kisan 17th Installment) ఫైల్పై ప్రధాని నరేంద్ర మోదీ తన మూడవ టర్మ్ లో మొదటి రోజు సంతకం చేశారు. ఇప్పుడు వాయిదా తేదీ కూడా తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత విడుదల తేదీ గురించి కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాచారం ఇచ్చారు. ప్రధానమంత్రి ఈ పథకం […]
Published Date - 12:03 AM, Sun - 16 June 24 -
BRS Leader: స్కాం లతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుంది: క్రిశాంక్
BRS Leader: స్కాం లతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుందని బిఆర్ ఎస్ నేత క్రిశాంక్ అన్నారు. లిక్కర్ నుండి మొదలు బియ్యం స్కామ్ వరకు అన్ని స్కాం లే అని, పొన్నం ప్రభాకర్ మరో కుంభకోణం చేశారని, ఆర్టీసి లో ఒక పెద్ద టెండర్ గోప్యంగా ఉంచి పెద్ద స్కాం చేశారు..లో లోపల ఈ స్కాం జరిగిందని ఆయన అన్నారు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు వెబ్ సైట్ లో ఎందుకు లేదు అని, 2023 ఫిబ్రవరి లో గత ప్రభుత్వం ప
Published Date - 11:59 PM, Sat - 15 June 24 -
BC leaders: హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేస్తాం: బీసీ నాయకులు
BC leaders: సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి జనసభ అద్యక్షులు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద బి.సి కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాహుల్ గాంధీ బి.సి లు ఎంతమందో వారికి అంత వాటా ఇస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తి వేస్తామని
Published Date - 11:58 PM, Sat - 15 June 24 -
Suman: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుంది: సుమన్
Suman: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప
Published Date - 11:51 PM, Sat - 15 June 24 -
Notifications: నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్.. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..?
Notifications: ప్రజారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల భర్తీకి రంగం సిద్ధం చేశారు. అయితే త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ (Notifications) విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) సివిల్ అసిస్టెంట్ సర్జన్ల క
Published Date - 11:39 PM, Sat - 15 June 24 -
IND vs CAN Match Abandoned: ఇండియా-కెనడా మ్యాచ్ రద్దు.. సూపర్-8లో టీమిండియా షెడ్యూల్ ఇదే..!
IND vs CAN Match Abandoned: టీ20 ప్రపంచకప్లో భారత్, కెనడా (IND vs CAN Match Abandoned) మధ్య జరగాల్సిన మ్యాచ్ ఔట్ ఫీల్డ్ పేలవంగా ఉండడంతో రద్దయింది. ఈ మ్యాచ్ రద్దయ్యాక కెనడాతో భారత్ ఒక్కో పాయింట్ పంచుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో భారత్ 7 పాయింట్లతో గ్రూప్లో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్ రద్దు తర్వాత భారత్ సూపర్-8 షెడ్యూల్ కూడా ఖరారైంది. టీమ్ ఇండియా తన గ్రూప్లో మొదటి […]
Published Date - 11:27 PM, Sat - 15 June 24 -
Sim Cards : ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులు కొనొచ్చు ? మీకు తెలుసా ?
ఇంతకీ ఒక వ్యక్తి సగటున ఎన్ని సిమ్ కార్డులను తీసుకోవచ్చు?
Published Date - 04:46 PM, Sat - 15 June 24 -
Indias Largest IPO : దేశంలోనే అతిపెద్ద ఐపీఓ వస్తోంది.. ఏ కంపెనీదో తెలుసా ?
దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) వచ్చేందుకు రంగం సిద్ధమైంది.
Published Date - 04:25 PM, Sat - 15 June 24 -
AP Transfers : ఏపీలోనూ ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు.. చంద్రబాబు కసరత్తు
ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు.
Published Date - 03:56 PM, Sat - 15 June 24 -
Vehicle Falls Into Gorge : నదిలో పడిపోయిన టెంపో.. 8 మంది దుర్మరణం
22 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది.
Published Date - 02:55 PM, Sat - 15 June 24 -
PK Vs Nitish : మోడీ కాళ్లు మొక్కి బిహార్ పరువు తీశారు.. సీఎం నితీశ్పై పీకే ఆగ్రహం
బిహార్ పాలిటిక్స్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ అయ్యారు.
Published Date - 02:29 PM, Sat - 15 June 24 -
IAS Transfers : భారీగా ఐఏఎస్ల బదిలీలు.. 20 జిల్లాల కలెక్టర్ల మార్పు
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు భారీగా ఐఎస్ఎస్లను బదిలీ చేసింది.
Published Date - 01:39 PM, Sat - 15 June 24 -
8 Maoists Encounter : 8 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్.. ఓ సైనికుడి మృతి
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతోంది.
Published Date - 01:17 PM, Sat - 15 June 24 -
Amaravati Vs Hyderabad : అమరావతిలో ‘రియల్’ బూమ్.. హైదరాబాద్పై ఎఫెక్టు పడుతుందా ?
ఆంధ్రప్రదేశ్ మళ్లీ ప్రాణం పోసుకుంటోంది.. ఇది ఇప్పుడు చాలా మంది నోట వినిపిస్తోన్న మాట.
Published Date - 12:41 PM, Sat - 15 June 24 -
KCR Letter : రాజకీయ కక్షతోనే నాపై విచారణ.. నరసింహారెడ్డి తప్పుకోవాలి.. కేసీఆర్ లేఖ
బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు భారీగా విద్యుత్ను కొనుగోలు చేశారు.
Published Date - 12:28 PM, Sat - 15 June 24 -
PM Modi: ముగిసిన ఇటలీ పర్యటన.. ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ..!
PM Modi: ఇటలీలో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) న్యూఢిల్లీకి చేరుకున్నారు. G-7 సమయంలో మోదీ బ్రిటీష్ PM రిషి సునాక్, US అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, పోప్ ఫ్రాన్సిస్తో సహా అనేక మంది నాయకులను కలిశారు. ఢిల్లీకి బయలుదేరే ముందు అపులియాలో జరిగిన G-7 సమ్మిట్లో ఇది చాలా మంచి రోజు అని ప్రధాని Xలో పోస్ట్ చేసారు. వ
Published Date - 10:52 AM, Sat - 15 June 24 -
Farmers Loan Waiver : రైతు రుణమాఫీపై త్వరలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం
త్వరలోనే రైతులకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది.
Published Date - 10:45 AM, Sat - 15 June 24 -
Vijayawada to Mumbai Flight : నేటి నుంచి విజయవాడ టు ముంబై విమాన సర్వీసులు.. విశేషాలివీ
రెండు రోజుల క్రితమే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 09:42 AM, Sat - 15 June 24 -
Medicines Price Reduction: ఊరటనిచ్చే న్యూస్.. 54 నిత్యావసర మందులపై ధరలు తగ్గింపు..!
Medicines Price Reduction: వైద్యం, మందుల ఖర్చుతో ఇబ్బందులు పడుతున్న కోట్లాది మందికి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. నేటి నుంచి 54 నిత్యావసర మందుల ధరలు (Medicines Price Reduction) తగ్గాయి. మల్టీవిటమిన్లతో పాటు మధుమేహం, గుండె, చెవి వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలు తగ్గించారు. దీంతో సామాన్యులకు ఎంతో ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్పీపీఏ సమావేశంలో నిర్ణయం నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిట
Published Date - 09:18 AM, Sat - 15 June 24