Speed News
-
Covid Updates: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది!
దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 16.49లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 2,38,018 మందికి పాజటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు కూడా 19.65శాతం నుంచి 14.43శాతానికి తగ్గడం ఊరటనిస్తోంది. మరోవైపు 24 గంటల వ్యవధిలో మరో 310 మంది కొవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,86761 మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9వేలక
Date : 18-01-2022 - 1:07 IST -
Lokesh:అణచివేతకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ నిర్భయంగా పోరాడారు – నారా లోకేష్
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 26వ వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం ఆయనకు నివాళులర్పించారు.
Date : 18-01-2022 - 12:50 IST -
Keerthy Suresh: కరోనా నుంచి కోలుకున్న కీర్తిసురేశ్
మహానటి ఫేం కిర్తీ సురేశ్ వారంరోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆమె హోం ఐసోలేట్ అయ్యారు. ఇంట్లో చికిత్స పొందుతున్నాననీ, ప్రతిఒక్కరూ జాగ్రత్తగా వ్యహరించాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత వారంరోజులుగా కొవిడ్ ట్రీట్ మెంట్ తీసుకున్న కిర్తీసురేశ్ తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్టు తెలిపారు. పాజిటివ్ టు నెగిటివ్ అంటూ ట్విట్టర్లో
Date : 18-01-2022 - 12:10 IST -
Road Mishap:మంగళగిరి వద్ద రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని యర్రబాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు స్నేహితులు కలిసి కారులో వెళ్తుండగా కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.
Date : 18-01-2022 - 10:34 IST -
Vijayawada: బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం
గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ తరువాత ఈ కేసులు మరింత ఎక్కువయ్యయి. ఇతర రాష్ట్రాల నుంచి..
Date : 18-01-2022 - 10:30 IST -
NCBN positive: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు.
Date : 18-01-2022 - 10:07 IST -
Warmest Year: 1901 తర్వాత దేశంలో అత్యంత వేడిగా ఉండే సంవత్సరం 2021నా?
భారత వాతావరణ శాఖ తన 'క్లైమేట్ ఆఫ్ ఇండియా 2021' నివేదికలో 1901లో దేశవ్యాప్త రికార్డులు నెలకొల్పబడినప్పటి నుండి 2021 భారతదేశంలో ఐదవ వెచ్చని సంవత్సరం అని పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన వార్షిక సంకలనం, 1,750 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదించింది.
Date : 18-01-2022 - 7:30 IST -
Controversial Skit: మోడీపై జీ టీవీ వివాదాస్పద స్కిట్
ప్రధాని నరేంద్రమోడీ పాలనపై జీ టీవీ తమిళ్లో ‘జూనియర్ సూపర్ స్టార్స్ సీజన్ 4’ అనే రియాలిటీ షోలో ఒక స్కిట్ సంచలనం కలిగించింది. తమిళ్ సినిమా పులకేసి క్యారక్టర్ ను మోడీ పాలనకు పోల్చుతూ ఈ స్కిట్ సాగింది.
Date : 18-01-2022 - 12:40 IST -
Dhanush Divorce: 18 ఏళ్ల బంధానికి గుడ్ బై.. భార్యతో విడిపోతున్నట్లు ధనుష్ ట్వీట్!
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ హీరో ధనుష్ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నటుడు ధనుష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
Date : 17-01-2022 - 11:56 IST -
డిజిటల్ జర్నలిస్టులకు గుర్తింపు..
సోషల్ మీడియా ఛానెళ్లకు సాధికారత సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్న TUOWJ మరొక చొరవ చూపింది.
Date : 17-01-2022 - 10:47 IST -
Handball:జనవరి 18 నుంచి ఆసియా హ్యాండ్బాల్ టోర్నీ
ప్రతిష్టాత్మక ఆసియా హ్యాండ్బాల్ చాంపియన్షిప్స్లో తొలిసారి పోటీపడుతున్న భారత జట్టు కప్పుతో తిరిగి రావాలని హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్రావు అభిలాశించారు.
Date : 17-01-2022 - 7:08 IST -
CM KCR: రేపు వరంగల్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ అధ్యక్షన తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఈ భేటీలో పలు కీలక విషయాలను చర్చించారు. ముఖ్యంగా అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రేపు (మంగళవారం) సీఎం శ్రీ కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, చీఫ్ సెక్రెటరీ, ఇతర ఉన్న
Date : 17-01-2022 - 5:54 IST -
ED Case: స్కిల్ ఇన్ ఫ్రా చైర్మన్ రూ. 30కోట్ల వ్రజాలు సీజ్
స్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నిఖిల్ గాంధీకి చెందిన లాకర్ల సోదాల్లో దాదాపు రూ.30 కోట్ల విలువైన వజ్రాలు సహా ఆభరణాలను కనుగొన్నారు.
Date : 17-01-2022 - 4:05 IST -
AP CM: ఆ ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి
రెండో డోస్ వ్యాక్సినేషన్లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. తూర్పుగోదావరి, గుంటూరు, వైయస్సార్కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్పైన ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. 15 నుంచి 18 ఏళ్లవారికీ 100శాతం వ్యాక్సినేషన్ను పూర్తిచేసిన నెల్లూరు, ప.గో. జిల్లాలు కాగా, మరో 5
Date : 17-01-2022 - 3:53 IST -
Moon: చైనా ‘కృత్రిమ చంద్రుడి’ సృష్టి
చంద్రమండలంపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోన్న చైనా తాజాగా కృత్రిమ చంద్రుడు ను అభివృద్ధి చేయడానికి సిద్ధం అవుతోంది
Date : 17-01-2022 - 3:51 IST -
Harish Rao: కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సిద్ధం!
తెలంగాణలో విస్తరిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సిద్ధంగా ఉందని హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ముందుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా వివరి
Date : 17-01-2022 - 3:34 IST -
Nara Lokesh: నారా లోకేశ్ కు కరోనా పాజిటివ్!
ఏపీలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఎలాంటి లక్షణాలు లేవు. కానీ కొవిడ్ బారిన పడ్డాను. డాక్టర్ల సూచ
Date : 17-01-2022 - 2:30 IST -
Nara Lokesh: విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని కోరుతూ లోకేశ్ లేఖ!
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddyకి లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయని లేఖ లో గుర్తు చేశారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అ
Date : 17-01-2022 - 12:54 IST -
Andhra Family Treats: 365 రకాల వంటలు.. అల్లుళ్లకు ‘సంక్రాంతి’ విందు!
సంక్రాంతి అంటే పాడిపంటలు, పిండి వంటలు, కోళ్ల పందెలు మాత్రమే కాదు.. అల్లుళ్ల సందడి కూడా. సంక్రాంతి పండుగకు కచ్చితంగా అల్లుళ్లను పిలిచి ఎన్నో మర్యాదలు చేస్తుంటారు.
Date : 17-01-2022 - 12:40 IST -
Covid updates: దేశంలో ‘పాజిటివిటీ’ పెరుగుతోంది!
భారత్లో కొవిడ్ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇది 16.28శాతం నుంచి 19.65శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 13,13,444 లక్షల పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,58,089 లక్షల మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. నిన్న 358 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,51,740 మంది కొవిడ్ నుంచి కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,53,37,461కు చేరింది. దీంతో భారత్లో రికవరీలు 94.27శాతంగా ఉ
Date : 17-01-2022 - 12:19 IST