HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Revanth Plans Farmers Meet Near Kcr Farm House

Revanth On KCR:కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర రేవంత్ మీటింగ్

డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి లో రచ్చబండ నిర్వహిస్తామని రైతులంతా ఎర్రవెల్లి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ నేతలందరూ వస్తారని రేవంత్ తెలిపారు.

  • Author : Siddartha Kallepelly Date : 24-12-2021 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress list

డిసెంబర్ 27మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి లో రచ్చబండ నిర్వహిస్తామని రైతులంతా ఎర్రవెల్లి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ నేతలందరూ వస్తారని రేవంత్ తెలిపారు.

గత మూడు నెలలుగా రైతులు అరిగోస పడుతున్నారని, తెలంగాణ రైతుల పరిస్థితి కళ్లాల్లో
వరి కుప్పలు, ఇంటి ముందు శవాలుగా ఉందని రేవంత్ తెలిపారు. ఈ సమస్య పరిష్కరిస్తానని ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ మోదీని కలవలేదని, రైతు సమస్య వివరించలేదని, ఇక
కేటిఆర్ కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గడ్డి పెట్టి పంపించారని రేవంత్ తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్
సెంట్రల్ హాల్లో ఫోటోలు దిగి పార్లమెంట్ లో ఆందోళన చేసినట్లు తప్పుదోవపట్టిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఇక ఇప్పుడు
ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారని, మంత్రుల బృందం ఏం తేల్చిందని రేవంత్ ప్రశ్నించారు. రైతులు చనిపోతుంటే కేటీఆర్, సంతోష్ రావు విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ఆరు రోజులుగా కేటీఆర్, సంతోష్ ఎక్కడున్నారని, మంత్రుల బృందంలో కేటీఆర్, ఎంపీల బృందం లో సంతోష్ రావు ఎందుకు లేరని రేవంత్ ప్రశ్నించారు.

ఖరీఫ్ లో ఎంత కొంటారో చెప్పేవరకు, యాసంగి బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పేవరకు ఢిల్లీ లో ఆమరణ దీక్ష చేయండని టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ సూచించారు. ఏది తేలకుండా మంత్రుల బృందం వెనక్కి వస్తే మిమ్మల్ని ఆడంగులు, కొజ్జాలు అనాల్సి వస్తుందని, వాళ్ళకి గాజులు, చీరెలు ఇవ్వాల్సి వస్తుందని రేవంత్ తెలిపారు.
ప్రజల్ని మభ్యపెట్టడానికి గులాబీ నేతలు వీధినాటకాలకు తెరలేపారని, రైతులేవరు చనిపోవద్దని, రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • erraveli farm house
  • kcr
  • revanth reddy
  • Telangana chief minister
  • telangana farmers

Related News

Psr Saval Kcr

Ponguleti Srinivas Reddy : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా హాజరుకావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సవాల్ విసిరారు

    Latest News

    • ఆర్‌సీబీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

    • అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • Gold Price : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

    • రైతుగా మారిన.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

    Trending News

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

      • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

      • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd