HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ap Employees Union Meet To Chief Minister Ys Jagan

CM Jagan: సీఎం జ‌గ‌న్‌తో.. భేటీ కానున్న‌ ఉద్యోగ సంఘాలు

  • Author : HashtagU Desk Date : 05-02-2022 - 11:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Jagan77
Ys Jagan77

ఏపీ ఉద్యోగ సంఘాలతో, రాష్ట్ర‌ మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ప్ర‌భుత్వ ఉద్యోగులు సమస్య పరిష్కారం దిశగా చర్చలు జ‌రిగాయ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్య‌లు, ప‌లు డిమాండ్ల‌పై జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఇరుప‌క్షాలు సానుకూలంగానే స్పందించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌ల‌పై కూడా ఉద్యోగ సంఘాలు చ‌ర్చించాయి.

శుక్ర‌వారం అర్థరాత్రి వరకు జరిగిన చర్చలలో ప్రధానంగా పీఆర్సీ, రికవరీ, ఫిట్‌మెంట్, హెచ్ఆర్ఏలో శ్లాబ్‌లో స‌వ‌ర‌ణ‌ల పై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అయితే లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోర‌గా, మంత్రుల కమిటీ మాత్రం అందుకు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ఆ విష‌యం పై సీయం జ‌గ‌న్‌తో మాట్లాడి చెబుతామని మంత్రులు చెప్పార‌ని తెలుస్తోంది.

ఇక‌ మంత్రుల క‌మిటీల‌తో జ‌రిగిన చ‌ర్చ‌లు దాదాపు విజ‌య‌వంతం కావ‌డంతో, ఈ శ‌నివారం ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో స‌మావేశం కానున్నార‌ని స‌మాచారం. సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చించిన త‌ర్వాతే ఉద్యోగ సంఘాల నేత‌లు స‌మ్మె విర‌మ‌ణ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. కాగా రేపు అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళతామని ఉద్యోగ సంఘాలు ప్రకటించిన విష‌యం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • PRC Sadhana Samithi
  • ys jagan
  • ysrcp

Related News

Andhra Pradesh Nursing Admissions 2026–27

నర్సింగ్ అడ్మిషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

Andhra Pradesh Nursing Admissions 2026–27  బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా నిర్వహించాలని నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం 2026 -27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఆ విద్య

  • Ap Budget 2026–27

    నేడు ఏపీ బడ్జెట్..

  • Acham Naidu Vs Botsa Satyanarayana

    బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్

  • Nara Lokesh

    ట్రిపుల్ ఐటీపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ క్లారిటీ

  • Pawan Kalyan Nandamuri Bala

    ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ

Latest News

  • హీరో ధనుష్‌కు నిర్మాణ సంస్థ లీగల్ నోటీసులు..రూ.20 కోట్లు కట్టు!

  • Electoral : విరాళాల్లో బిజెపి సూపర్ హిట్

  • మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా.. బీఆర్ఎస్, బీజేపీ ?

  • AP Assembly Budget : రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్!

  • భారత్ – పాక్ మ్యాచ్‌కు వరుణుడి గండం..శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరిక

Trending News

    • భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

    • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd