Speed News
-
Virat Kohli: విరాట్కోహ్లీ @ 200 మిలియన్లు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Date : 08-06-2022 - 8:42 IST -
Cricket Betting : ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ.20లక్షలు స్వాధీనం
వరంగల్ జిల్లాలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముగ్గురిని టాస్క్ఫోర్స్ సిబ్బంది బుధవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.20.80 లక్షల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వారిని మాడిశెట్టి ప్రసాద్, కొత్తూరు రాజు, బుర్రా నాగరాజుగా గుర్తించినట్లు పోలీసు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ముఠా నాయకుడు మాడిశెట్టి ప్రసాద్, హన్మ
Date : 08-06-2022 - 7:53 IST -
TDP vs YCP : మూడేళ్లలో కనీసం ముగ్గురికైనా ఎస్సీ కార్పొరేషన్ రుణాలిచ్చారా..?
వైసీపీ ప్రభుత్వం టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్ఎస్ రాజు విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు దళితులకు మేనమామలా ఉంటానన్న జగన్ అధికారంలోకి వచ్చాక దొంగ మామలా తయారయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 08-06-2022 - 7:41 IST -
Pawan Kalyan: నాచురల్ స్టార్ కోసం పవర్ స్టార్!
నాని, నజ్రియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
Date : 08-06-2022 - 6:22 IST -
Telangana: అల్ ఖైదా లేఖతో తెలంగాణ పోలీస్ అలర్ట్!
తెలంగాణ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా రాసిన లేఖతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
Date : 08-06-2022 - 5:50 IST -
Andhra’s Eluru: సోషల్ మీడియా వేదికగా రాజకీయ వార్
ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
Date : 08-06-2022 - 5:33 IST -
Minister Ambati : టీడీపీ నేతలపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ .. వచ్చే ఎన్నికల్లో…?
ప్రభుత్వంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న మంచి పనులను నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రజల్లోకి వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. నెలలో 20 రోజుల పాటు ప్రజల వద్దే ఉండి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాద
Date : 08-06-2022 - 4:40 IST -
Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్ కు మిథాలీ రాజ్ గుడ్ బై!
భారత క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది.
Date : 08-06-2022 - 4:14 IST -
Samantha Shoots: సామ్ సో సెక్సీ.. ఫొటోషూట్ వైరల్!
ఫొటోషూట్స్ సమంత సెగలు రేపుతోంది. డిఫరెంట్స్ భంగిమలతో ఫొజులిస్తూ అందాలను ఒలకబోస్తోంది.
Date : 08-06-2022 - 3:56 IST -
ఈ కల్లు ఒక సీసా ధర రూ. 500.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా..?
సాధారణంగా మనం తాగే కల్లు ధర వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలు ఉంటుంది. ఇంకా కొన్ని విదేశాలలో అయితే తక్కువ ధరకు కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే కల్లు మాత్రం చాలా ఖరీదైనది. ఆ కల్లు ఒక సీసా ఖరీదు దాదాపుగా 500 రూపాయలు. అది కూడా ముందు రోజే బుక్ చేసుకుంటేనే దొరుకుతుందట. మరి ఆ కల్లు ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని సూర్యాపేటకు సమీపంలోని కాసర
Date : 08-06-2022 - 3:36 IST -
Renu Khatoon: చేతిని నరికేసినా తగ్గేదేలే!
ఆ భర్త అనుమానం పెనుభూతంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో భార్యకు నర్సు ఉద్యోగం రావడంతో అనుమానం మరింత పెరిగింది. మరో వ్యక్తి కి దగ్గరై.. తనను వదిలిపెడుతుందేమోనని లేనిపోని భయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన ఇద్దరు స్నేహితులతో కలిసి భార్య చేయి నరికాడు. ఆమె చేతులను దిండుతో అదిమి పట్టుకుని.. పదునైన కత్తితో చేయి నరికేశాడు. ఈ అమానుష ఘటన పశ్చిమ బెంగాల్ లో పశ్చిమ బు
Date : 08-06-2022 - 3:09 IST -
కేఏ పాల్ దేశాలు ముంచి వచ్చిండు.. వాడో వసూలురాజా: శ్రీకాంతాచారి తల్లి
తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు అయినా శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ తాజాగా కేఏ పాల్ పై మండిపడ్డారు. ఇక తన భర్త వెంకటాచారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ కాలి గోటికి వెంకటాచారి, కేఏ పాల్ చాలడు అంటూ విమర్శించారు. ఇక కేఏ పాల్ దేశాలను ముంచి వచ్చిండని.. వసూలు రాజా అని విమర్శించారు. ఆమె మరికొన్ని విషయాలు బయట పెట్టగా ఆ విషయాలన్నీ కింద వీడియోలో చూడండి.
Date : 08-06-2022 - 2:56 IST -
Karan Johar Says: ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ సాయి పల్లవి!
నటి సాయిపల్లవిపై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్రశంసల జల్లు కురిపించారు.
Date : 08-06-2022 - 1:43 IST -
Raghunandan Rao :హోం మినిస్టర్ మనవడి ఫొటోలు బయటపెడతా..!!
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. జోయల్ డేవిస్ తో తనకు ఎలాంటి పంచాయతీ లేదనీ...జోయల్ డేవిస్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Date : 08-06-2022 - 1:11 IST -
COVID-19 Cases: కరోనా కేసులు మళ్లీ పైపైకి!
దేశంలో మళ్లీ కరోనా పడగ విప్పుతోంది. గత నెలలో రెండు వేల లోపు కేసులు నమోదు కాగా..
Date : 08-06-2022 - 1:06 IST -
Fixed Deposits : ఫిక్స్ డ్ డిపాజిటర్లకు గుడ్ న్యూస్ చెప్పి…రుణగ్రహీతలకు షాకిచ్చిన ఆర్బీఐ..!!
భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపోరేటును అరశాతం పెంచడం వల్ల రుణాలు తీసుకున్న మరింత భారం పడనుంది. ఇప్పటికే రుణాలుతీసుకున్నవారిపై EMIలు పెరిగేందుకు దారితీయనుంది.
Date : 08-06-2022 - 12:51 IST -
Nazriya Nazim Interview: అన్నీ ఎమోషన్స్ ఉన్న అరుదైన కథ ఇది!
నేచురల్ స్టార్ నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ 'అంటే సుందరానికీ' పై అంచనాలు నెలకొన్నాయి.
Date : 08-06-2022 - 12:32 IST -
RGV:ఎంఐఎం నేతలకు టీఆరెస్ భయపడుతోంది..రఘునందన్ రావు చెప్పిందే నిజం.!!
జూబ్లీహిల్స్ అత్యాచారఘటనపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ఈ రేప్ కేసులో రాజకీయ ప్రభావం ఉందన్నాడు. నాయకుల ప్రభావం వల్లే పోలీసులు సరిగ్గా విధులు నిర్వహించడం లేదన్నాడు.
Date : 08-06-2022 - 12:19 IST -
NCW React: రేప్ ఘటనలపై ‘ఎన్సీడబ్ల్యూ’ సీరియస్!
హైదరాబాద్ మైనర్ గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
Date : 08-06-2022 - 12:10 IST -
మొబైల్ గేమ్ ఆడనివ్వలేదని కన్నతల్లిని కాల్చి చంపిన యువకుడు.. ఎక్కడంటే?
ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులే పిల్లలకు భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తల్లిదండ్రులు బాధ్యతతో ఒక మాట అంటే పిల్లలు ఎక్కడ అపార్ధం చేసుకుని ఏదైనా చేసుకుంటా రేమో అన్న భయంతో తల్లిదండ్రులు ఒక మాట అనాలి అన్న కూడా భయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో అయితే తల్లిదండ్రులు మందలించారని ఏకంగా పిల్లలే తల్లిదండ్రులను చంపిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా
Date : 08-06-2022 - 11:38 IST