Speed News
-
Prakash Raj Tweet: మోడీ టూర్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు
నటుడు ప్రకాశ్ రాశ్ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై తనదైన శైలిలో విమర్శించారు.
Date : 02-07-2022 - 3:21 IST -
JP Nadda: బీజేపీ జాతీయ సమావేశాలకు నడ్డా శ్రీకారం!
బీజేపీ జాతీయ సమావేశాల సందర్భంగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆఫీస్ బేరర్స్ మీట్ నిర్వహించి, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
Date : 02-07-2022 - 2:37 IST -
WhatsApp : దేశంలో 19లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సప్..కారంణం ఇదే…?
న్యూఢిల్లీ: కొత్త ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా మే నెలలో భారతదేశంలో 19 లక్షలకు పైగా బ్యాడ్ అకౌంటన్లను నిషేధించినట్లు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తెలిపింది.
Date : 02-07-2022 - 2:28 IST -
KCR on Modi: తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే వ్యూహాలు: సీఎం కేసీఆర్
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టినట్టే తెలంగాణ ప్రభుత్వాన్ని పడేయాలని బీజేపీ చూస్తుందని సీఎం కేసీఆర్ ఆందోళన చెందారు. అలా చేస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని దించేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఎనిమిదేళ్లలో తొమ్మిది ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని ఆరోపించారు.
Date : 02-07-2022 - 2:13 IST -
Anti Modi Placards:`బైబై మోడీ` ప్ల కార్డులతో రెడ్ డ్రస్ యూత్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అడుగడుగునా వ్యతిరేక హోర్డింగ్ లు, ప్లే కార్డుల ప్రదర్శనలు హైదరాబాద్ అంతటా కనిపిస్తున్నాయి.
Date : 02-07-2022 - 1:14 IST -
Health -Tips : పళ్ళు పచ్చగా ఉన్నాయా..నలుగురిలో నవ్వలేకపోతున్నారా…ఈ చిట్కాలు ట్రై చేయండి.!!
నలుగురిలో మాట్లాడాలన్నా..నవ్వాలన్నా...పళ్లు బయటపడతాయి. నవ్వి పలకరించాలంటే...కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. కారణం వాళ్ల పళ్ళు పచ్చగా ఉండటమే.
Date : 02-07-2022 - 1:13 IST -
Liger’s Big Surprise: న్యూడ్ లుక్ లో విజయ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్!
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ మూవీ షూటింగ్ కంప్లీట్ కావోస్తోంది.
Date : 02-07-2022 - 11:53 IST -
Whisky Brands : భారత్ లో అమ్ముడుపోతున్న టాప్-విస్కీ బ్రాండ్స్ ఇవే…అందులో మీ బ్రాండ్ ఉందో లేదో చెక్ చేసుకోండి..!!
భారత్ లో మద్యం అమ్మకాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. మద్యం అతిగా తాగితే...గుండెకు ముప్పు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Date : 02-07-2022 - 11:40 IST -
KCR Avoids PM Modi: ముఖం చాటేసిన కేసీఆర్!
ఆయనో దేశ ప్రధాని.. అధికారిక సమావేశాలు, ఇతర సభల కారణంగా ఏ రాష్ట్రంలోనైనా పర్యటించవచ్చు.
Date : 02-07-2022 - 11:29 IST -
Cow Dung : ఆవు పేడతో వ్యాపారం…లక్షలు సంపాదిస్తున్న యువకుడు..!!
ఆవుపేడ వ్యవసాయానికి ఎంతో లాభసాటి. ఆవుపేడ ఎరువులు చాలా సారవంతమైనవి. వ్యవసాయానికే కాదు...దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Date : 02-07-2022 - 11:01 IST -
Hair Fall : సిగరెట్ తాగుతున్నారా…బట్టతల వస్తుంది జాగ్రత్త..!!
ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అయినా తాగేవారు చాలా మంది ఉన్నారు. మనదేశంలో సిగరెట్ తాగే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
Date : 02-07-2022 - 10:15 IST -
Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట పాలు తాగకూడదా..?
డయాబెటిస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న రోగాల్లో ఇదొక్కటి. పదిమందిలో దాదాపు ఆరుగురు డయాబెటిస్ బారినపడుతున్నారు. కారణాలు ఏవైనా కావొచ్చు. కానీ డయబెటిస్ నియంత్రణలో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం.
Date : 02-07-2022 - 10:00 IST -
Bhagya Laxmi Temple : భాగ్యలక్ష్మీ ఆలయానికి వీవీఐపీల తాకిడి.. భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వీవీఐపీల వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పలువురు బీజేపీ ముఖ్యనేతలు వస్తున్నారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ శనివారం మధ్యాహ్నం ఆలయాన్ని సందర్శించనున్నారు. చార్మినార్ చుట్టుపక్కల దుకాణాల యజమానులు తమ దుకాణాలను మధ్యాహ్నం 3 గంటల వరకు మూసివ
Date : 02-07-2022 - 9:59 IST -
Kharif : ఖరీఫ్లో విత్తనాలు, ఎరువుల కొరత.. తీవ్ర ఆందోళనలో రైతులు
రాజమహేంద్రవరం: గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ తూర్పుగోదావరి జిల్లా ఇప్పటికే పొలం పనులు సందడిగా సాగి, నాట్లు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఇంకా పనులు కొనసాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగానే వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు చెప్తున్న దానిని రైతులు కొట్టిపారేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరసమైన
Date : 02-07-2022 - 9:47 IST -
Dream : ఇవి కలలో కనిపిస్తున్నాయా..?మీ పంట పండినట్లే…కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!!
సాధారణంగా ప్రతిమనిషికి ఏదోక కల అనేది వస్తుంది. అయితే కొందరికి గుర్తుంటాయి. మరికొందరికి గుర్తుండవు. కానీ కొందరికి మాత్రం కలలో కనిపించిన వస్తువులు కానీ...మనుషులు కానీ...ఏవైనా పనులు కానీ...నిజ జీవితంలో నిజాలు అవుతుంటాయి.
Date : 02-07-2022 - 9:15 IST -
EV Charging Stations : హైదరాబాద్లో త్వరలో 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్: త్వరలో నగరంలో 330 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 230 EV ఛార్జింగ్ స్టేషన్లను ప్రతిపాదించగా.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ) తమ అధికార పరిధిలో 100 ఛార్జింగ్ స్టేషన్లను ప్రతిపాదించింది. GHMC, HMDA, తెలంగాణ స్టేట్ రె
Date : 02-07-2022 - 8:54 IST -
Iran : ఇరాన్లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రత నమోదు
ఇరాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. శనివారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్లో భూప్రకంపనలు వచ్చాయి. ఇరాన్ మీడియా ప్రకారం యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) దాని తీవ్రత 6.0గా ఉందని తెలిపింది. భూకంపం 10 కిమీ (6.21 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది. ఇటీవలి సంవత్సరాలలో అనేక విధ్వంసకర భూకంపాలను చవిచూసిన ఇ
Date : 02-07-2022 - 8:44 IST -
Hanuman Puja : దీర్ఘకాలిక సమస్యలున్నాయా…? మంగళ, శనివారాల్లో హనుమాన్ ను ఈ విధంగా పూజించండి..!!
ప్రతి మనిషికి జీవితంలో ఏవో దోషాలుంటాయి. ఆ దోషాలు పూర్తిగా తొలగిపోవాలంటే....ప్రతి మంగళవారం, శనివారాలకలో ఆంజనేయస్వామికి పూజలు చేస్తే సకలదోషాల నుంచి విముక్తులవుతారు. ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకుందాం.
Date : 02-07-2022 - 8:36 IST -
Electric Vehicle Fire: మంటల ముప్పు ఈవీల్లో ఎక్కువా ? పెట్రోలు, డీజిల్ వాహనాల్లో ఎక్కువా ?
ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇటీవల మంటలు చెలరేగిన ఘటనలు కలవరపెడుతున్నాయి.
Date : 02-07-2022 - 8:07 IST -
Gold Costly: పసిడికి రెక్కల “కస్టమ్”..సుంకం పెంచిన కేంద్ర సర్కారు
పసిడి దిగుమతులకు కళ్లెం వేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.50 శాతం నుంచి 12.50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. అధిక బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడిని పెంచుతున్నందు వల్లే ఈ దిశగా సర్కారు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. బంగారం దిగుమతులు ఇటీవల కాలంలో ఒక్కసారిగా పెరిగాయి. మే
Date : 02-07-2022 - 7:30 IST