Speed News
-
Ammavadi : వరుసగా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి.. వారికి మాత్రమే..?
అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఈ రోజు సీఎం జగన్ నిధులు విడుదల చేయనున్నారు. ఈ రోజు (సోమవారం) శ్రీకాకుళం జిల్లాలో కంప్యూటర్ బటన్ నోక్కి జమ చేయనున్నారు. 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. ఒకటి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ…43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్లు జమకానున్నాయి. పిల్లలను బడికి ప
Date : 27-06-2022 - 11:34 IST -
Schools : ఏపీలో జులై 5 నుంచి ప్రారంభంకానున్న పాఠశాలలు… వారానికి ఒక రోజు…?
ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జులై 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. వాస్తవానికి ఏపీలో ప్రతి ఏడాది జూన్ 12న పాఠశాలలు ప్రారంభమై… తదుపరి సంవత్సరం ఏప్రిల్ 23 వరకు కొనసాగేవి. కానీ ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభ తేదీలను మార్చారు. జులై 5న ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుంది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి
Date : 27-06-2022 - 11:21 IST -
COVID-19 : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 17,073 పాజిటివ్ కేసులు నమోదు
భారతదేశంలో కరోనా ఫోర్త్ వేవ్ అలజడి సృష్టిస్తుంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఈ రోజు కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,073 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,06,046 కు చేర
Date : 27-06-2022 - 11:15 IST -
Car Accident : నిజామాబాద్ జిల్లాలో ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఇద్దరు సజీవ దహనం
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు. వేల్పూర్ చౌరస్తా సమీపంలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కారు ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వారిద్దరూ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఘటనపై స్థ
Date : 27-06-2022 - 11:07 IST -
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్కు హాజరుకానున్న మంత్రి కేటీఆర్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ గడువుకు రెండు రోజుల ముందు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు పలికింది. పార్టీ నిర్ణయాన్ని ప్రకటించిన తెలంగాణ మంత్రి కెటి రామారావు.. తాను టిఆర్ఎస్ తరపున నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీని ఓడించాలన్న ఉమ్మడి లక్ష్యంపై మమతా బెనర్జీతో బంధం పెంచుకున్న తెలంగాణ
Date : 27-06-2022 - 10:56 IST -
Kamal Hasan : రూ. 400 కోట్ల క్లబ్లోకి చేరిన కమల్హాసన్ విక్రమ్ సినిమా
కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఒక్కో రోజు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. 25వ రోజు వేడుకలకు ముందు.. ఈ చిత్రం రూ. 400 కోట్ల క్లబ్లో చేరి ఇప్పటికీ అనూహ్యంగా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. మరో రెండు వారాల పాటు తమిళనాడులో ఈ సినిమా అత్యధిక స్క్రీన్ల్లో ప్రదర్శన జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర
Date : 27-06-2022 - 10:26 IST -
Karnataka : కర్ణాటకలో 14 మంది చిన్నారులకు అస్వస్థత
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్ పట్టణంలో 14 మంది చిన్నారులు అస్వస్థతకు గురైయ్యారు. యాంటీబయాటిక్ ఇంజక్షన్లు వేయడంతో జలుబు, జ్వరంతో ఆస్పత్రి పాలైన 14 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రిలో చేరిన చిన్నారుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో సోమవారం శివమొగ్గలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. జలుబు, జ్వరం సోకడంతో చిన్నారులు ఆస్పత్రిలో చేరినట్లు వై
Date : 27-06-2022 - 10:13 IST -
BCCI Unhappy: భారత్ క్రికెటర్ల పై బీసీసీఐ ఆగ్రహం
ఇంగ్లాండ్ టూర్ లో భారత ఆటగాళ్ళ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Date : 27-06-2022 - 9:05 IST -
Beauty Tips : వీటిని తింటే వయస్సు పెరిగినా…40లోనూ 20వలే కనిపిస్తారు…!!!
వయస్సు మీద పడుతుందా...అయినా అందంగా కనిపించాలనుకుంటున్నారా..40ఏళ్లు దాటినా చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలనుకుంటున్నారా...అయితే సహజంగా కొల్లాజెన్ తీసుకునేందుకు ప్రయత్నించండి.
Date : 27-06-2022 - 8:30 IST -
Sleep: అర్థరాత్రి వరకు మేల్కొంటున్నారా..? అయితే మీ పని ఖతం..!!
ఆరోగ్యంగా ఉండాలంటే...మంచి ఆహారంతోపాటు మంచి నిద్ర కూడా ఎంతో అవసరం. ప్రస్తుతం పెరిగిపోతున్న సాంకేతిక టెక్నాలజీ కారణంగా నిద్రపోయే వేళ్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Date : 27-06-2022 - 7:45 IST -
Railways engineering marvel: తమిళనాడులోని లిప్ట్ ద్వారా పైకి లేచే వంతెన.. లేటెస్ట్ టెక్నాలజీతో పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం
మన దేశంలో ఎక్కువమందిని ఆకర్షించే సీ బ్రిడ్జ్ లు ఏమైనా ఉన్నాయా అంటే.. అది తమిళనాడులోని పంబన్ బ్రిడ్జే అని చెప్పాలి. దాని టెక్నాలజీ అలాంటిది.
Date : 27-06-2022 - 7:30 IST -
Santhals: ద్రౌపది ముర్ము తెగ సంతాల్ ల అసలు కథ ఇది.. బ్రిటిషర్లకే చెమటలు పట్టించారు
ఇప్పుడు దేశమంతా ఒక తెగ గురించి బాగా తెలుసుకోవాలనుకుంటోంది. అదే సంతాల్ తెగ. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆ తెగకు చెందినవారే.
Date : 27-06-2022 - 7:00 IST -
Carbs : కార్బొహైడ్రేట్లన్నీ చెడ్డవి కావు…అందులో మంచివీ ఉన్నాయి..అవేంటంటే..!!
అధిక బరువు, షుగర్...ఈ రెండు కూడా ఈ మధ్య అందర్నీ భయపెడుతున్న జీవనశైలి వ్యాధులు. వీటికితోడు హైబీపీ ఇబ్బందిపెడుతోంది. వీటినుంచి బయటపడాలంటే బరువు తగ్గించుకోవాలని, ఆహారం తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవాలని...వీలైనంతవరకు కార్బొహైడ్రేట్లకు దూరంగా ఉండాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తుంటారు.
Date : 27-06-2022 - 6:45 IST -
Exercise: అమ్మాయిలు, అబ్బాయిలు.. ఏ ఏ సమయాల్లో ఎక్సర్ సైజ్ లు చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది?
ఉదయాన్నే వ్యాయామం చేసేస్తే ఓ పనైపోద్ది.. ఇక రోజంతా పనులు చూసుకోవచ్చు అనుకునేవారే ఎక్కువ.
Date : 27-06-2022 - 6:30 IST -
TRS: యశ్వంత్ సిన్హా నామినేషన్కు హాజరుకానున్న టీఆర్ఎస్ పార్టీ
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ఎస్. తారకరామారావు ఆదివారం ఢిల్లీ వెళ్లారు.
Date : 27-06-2022 - 6:30 IST -
Panchamukhi Hanuman: కష్టాలు చుట్టుముట్టాయా..పంచముఖి హనుమంతుడిని ఆరాధించండి..!!
జీవితంలో ఎన్నో కష్టనష్టాలు..సుఖసంతోషాలు ఉంటాయి. అవన్నీ ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. కానీ కొందరికి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి.
Date : 27-06-2022 - 6:00 IST -
Sashtanga Namaskar : దేవాలయంలో సాష్టాంగ నమస్కారం ధ్వజస్థంభం వద్దే ఎందుకు చేయాలి..?
సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి...ఎలా చేస్తారు. దేవాలయానికి వెళ్లిన చాలా మంది భక్తులు దైవానికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తారు. దైవానికి ఎదురుగా నిలుచుని చేతులు సాచి దేహాన్ని పూర్తిగా నేలకు తాకిస్తూ సష్టాంగంగా నమస్కారం చేస్తారు.
Date : 27-06-2022 - 5:45 IST -
Astrology : సోమవారం ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..!!
సోమవారం అంటే ఆ భోళాశంకరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. శివుడిని భక్తులు సోమవారం కొలుస్తారు. చాలామంది భక్తులు ఈరోజు ఉపవాసం ఉంటూ ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదాలు పొందుతారు.
Date : 27-06-2022 - 5:30 IST -
Modi @TS: ప్రధాని బస చేయాలంటే ఎస్పీజీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో తెలుసా? 25 వేల మంది పోలీస్ సిబ్బందితో పహారా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్కడికి వెళ్లినా అక్కడ బస చేయాలంటే చాలా సెక్యూరిటీ అంశాలు చూడాలి.
Date : 26-06-2022 - 8:45 IST -
Shiv Sena rebels: మహారాష్ట్రలో ఆ 15 మంది ఎమ్మెల్యేలకు ‘వై ప్లస్’ భద్రత కల్పించిన కేంద్రం
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఇంకా ముగిసిపోలేదు. కానీ శివసేన రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు. అందుకే ఆందోళనలకు దిగుతున్నారు.
Date : 26-06-2022 - 4:27 IST