CM Jagan Tour In Tiruvuru : రేపు సీఎం జగన్ తిరువూరు పర్యటన.. భారీ వర్షానికి నేల కూలిన జగన్ఫ్లెక్సీలు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు తిరువూరులో పర్యటించనుననారు. విద్యాదీవెన పథకానికి సంబంధించి నిధులు విడుదల
- By Prasad Published Date - 05:11 PM, Sat - 18 March 23
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు తిరువూరులో పర్యటించనుననారు. విద్యాదీవెన పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసేందుక ఆయన రేపు తిరువూరు రానున్నారు. మొదటిగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఇంటర్ పరీక్షల నేపథ్యంలో రేపు (ఆదివారం) నిర్వహిస్తున్నారు. అయితే జగన్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ పకృతి మాత్రం కన్నెర్ర చేసింది. పర్యటనకు రెండు రోజుల ముందు నుంచి తిరువూరులో భారీ వర్షం కురుస్తుంది. నియోజకవర్గం నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా సీఎం జగన్ తిరువూరు రావడంతో భారీగా ప్లెక్సీలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తిరువూరు టౌన్ మొత్తం హోర్డింగులు, ఫ్లెక్సీలు కట్టారు. అయితే ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో ఫ్లెక్సీలన్నీ నెలమట్టమైయ్యాయి.
Related News
YS Sharmila : ఏపీలో మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఉంది
ప్రచారలతో ఏపీ ఎన్నికల్లో హీటు పెరిగింది. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. ఆయా పార్టీల నేతలు ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.