HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Special

Special

  • Doordarshan change logo color from red to orange

    Doordarshan : కాషాయరంగులోకి డీడీ లోగో..విపక్షాల మండిపాటు

    Doordarshan: లోక్‌సభ ఎన్నికల వేళ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ ఆఫ్ ఇండియా దూరదర్శన్(Doordarshan) కొత్త లోగో(New logo)ను ఆవిష్కరించింది. అయితే దూరదర్శన్‌ తన లోగో రంగును మార్చడం వివాదాస్పదమైంది. దూరదర్శన్ లోగోను ఎరుపు నుండి కుంకుమ రంగులోకి మార్చింది. లోగో మునుపటి ఎరుపు స్థానంలో ఏప్రిల్ 16, 2024 నుండి అమలులోకి వచ్చింది. దాని అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా, వాటి విలువలు అలాగే ఉన్నాయని మరియు అవి ఇప్పుడ

    Published Date - 02:54 PM, Fri - 19 April 24
  • The Volcano Erupted Five Ti

    Indonesia: మూడు రోజుల్లో ఐదుసార్లు అగ్నిపర్వత విస్ఫోటనం.. నిరాశ్రయులైన 11వేల మంది

    Indonesia: మరోసారి ఇండోనేషియాలో ఓ అగ్ని పర్వతం(Volcano Erupts) బద్దలైంది. ఉత్తర సలవేసి ప్రావీన్సులోని స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం మంగళవారం అర్ధరాత్రి ఒకసారి, బుధవారం తెల్లవారుజామున రెండు సార్లు విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఒక కిలోమీటర్ ఎత్తుకు లావా ఎగిసిపడినట్లు ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీలు తెలిపారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే వందల మందిని అధికారులు ఖాళీ చేయించారు. ఒ

    Published Date - 10:37 AM, Thu - 18 April 24
  • Evm Malfunction

    EVM Malfunction : ఈవీఎంలో తప్పుడు బటన్‌ నొక్కితే.. ? అకస్మాత్తుగా ఈవీఎం మొరాయిస్తే.. ఎలా ?

    EVM Malfunction :  ఓట్ల పండుగ మరెంతో దూరంలో లేదు. శుక్రవారం (ఏప్రిల్ 19న) జరగనున్న తొలివిడత పోలింగ్‌కు  ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    Published Date - 09:58 AM, Thu - 18 April 24
  • Supreme Court

    Ballot Voting : బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఏమి జరిగిందో మనందరికి తెలుసుః సుప్రీంకోర్టు

    Ballot Voting : వీవీప్యాట్‌ విధానంలో రూపొందించిన పేపర్‌ స్లిప్‌లతో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లో పోలైన ఓట్లను క్రాస్‌ వెరిఫికేషన్‌ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానంలో నెలకొన్న సమస్యలను కోర్టు ఎత్తిచూపింది. We’re now on WhatsApp. Click to Join. “మేము 60 ఏళ్ల వయస్సులో ఉన్నాము. బ్యాలెట్ పేపర్లు ఉన్నప

    Published Date - 08:15 PM, Tue - 16 April 24
  • Lok Sabha Election

    ADR: లోక్‌సభ ఎన్నికలు..ఫేజ్ 2లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. ఏడీఆర్ నివేదిక

    ADR Report On Candidates Criminal Cases: అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదికలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో క్రిమినల్ కేసుల భయంకరమైన ప్రాబల్యం ఉందని పేర్కొంది. నివేదిక ప్రకారం, లోక్‌సభ ఎన్నికల్లో ఫేజ్ 2లో పోటీ చేస్తున్న 1192 మంది అభ్యర్థులలో 21% మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 167 మంది (14%) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొం

    Published Date - 04:16 PM, Tue - 16 April 24
  • Right to sleep is a basic human need..It is not right to question all night: Bombay High Court

    Sleep : నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం..రాత్రంతా ప్రశ్నించడం సరికాదుః బాంబే హైకోర్టు

      Right To Sleep: మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఒక సీనియర్ సిటిజన్‌ను విచారణ పేరుతో రాత్రంతా ప్రశ్నించడం సరికాదంటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులను బాంబే హైకోర్టు(Bombay High Court)మందలించింది. ఈ మేరకు నిలదీస్తూ.. నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం, దానిని ఉల్లంఘించలేమని బాంబే హైకోర్టు సోమవారం తెలిపింది. We’re now on WhatsApp. Click to Join. ఈ పిటిషన్‌ న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే మరియు మంజు

    Published Date - 03:07 PM, Tue - 16 April 24
  • Gujarati couple who donated 200 crore wealth and took sannyas

    Gujarat : 200 కోట్ల సంపదను విరాళంగా ఇచ్చి..సన్యాసం స్వీకరించిన గుజరాత్ దంపతులు

    Gujarat couple: గుజరాత్‌కు చెందిన ఒక సంపన్న జైన దంపతులు.. భవేష్ భండారీ మరియు అతని భార్య దాదాపు ₹200 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంతే కాకుండా వారు సన్యాసం కూడా స్వీకరించారు. హిమ్మత్‌నగర్‌కు చెందిన ఈ జంట ఫిబ్రవరిలో జరిగిన ఒక వేడుకలో తమ మొత్తం సంపదను విరాళంగా ఇచ్చారు. ఈ నెలాఖరులో జరిగే ఒక కార్యక్రమంలో త్యజించే జీవితానికి కట్టుబడి ఉన్నారు. వారి 9 ఏళ్ల కుమార్తె మరియు 16 ఏళ్ల కుమారుడు 2022లో […]

    Published Date - 12:22 PM, Tue - 16 April 24
  • Indina Railway

    Indian Railways : భారతీయ రైల్వేకు పునాది పడింది ఈరోజే..

    1853 ఏప్రిల్ 16న నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముంబైలోని బోరీ బందర్ నుంచి థానే మధ్య తొలి ప్యాసింజర్ రైలును ప్రారంభించింది

    Published Date - 11:18 AM, Tue - 16 April 24
  • Charlie Chaplin Birthday

    Charlie Chaplin Birthday Today : మాట్లాడకుండా ..పొట్టచెక్కలు చేస్తాడు

    చాలామంది వారి మాటలతో నువ్వుల్లో ముంచేస్తే..చార్లీ చాప్లిన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా పొట్ట చెక్కలు చేయడం ఈయన ప్రత్యేకత

    Published Date - 09:48 AM, Tue - 16 April 24
  • Israel Vs Iran

    Israel Vs Iran : యుద్ధానికి సై.. ఇజ్రాయెల్‌ ఆర్మీ వర్సెస్ ఇరాన్‌ ఆర్మీ .. ఎవరి బలం ఎంత?

    Israel Vs Iran :  సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ దాడిచేసింది.

    Published Date - 07:47 AM, Tue - 16 April 24
  • Ec Denial Of Permission For

    Sitaram ramula kalyanam : సీతారాముల కల్యాణం.. ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ

    Bhadradri Sitaram ramula kalyanam: ఈ నెల 17వ తేదీన శ్రీరామ‌న‌వ‌మి(Sri Ramanavami) సంద‌ర్భంగా భ‌ద్రాచ‌లం(Bhadrachalam)లో నిర్వ‌హించే భ‌ద్రాద్రి సీతారాముల కల్యాణం(Sitaram ramula kalyanam) ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి తాజాగా ఎల‌క్ష‌న్ క‌మిష‌న్(Election Commission) (ఈసీ) అనుమ‌తి నిరాక‌రించింది(Permission denied). దీంతో మంత్రి కొండా సురేఖ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి అనుమ‌తి కోరుతూ మ‌రోసారి సీఈఓకు లేఖ రాశారు. ఆల‌య విశిష్ట‌త, సంప్ర‌దాయాలు వివ‌రిస్తూ ఈసీకి మం

    Published Date - 05:20 PM, Mon - 15 April 24
  • Retired judges write to CJI against attempts to 'undermine' judiciary

    CJI : సుప్రీం, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు.. సీజేఐ లేఖ

    Retired Judges Letter to CJI : తీవ్రమైన ఒత్తిడి, తప్పుడు సమాచారాల ద్వారా న్యాయవ్యవస్థను అణగదొక్కడానికి కొన్ని వర్గాలు యత్నిస్తున్నాయని 21మంది సుప్రీం, హైకోర్టుల మాజీ న్యాయమూర్తులు(Former Judges) సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌(CJI Justice DY Chandrachud)కు లేఖ(letter) రాశారు. సంకుచిత రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇల

    Published Date - 01:18 PM, Mon - 15 April 24
  • Hanuman Statue

    Ayodhya : సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య..శ్రీరామ నవమికి 40 లక్షల మంది భక్తులు..!

    Ram Navami:రామజన్మభూమి అయోధ్య శ్రీరామ నవమి (Ram Navami) వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది (Ayodhya Ram Mandir). బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలి శ్రీరామ నవమి కావడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు(devotees) తరలివచ్చే అవకాశం ఉండటంతో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. అదే

    Published Date - 12:26 PM, Mon - 15 April 24
  • After S Jaishankar's Call, Iran Allows Officials To Meet 17 Indians On Seized Ship

    Seized Ship : 17 మంది భారతీయ సిబ్బందిని కలిసేందుకు ఇరాన్ అనుమతి

    Seized Ship: ఇజ్రాయెల్‌(Israel)పై దాడికి ఒక రోజు ముందు ఇరాన్(Iran) స్వాధీనం చేసుకున్న కార్గో షిప్‌(Cargo ship)లో ఉన్న 17 మంది భారతీయ సిబ్బంది(17 Indian personnel)ని కలిసేందుకు భారత ప్రభుత్వ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రంగంలోకి దిగి ఇరాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ విషయాన్ని ఖరారు చేశారు. సీజ్ చేసిన నౌకక

    Published Date - 12:00 PM, Mon - 15 April 24
  • Hero Ram Charan awarded 'Honorary Doctorate'

    Ramcharan : హీరో రామ్‌ చరణ్‌కు ‘గౌరవ డాక్టరేట్‌’ ప్రదానం

    Ramcharan: RRRమూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్(Ram Charan) మరో ఖ్యాతిని అందుకున్నారు. తమిళనాడు(Tamil Nadu)లోని వేల్స్ విశ్వవిద్యాలయం(University of Wales) గౌరవ డాక్టరేట్‌(Honorary Doctorate) ప్రధానం చేసింది. రామ్‌చరణ్‌కు ఆల్​ ఇండియా కౌన్సిల్ ఆఫ్​ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చరణ్​కు గౌరవ డాక్టరేట్‌ అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. డాక్టరే

    Published Date - 04:57 PM, Sat - 13 April 24
  • Govt Asks E Commerce Websit

    Bournvita : బోర్న్‌వీటా ‘హెల్త్ డ్రింక్’ కాదు.. మోడీ సర్కారు కీలక ఆదేశం

    Bournvita: బోర్నవిటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలకు శక్తినిచ్చే పానీయంగా బోర్నవిటా ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది. బహుళజాతి కన్ఫెక్షనరీ సంస్థ క్యాడ్ బరీ బోర్నవిటాను ఉత్పత్తి చేస్తోంది. We’re now on WhatsApp. Click to Join. అయితే, భారత కేంద్ర ప్రభుత్వం(Central Government of India) కీలక నిర్ణయం తీసుకుంది. బోర్నవిటాను ఆరోగ్య పానీయాల జాబితా నుంచి తొలగించాలని అన్ని ఈ-కామర్స్ పోర్టళ్లకు కేంద్ర వాణిజ్

    Published Date - 04:13 PM, Sat - 13 April 24
  • 'Sanjay Agarwal & Uday Das'.. After Changing Names, Bengaluru Blast Accused Caught On Cam At Kolkata Hotel

    Cafe Blast :‘‘సంజయ్ అగర్వాల్, ఉదయ్ దాస్..’’ బెంగళూరు బ్లాస్ట్ నిందితులు పేర్లు మార్చుకొని ఏం చేశారంటే..

    Rameshwaram Cafe Blast : బెంగళూరు రామేశ్వరం కేఫ్​​ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. బాంబు పేలుడులో ప్రధాన సూత్రధారి సహా ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ-NIA అదుపులోకి తీసుకుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్‌ షాజిబ్‌, సూత్రధారి అబ్దుల్ మతీన్‌ తాహాను NIA అరెస్టు చేసిందని తెలిపారు. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితులు అస

    Published Date - 01:50 PM, Sat - 13 April 24
  • Terrorists don't play by rules, so country's response to them can't have rules: Jaishankar

    Jaishankar : ఉగ్రవాదులపై పోరాటంలో రూల్స్ లేవు..జవాబూ అలాగే ఉండాలి..! : జైశంకర్

    Jaishankar: ఉగ్రవాదం(terrorism)పై, ఉగ్రవాదులపై పోరాటంలో రూల్స్ ఏంటని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్(Union External Affairs Minister Jaishankar)ప్రశ్నించారు. దాడి చేయాలనే విషయం తప్ప ఉగ్రవాదులు మిగతా విషయాలేవీ పట్టించుకోరని, అలాగే వారికి బదులిచ్చే సమయంలో భారత్ కూడా ఎలాంటి రూల్స్ గురించి ఆలోచించబోదని తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని స్పష్టం చేశారు. ఈమేరకు పూణెలో శుక్రవారం

    Published Date - 11:51 AM, Sat - 13 April 24
  • Siddaramaiah claims 'Operation Lotus' in Karnataka: 'MLAs offered Rs 50 crore'

    Siddaramaiah: ‘‘ఆపరేషన్ లోటస్.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల ఆఫర్’’

    Siddaramaiah: భారతీయ జనతా పార్టీ(bjp)పై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రంలో ‘ఆపరేషన్‌ కమలం’ (Operation Lotus) చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్‌ చేసిందని ఆరోపించారు.   ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య ఈ వ

    Published Date - 11:23 AM, Sat - 13 April 24
  • Durga Temple

    Durga Temple: ఈ దుర్గా మాత ఆల‌యానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తార‌ట‌..! ఆ టెంపుల్ విశేషాలివే..!

    దుర్గా మాత (Durga Temple) పురాతన ఆలయం కేరళలోని మలప్పురంలో ఉన్న ముత్తువల్లపర్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి హిందువులే కాదు ముస్లింలు కూడా వెళ్తుంటారు.

    Published Date - 12:15 PM, Thu - 11 April 24
← 1 … 25 26 27 28 29 … 83 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd