South
-
Puneeth : ఏనుగు పిల్లకు పునీత్ పేరు.. అప్పుకు అరుదైన నివాళి ఇదే!
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి రోజులు గడుస్తున్నా కర్ణాటక ప్రజలు ఆయన్ను మరిచిపోలేకపోతున్నారు. ఇప్పటికీ పునీత్ ను గుర్తుకుతెచ్చుకుంటూ కన్నీరు పెడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అప్పు.. అప్పు అంటూ స్మరించూ దీనంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల జరిగిన సంస్మరణ సభలోనూ ఆయన అభిమానులు రోదించడం సోషల్ మీడియాలో వైరల్ గామారింది. కర్ణాటక ప్రజలు పునీత్ ను మరిచి
Date : 13-11-2021 - 2:57 IST -
Deve Gowda : సీఎం పదవి ముద్దు..ప్రధాని కుర్చీ వద్దన్న గౌడ
సంకీర్ణ ప్రభుత్వానికి నడిపేందుకు ప్రాంతీయ పార్టీల నేతలు ధైర్యంచేసి ముందుకు వచ్చే వాళ్లు చాలా అరుదు.
Date : 12-11-2021 - 5:21 IST -
Cyclone : తమిళనాడులో అనూహ్య వాతావరణంకు కారణమిదే!
తమిళనాడులో అనూహ్య వాతావరణ మార్పులకు కారణం ఏమిటి? తరచూ అక్కడ వర్షాలు ఎక్కువగా ఎందుకు పడతాయి? వాతావరణ పరిణామాలు భయకరంగా ఉంటాయి?
Date : 11-11-2021 - 3:58 IST -
Crime: చిన్న పిల్లలను అడ్డుపెట్టుకోని చోరీలు…పుదుచ్చేరిలో అరెస్టైయిన ఇద్దరు తెలుగు మహిళలు
పుదుచ్చేరిలో చిన్నపిల్లలను ఎత్తుకోచ్చి చోరీలకు పాల్పడుతన్న పలువురిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.
Date : 11-11-2021 - 11:53 IST -
Chennai Rains: తమిళనాడులో రెడ్ అలెర్ట్
తమిళనాడు, పాండిచేరి రెడ్ అలెర్ట్ ను ప్రకటించాయి. నవంబర్ 11, 12 తేదీల్లో సెలవును ప్రకటిచారు. ఇప్పటి వరకు 12 మంది భారీ వర్షాలకు మరణించారు.
Date : 10-11-2021 - 3:53 IST -
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 11 ఎమ్మెల్సీ స్ధానాలకు, తెలంగాణలో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Date : 10-11-2021 - 10:59 IST -
Manjamma Jogathi : తన చీర కొంగుతో రాష్ట్రపతికి దిష్టి తీసిన ట్రాన్స్ మహిళ
సమాజంలో అత్యంత అంటరానివారిగా చూసే ఓక ట్రాన్స్ మహిళకు అరుదైన గౌరవం లభించింది. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీని అందుకున్న aa ట్రాన్స్ మహిళ మంగమ్మ జోగతి.
Date : 10-11-2021 - 10:55 IST -
పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ
కేంద్రం తాజాగా అందించిన పద్మ అవార్డులతో ఎంతో మంది సామాన్య వ్యక్తులు బయటప్రపంచానికి పరిచయమయ్యారు. అందులో ఒకరే రోడ్లపై పండ్లు అమ్ముకునే హరేకల హజబ్బా. 68ఏండ్ల హజబ్బా మంగళూరు నగరంలో పండ్లు అమ్ముకుంటూ జీవితం గడుపుతున్నాడు.
Date : 09-11-2021 - 12:58 IST -
దక్షిణ కోస్తా, తమిళనాడుకు తుఫాన్ హెచ్చరిక
తమిళనాడు, కోస్తా ఆంధ్ర కు తుఫాన్ కూడిన భారీ వర్షాలు రాబోవు రెండు రోజుల్లో ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది.రోడ్లు పై వరదలు, లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచిపోవడం ఉంటుందని వివరించింది.
Date : 09-11-2021 - 11:22 IST -
కేరళలో అత్యధిక ఆత్మహత్యలు జరిగిన నగరం అదే…?
కేరళలో 2020 సంవత్సరంలో 8,500 మంది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. ఈ మరణాలు అత్యధికంగా కొల్లాం నగరంలోనే ఎక్కువగా నమోదైనట్లు ఎన్సీఆర్బీ పేర్కొంది.
Date : 08-11-2021 - 4:16 IST -
ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగని ఎలా ముగిస్తారో తెలుసా…?
కర్నాటక, తమిళనాడు సరిహద్దులో ఉన్న గ్రామంలో దీపావళి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.ఈ వేడుకల్లో ఆవు పేడతో యుద్ధం చేస్తారు.దీనిని గొరెహబ్బ పండుగ అని అక్కడి ప్రజలు పిలుచుకుంటారు. అసలు ఆవుపేడతో యుద్దం ఏంటి అని మీకు అనుమానం కలుగవచ్చు.ఈ యుద్ధం ఎలా జరుగుతుందో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
Date : 08-11-2021 - 3:11 IST -
Tamil Nadu : జలవలయంలో చెన్నై.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన!
గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. రోడ్డు, వీధులున్నీ జలమయంగా మారాయి. ప్రధాన రహదారులు సైతం దెబ్బతిన్నాయి. ఎయిర్ పోర్ట్స్ లోని రన్ వేస్ నీటితో నిండిపోయాయి.
Date : 08-11-2021 - 3:01 IST -
Chennai Rains:కేంద్రం మద్దతు ఉంటుందని స్టాలిన్కు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు
తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కేంద్రం సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
Date : 08-11-2021 - 12:10 IST -
Statue of Shankaracharya : ఆదిశంకరాచార్యుడిని చెక్కిన యువకుడు – అరుణ్ యోగిరాజ్
యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన ఆ యువకుడు... ఓ ప్రవేట్ కంపెనీలో హెచ్ ఆర్ మేనేజర్గా ఉద్యోగం సాధించాడు.
Date : 07-11-2021 - 2:32 IST -
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ కు చికిత్స అందించిన వైద్యుడికి పోలీస్ రక్షణ
కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ కి చికిత్స అందించిన వైద్యుడు డాక్టర్ రమణారావుకు పోలీసులు రక్షణ కల్పించారు.
Date : 07-11-2021 - 2:16 IST -
9న ఏపీ, ఒడిశా సీఎంల సమావేశం.. చర్చకు వచ్చే అంశాలివే!
ఈ నెల 9న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒడిశా వెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదస్పద అంశాలు చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో నవంబర్ 9న భువనేశ్వర్లో సమావేశం కానున్నారు.
Date : 06-11-2021 - 11:36 IST -
MK Stalin : పొలిటికల్ హీరో “స్టాలిన్”..తమిళనాట రాజకీయ విప్లవం
కాకి కలకాలం బతికినా..కోయిల కొద్దికాలం బతికినా ఒకటే అంటారు పెద్దలు. అలాగే, ప్రధాన మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎంత కాలం పరిపాలన చేసామని కాదు..ఎంత బాగా చేశారు అనేది ముఖ్యం.
Date : 05-11-2021 - 3:23 IST -
Medical: కాలేయ క్యాన్సర్ చికిత్సకు ఆమోదం పొందిన కేరళ మూలిక
కేరళలో స్థానికంగా పెరట్లో కనిపించే బెర్రీ-బేరింగ్ పొద ‘మనతక్కళి’ చెట్టు సాంప్రదాయకంగా ఔషద విలువలకు ప్రసిద్ధి చెందింది.
Date : 04-11-2021 - 11:45 IST -
భారతదేశంలో విపరీతమైన వర్షపాతం నమోదు అవ్వడానికి కారణం ఇదే..?
కేరళతో సహా భారతదేశంలో విపరీతమైన వర్షపాతం నమోదవుతుంది. 9,000 కి.మీ దూరంలోని ఆర్కిటిక్లో దీని మూలాలను కలిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Date : 04-11-2021 - 12:00 IST -
గడ్డి కోసుకునే పిల్ల భారతీయ సినిమాల్లో తొలి దళిత నటిగా ఎలా మారింది?
పి.కె. రోజీ.. మలయాళం సినిమా తొలి మహిళా నటి. అంతేకాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటించిన తొలి దళిత మహిళ కూడా. వి
Date : 04-11-2021 - 10:00 IST