HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Another Controversial Issue Raising In Karnataka After Hizab

Bhagavad Gita: హిజాబ్ తరువాత కర్ణాటకలో మరో హాట్ టాపిక్.. స్కూళ్లలో భగవద్గీత బోధనపై…!

  • Author : HashtagU Desk Date : 19-03-2022 - 9:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hijab Row Bhagavad Gita
Hijab Row Bhagavad Gita

స్కూళ్లలో భగవద్గీత బోధనాంశం మరోసారి చర్చకు వచ్చింది. స్కూళ్లలో దీనిని బోధించాలని చాలామంది కోరుతున్నా.. మతపరమైన గ్రంథమని కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. కానీ గుజరత్ ప్రభుత్వం మాత్రం దీనిని పట్టించుకోలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి భగవద్గీతను మోరల్ సైన్స్ రూపంలో పిల్లలకు చెప్పడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 6 నుంచి 12 తరగతుల విద్యార్థులుక దీనిని బోధిస్తారు. కర్ణాటక కూడా ఇదే రూటులో ఉంది.

6-8 తరగతుల విద్యార్థులకు శ్లోకాల రూపంలో గీతను బోదిస్తారు. అదే 9-12 తరగతుల విద్యార్థులకు మాత్రం కథల రూపంలో గీతను చెబుతారు. కాకపోతే ఇది ఫస్ట్ లాంగ్వేజ్ గా పుస్తకం రూపంలో ఉంటుంది. ఇప్పటికే ఈ విషయాన్ని గుజరాత్ విద్యాశాఖా మంత్రి జితు వాఘాని అసెంబ్లీలోనే చెప్పారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా ఇదే బాట పట్టింది. గుజరాత్ లాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తోంది.

ఈమధ్యకాలంలో పిల్లల్లో సాంస్కృతిక విలువలు తగ్గిపోతున్నాయి. అందుకే వారిలో ఆ విలువలను పెంపొందించాలంటే దానికి తగిన పాఠ్యాంశాలను బోధించాలి. ఇప్పటికే ఈ విషయాన్ని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అందుకే దీనిపై విద్యానిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు కర్ణాటక విద్యాశాఖా మంత్రి బి.సి.నగేశ్. గతంలో మోరల్ సైన్స్ లో భాగంగా రామాయణం, మహాభారతం వంటిని నేర్పించినా.. కాలక్రమంలో వాటిని ఆపేశారన్నారు..

కర్ణాటకలో మరో మంత్రి బీసీ పాటిల్ మాత్రం రామాయణం, భగవద్గీత, మహాభారతం, ఖురాన్, బైబిల్ లో ఉన్న నైతిక అంశాల్లో నీతిశాస్త్రాన్ని బోధించడానికి తాము సిద్ధమే అనడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వం చెప్పాలనుకుంటోంది భగవద్గీతనా.. లేక పవిత్ర గ్రంథాల్లోని నైతిక విలువలతో కూడిన నీతినా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhagavad Gita
  • Hijab Row
  • karnataka

Related News

D.K. Shivakumar Sworn In as Karnataka Chief Minister

DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించారు. డీకే శివకుమార్ రాజ్యాంగం చేతపట్టుకుని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగ

  • DK SHIVA KUMAR

    CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

Latest News

  • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

  • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

  • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

  • H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd