South
-
Online Gambling : చెన్నైలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో ..?
చెన్నైలో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో డబ్బు పోగొట్టుకుని అప్పులు అవ్వడంతో ఆత్మహత్య,,,
Date : 02-12-2022 - 9:17 IST -
Condoms in School Bags: షాకింగ్.. విద్యార్థుల స్కూల్ బ్యాగుల్లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు!
నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన విద్యార్థులు దారి తప్పి ప్రవర్తిస్తున్నారు.
Date : 01-12-2022 - 5:29 IST -
107 Year Jail: దారుణం.. కూతురిపై అత్యాచారం.. నిందితుడికి 107 ఏళ్ల జైలు
కేరళలోని పతనంతిట్టాలోని పోక్సో కోర్టు సోమవారం తనతో నివసిస్తున్న ఒక మానసిక వికలాంగ చిన్న కుమార్తెపై అత్యాచారం చేసిన వ్యక్తికి 107 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Date : 29-11-2022 - 5:10 IST -
Crop Insurance: పంట నష్టానికి ఇచ్చిన బీమా అక్షరాల రూ. 1.76/-
ఈ ఏడాది సెప్టెంబర్ లో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అతడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే, బీమా సంస్థ రైతు చేతిలో రూపాయి 76పైసలు పెట్టింది.
Date : 29-11-2022 - 2:59 IST -
Karnataka: ఓ ముస్లిం విద్యార్థిని టెర్రరిస్టుతో పోల్చడంతో… ప్రొఫెసర్ సస్పెండ్..!!
కర్నాటకలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ముస్లిం విద్యార్థిని టెర్రరిస్టుతో పోల్చడం కలకలం రేపింది. ప్రొఫెసర్ ఓ విద్యార్థిని నువ్ టెర్రరిస్టు అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఆ ప్రొఫెసర్ ను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రొఫెసర్ ప్రశ్నతో కోపోద్రిక్తుడైన విద్యార్థి ప్రొఫెసర్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు. విద్యా
Date : 28-11-2022 - 8:20 IST -
Bangalore : బెంగూళూరులో దారుణం.. తిండిపెట్టలేక రెండేళ్ల కుమార్తెను…?
కూతురికి భోజనం పెట్టేందుకు డబ్బులు లేవని ఓ వ్యక్తి తన రెండేళ్ల కూతురిని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.కూతుర్ని..
Date : 28-11-2022 - 10:56 IST -
Mosque like Bus stand: మసీదు డిజైన్ లో బస్టాప్..బీజేపీ ఎంపీ హెచ్చరికతో రూపు మారింది..!!
కర్నాటకలోని మైసూరులో మసీదును పోలిన బస్ స్టాప్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బీజేపీ ఎంపీ హెచ్చరించడంతో…ఆ బస్టాండ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. జాతీయ రహదారి 766లోని కేరళ బోర్డర్ కొల్లేగల సెక్షన్ లోని బస్టాప్ లో ఇప్పుడు ఎరుపు రంగులో ఉన్న ఒక గోపురం మాత్రమే కనిపిస్తుది. గతంలో ఉన్న రెండు చిన్న గోపురాల
Date : 27-11-2022 - 3:19 IST -
Hindi imposition: విషాదం.. హిందీ వద్దంటూ డీఎంకే కార్యకర్త ఆత్మహత్య
హిందీ భాషను తమపై రుద్దొదంటూ డీఎంకే సీనియర్ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
Date : 26-11-2022 - 9:31 IST -
Vastu Tips : నిద్రపోయే ముందు ఈ తప్పులు చేయకండి…అప్పుల పాలవుతారు..!!
అదృష్టం బాగుంటే కొంతమంది రాత్రికి రాత్రే కోటిశ్వరులు అవుతారు. మరికొంత మంది కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఎంతో కష్టపడుతుంటారు. తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎన్నో వ్యాపారలు చేస్తుంటారు. ఏవీ సాధ్యం కానప్పుడు దేవుడు ముందు కూర్చుండి ప్రార్థిస్తుంటారు. హోమాలు, హరకేతులు చేస్తుంటారు. అయినా కూడా చేతిలో చిల్లగవ్వ మిగలదు. చేతికి వచ్చినా..నో
Date : 26-11-2022 - 6:48 IST -
కర్ణాటకలో పౌరసత్వ చట్టం: సీఎం బొమ్మై
ఉమ్మడి పౌరసత్వం కోడ్ ను అమలు చేయడానిక కర్ణాటక ప్రభుత్వం సిద్ధం అయింది. సమానత్వం కోసం రాష్ట్రంలో ఏకరూప పౌర కోడ్ను అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. శివమొగ్గలో బిజెపి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సిఎం బొమ్మై మాట్లాడుతూ ఆ మేరకు వెల్లడించడంతో ఆ రాష్ట్రంలోని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి
Date : 26-11-2022 - 3:17 IST -
Varaha Roopam: కాంతార మూవీ అభిమానులకు గుడ్ న్యూస్.. వరాహరూపం పాటపై నిషేధం ఎత్తివేత..!
‘కాంతార’ సినిమాలోని ‘వరాహరూపం’ పాట అభిమానులకు ఒక శుభవార్త.
Date : 25-11-2022 - 9:15 IST -
Older man Relationship: పనిమనిషితో సెక్స్ చేస్తుండగా వృద్ధుడి మృతి!
బెంగళూరులో రోడ్డు పక్కన లభ్యమైన 67 ఏళ్ల వృద్ధుడి మృతదేహం కలకలం రేపుతోంది.
Date : 25-11-2022 - 2:12 IST -
Bangalore: మళ్లీ దాడులు చేస్తాం… ఈసారి మా టార్గెట్ ఏంటో తెలుసా? ఉగ్రవాదుల హెచ్చరిక..!!
కర్నాటకలోని మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ పేలుడు తమ పనేనంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. అయితే ఈ బాంబు పేలుడులో పోలీసులకు చిక్కిన ఉగ్రవాది సంచలన విషయాలను భయటపెట్టాడు. ఆర్ఎస్ఎస్ సంబంధిత సంస్థలు నిర్వహించే చిన్నారుల కార్యక్రమమే టార్గెట్ గా పేలుళ్లకు పాల్పడాలని మొదట ప్లాన్ చేసినా…చివరిలో మార
Date : 25-11-2022 - 10:16 IST -
Baby injured: పిల్లాడిపై కోడిపుంజు దాడి.. ఓనర్పై కేసు నమోదు..!
పిల్లాడిపై కోడిపుంజు దాడి చేయడంతో దాని ఓనర్పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
Date : 24-11-2022 - 9:35 IST -
Mangaluru Blast: చిన్నారుల కార్యక్రమమే టార్గెట్ ..చివరి క్షణంలో మారిన ప్లాన్..!!
కర్నాటకలోని మంగళూరులో జరిగిన ఆటో పేలుళ్లకు సంబంధించిన ఘటనలో పలు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. RSSకు అనుబంధంగా ఉన్న సంస్థలు నిర్వహించన చిన్నారుల కార్యక్రమమే టార్గెట్ గా పేలుడుపై నిఘా పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదటి చిన్నారుల కార్యక్రమాలను టార్గెట్ పెట్టుకున్నాడని…చివరి క్షణంలో ప్లాన్ విఫలమైందన్నారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోని కేశవ్ స్మృ
Date : 24-11-2022 - 12:29 IST -
Karnataka BJP MLA: ఎమ్మెల్యేను పిచ్చకొట్టుడు కొట్టారు…10 మంది అరెస్టు..!!
కర్నాటకలోని హులమనే గ్రామస్థులు మదిగెరె ఎమ్మెల్యే కుమారస్వామిని పిచ్చకొట్టుడు కొట్టారు. బట్టలు చింపేశారు. ఈ ఘటనలో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తివివరాలు చూస్తే…ఏనుగుల దాడిలో ఓ మహిళ మరణించింది. దీనిపై ఎమ్మెల్యే స్పందించలేదని ఆ గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. గ్రామస్థుల నిరసన తర్వాత ఎమ్మెల్యే కుమారస్వామి ఘటనస్థలాన్ని సందర్శించారు. Chikkamagaluru, Karnataka | Mudigere
Date : 21-11-2022 - 1:38 IST -
Karnataka: దళిత మహిళ నీరు తాగిందని..ఆవు మూత్రంతో ట్యాంక్ శుభ్రం చేసిన ఓ వర్గం..!!
స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా… మనదేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, దాడులు తప్పడం లేదు. తాజాగా కర్నాటకలో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఒక దళిత మహిళ పబ్లిక్ కుళాయి నుంచి నీరు తాగింది. దీంతో ఆ గ్రామస్థులు ఆ ట్యాంకును ఆవు మూత్రంతో కడిగి శుభ్రం చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన దళితులు ఈ ఘటన పై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్నాటకలోని చామరాజనగర్ లో వెలుగు
Date : 21-11-2022 - 1:25 IST -
Vijay Devarakonda: అవయవ దానం పై రౌడీ హీరో సంచలన నిర్ణయం..!!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. అయినా ఛాన్సులు వెల్లువలా వస్తున్నాయి. ఓ వైపు ప్లాపులు.. మరో వైపు బాలీవుడ్ లో అవకాశాలు రావడం గమనార్హం. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ మూవీ… బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిందే. దీంతో రౌడీ బాయ్ కాస్త నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ. తన కష్టమంతా వ్
Date : 17-11-2022 - 7:28 IST -
10 Year Old Girl Killed: దారుణ ఘటన.. దాడిలో 10 ఏళ్ల బాలిక మృతి.!
దేవాలయాలను దోచుకుంటున్నారని అనుమానిస్తున్న కుటుంబంపై ఓ గ్రామస్థుల గుంపు దాడి చేయడంతో 10 ఏళ్ల బాలిక మృతి చెందింది.
Date : 17-11-2022 - 12:28 IST -
World Popualation : నేటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లు.. జనాభాలో భారత్ చైనాను ఎప్పుడు అధిగమిస్తుందో తెలుసా..?
ప్రపంచ జనాభా నేటికి 8 బిలియన్లు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2030నాటికి వరల్డ్ పాపులేషన్ దాదాపు 8.5బిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. యూఎన్ కూడా 2050 నాటికి ప్రపంచ జనాభా 9.7బిలియన్లు దాటుతుందని లెక్కించింది. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న దేశాల్లో జననరేట్లు పెరిగినట్లు యూఎన్ తన రిపోర్టులో వెల్లడించింది. 2023లో భారత్ మరో ఘనత: కాగా ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2023లో భారత్ మరో ఘనత
Date : 15-11-2022 - 9:24 IST