South
-
Karnataka: దళిత మహిళ నీరు తాగిందని..ఆవు మూత్రంతో ట్యాంక్ శుభ్రం చేసిన ఓ వర్గం..!!
స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా… మనదేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, దాడులు తప్పడం లేదు. తాజాగా కర్నాటకలో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఒక దళిత మహిళ పబ్లిక్ కుళాయి నుంచి నీరు తాగింది. దీంతో ఆ గ్రామస్థులు ఆ ట్యాంకును ఆవు మూత్రంతో కడిగి శుభ్రం చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన దళితులు ఈ ఘటన పై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్నాటకలోని చామరాజనగర్ లో వెలుగు
Date : 21-11-2022 - 1:25 IST -
Vijay Devarakonda: అవయవ దానం పై రౌడీ హీరో సంచలన నిర్ణయం..!!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. అయినా ఛాన్సులు వెల్లువలా వస్తున్నాయి. ఓ వైపు ప్లాపులు.. మరో వైపు బాలీవుడ్ లో అవకాశాలు రావడం గమనార్హం. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ మూవీ… బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిందే. దీంతో రౌడీ బాయ్ కాస్త నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ. తన కష్టమంతా వ్
Date : 17-11-2022 - 7:28 IST -
10 Year Old Girl Killed: దారుణ ఘటన.. దాడిలో 10 ఏళ్ల బాలిక మృతి.!
దేవాలయాలను దోచుకుంటున్నారని అనుమానిస్తున్న కుటుంబంపై ఓ గ్రామస్థుల గుంపు దాడి చేయడంతో 10 ఏళ్ల బాలిక మృతి చెందింది.
Date : 17-11-2022 - 12:28 IST -
World Popualation : నేటికి ప్రపంచ జనాభా 8 బిలియన్లు.. జనాభాలో భారత్ చైనాను ఎప్పుడు అధిగమిస్తుందో తెలుసా..?
ప్రపంచ జనాభా నేటికి 8 బిలియన్లు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2030నాటికి వరల్డ్ పాపులేషన్ దాదాపు 8.5బిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది. యూఎన్ కూడా 2050 నాటికి ప్రపంచ జనాభా 9.7బిలియన్లు దాటుతుందని లెక్కించింది. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న దేశాల్లో జననరేట్లు పెరిగినట్లు యూఎన్ తన రిపోర్టులో వెల్లడించింది. 2023లో భారత్ మరో ఘనత: కాగా ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2023లో భారత్ మరో ఘనత
Date : 15-11-2022 - 9:24 IST -
Business Idea: ఈ బిజినెస్ చేస్తే… కేవలం రూ. 1 లక్ష పెట్టుబడితో ప్రతి నెలా లక్షల్లో ఆదాయం సంపాదించే మార్గం..!!
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రైతులు గొర్రెలను పెంచుతున్నారు. ఈ గొర్రెల ఉన్ని ఉన్ని, తోలు నుండి అనేక ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా వాటి పాలను కూడా మార్కెట్లో మంచి ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాపారం రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఆవు, గేదె, మేకలతో పోలిస్తే గొర్రెల పెంపకం చాలా సులభం. గొర్రెలు ఎక్కువగా పచ్చి గడ్డి, ఆక
Date : 14-11-2022 - 9:00 IST -
5G SmartPhones Under 15,000: ధర తక్కువ…ఫీచర్లు ఎక్కువ…ఈ 5జీ స్మార్ట్ ఫోన్లను చెక్ చేయండి..!!
5G అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ప్రతి ఒక్కరూ 5G స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా మొబైల్ కంపెనీలు కూడా తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. మీరు కూడా కొత్త 5G స్మార్ట్ఫోన్ని కొనుగోలు చేయాలనుకుంటే…మీ బడ్జెట్ కు తగ్గట్లుగా రూ.15,000 లోపు 5G స్మార్ట్ఫోన్లను మీకు అందిస్తున్నాం. ధర తక్కువ, ఫీచర్లు ఇక్కువ ఉండే ఈ 5జీ స
Date : 13-11-2022 - 9:03 IST -
Rains : తమిళనాడులో భారీ వర్షాలు..చెన్నై సహా 27జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..!!
తమిళనాడును భారీ వర్షాలు వదలడం లేదు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు 23 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. నవంబర్ 13 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చెన్నై సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలకు సెలవు ప్రకటించారు. Under the influence of a Well Marked Low Pressure Area over southwest Bay […]
Date : 12-11-2022 - 7:03 IST -
Vande Bharat in South India: దక్షిణ భారత్ కు తొలి `వందే భారత్`
దక్షిణ భారత దేశానికి తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జెండా ఊపి దాన్ని ప్రారంభించారు. చెన్నై నుండి బెంగళూరు మీదుగా (497 కి.మీ) కలిపే సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. అయితే టిక్కెట్టు శతాబ్ది ఎక్స్ప్రెస్ కంటే ఎక్కువ ధర ఉంటుంది. కొత్త రైలు బుధవారం
Date : 11-11-2022 - 2:22 IST -
Kerala: కేరళ గవర్నర్కు బిగ్ షాక్.. ఆ పదవి నుంచి తొలగింపు..!
విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవి నుండి గవర్నర్ను తొలగించడానికి రాష్ట్ర అసెంబ్లీలో ఆర్డినెన్స్ను ప్రవేశపెట్టాలని కేరళ మంత్రివర్గం నిర్ణయించింది.
Date : 10-11-2022 - 11:33 IST -
Kerala: గవర్నర్ తీరుని నిరసిస్తూ కేరళలో భారీ ర్యాలీ చేపట్టనున్న సిపిఎం
రాష్ట్ర విద్యాశాఖలో ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేయాలన్న గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ర్యాలీ చేపట్టనుంది.
Date : 07-11-2022 - 8:08 IST -
Dogs Fun: బెలూన్స్ తో ప్లేయింగ్.. డాగ్స్ వీడియో వైరల్!
పెంపుడు జంతువులు మనుషుల జీవితాల్లో భాగమవుతున్నాయి. ఈ స్పీడ్ యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో
Date : 06-11-2022 - 3:38 IST -
Girl dies: బెంగళూరులో దారుణం.. టీచర్ దెబ్బలు తాళలేక బాలిక మృతి.!
బెంగళూరులోని ఓ పాఠశాలలో 9 ఏళ్ల బాలిక టీచర్ కొట్టిన దెబ్బలు భరించలేక మరణించిందని పోలీసులు ఆదివారం తెలిపారు.
Date : 06-11-2022 - 11:59 IST -
Tamil Nadu farmers : అభివృద్ధిలో కేసీఆర్ మోడల్ని అమలు చేయాలంటున్న తమిళ రైతులు
సంక్షేమం, అభివృద్ధిలో కేసీఆర్ మోడల్ను అమలు చేయాలని తమిళనాడు రైతులు డిమాండ్ చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తమిళనాడులోని రైతు సంఘాలు తమ రాష్ట్రంలో కూడా అలాంటి కార్యక్రమాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోయంబత్తూరులో శనివారం జరిగిన ‘కేసీఆర్ మోడల్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్’ సమావేశంలో, రైతులు ఎంఎస్పి గ్యారెంటీ చట్
Date : 06-11-2022 - 8:13 IST -
Chennai : తమిళనాడును వీడిన భారీ వర్షాలు..విద్యాసంస్థలకు నేడు సెలవు..!!
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెన్నైలో పరిస్ధితి అధ్వాన్యంగా మారింది. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది సర్కార్. అనేక జిల్లాల్లో రెండు రోజుల నుంచి పాఠశాలలు మూసే ఉన్నాయి. గురువారం సాయంత్రం భారీగా వర్షం కురిసింది. దీంతో చెన్నై పూర్త
Date : 04-11-2022 - 6:18 IST -
Actor Vishal : కాశీ మేకోవర్ ను సంతోషించిన హీరో…దేవుడు ఆశీర్వదిస్తాడంటూ ప్రధానికి ట్వీట్..!!
ప్రముఖ హీరో విశాఖ కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. కాశీ పునర్వైభవాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ప్రధాని మోదీపై విశాల్ ప్రశంసలు కురింపిచారు. కాశీ ఆలయాలను మరింత అద్భుతంగా తీర్చిదిద్ది, మతపరమైన నగరాన్ని పునరుజ్జీవింపజేసిందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విశాల్ సెల్యూట్ చేశారు. విశాల్ ట్వీట్ కు ప్రధాని సమాధానం ఇచ్చారు. విశాల్ ఇలా ట్వీట్ చేస్తూ… ప్రియమైన మోదీజ
Date : 03-11-2022 - 6:10 IST -
Tamilnadu : తమిళనాడులో భారీ వర్షాలు. ఇద్దరు మృతి, పాఠశాలలకు సెలవు, అప్రమత్తమైన SDRF..!
తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయి. ఇద్దరు మరణించారు. SDRFఅప్రమత్తమైంది. తమిళనాడు వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కాగా మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో 47ఏళ్ల మహిళ మరణించింది. మరో ఘటనలో విద్యుత్ తీగ తగిలి ఆటో డ్రైవర్ మరణించాడు. ఆటో డ్రైవర్ మద్యం మత్
Date : 02-11-2022 - 9:16 IST -
Puneeth Rajkumar: పునీత్ రాజ్కుమార్ కి కర్ణాటక ప్రభుత్వం అరుదైన గౌరవం.!
దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్పై పాఠశాల సిలబస్లో పాఠాన్ని చేర్చనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం తెలిపారు.
Date : 01-11-2022 - 3:52 IST -
Tamil Nadu : నవంబర్ 6న నిర్వహించే RSSమార్చ్ కు షరతులతో కూడిన అనుమతి..!!
తమిళనాడులో నవంబర్ 6న నిర్వహించ తలపెట్టిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)మార్చ్ కు తమిళనాడు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. తమిళనాడు డీజీపీ సైలేంద్రబాబు అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్ లు, కమిషనర్ లకు ప్రకటన విడుదల చేశారు. ప్రజల భద్రత, ట్రాఫిక్, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుని జాగ్రత్తగా మార్చ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చ్ సమయంలో కవర్
Date : 01-11-2022 - 6:01 IST -
Kashmir Landslides : కాశ్మీర్లో విరిగిపడ్డ కొండచరియలు.. నలుగురు మృతి
కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. కాశ్మీర్ కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మరణించారు. మరణించిన వారి...
Date : 30-10-2022 - 9:00 IST -
Karnataka Government Invited Jr.NTR: కర్ణాటక అసెంబ్లీకి జూనియర్!
జూనియర్ ప్రభ కర్ణాటక రాష్ట్రంలోనూ వెలుగుతోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో నవంబర్ 1న జరగనున్న కన్నడ రాజ్యోత్సవం కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు
Date : 29-10-2022 - 4:23 IST