HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Up Cm Yogi Adityanath Criticises Congress Accuses Party Of Divisive Politics

CM Yogi Adityanath: బంగ్లాదేశ్ హింసపై రాహుల్ మౌనం: సీఎం యోగి మాస్ రిప్లై

1947లో ఏం జరిగిందో అదే నేడు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లో జరుగుతోందన్నారు సీఎం యోగి. అక్కాచెల్లెళ్లు, కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా భారతదేశంలో కొందరు దీనిపై మౌనం వహిస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని విమర్శించారు.

  • By Praveen Aluthuru Published Date - 02:26 PM, Wed - 14 August 24
  • daily-hunt
CM Yogi Adityanath
CM Yogi Adityanath

CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారతదేశం విభజన సమయంలో జరిగిన పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన రోజున లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం దేశాన్ని విభజన విషాదం వైపు నెట్టారని అన్నారు. కాంగ్రెస్ అధికార దురాశ వల్ల భారత్‌కు ఇలాంటి దుస్థితి ఏర్పడింది, అది ఇప్పటికీ ఉగ్రవాద రూపంలో మనల్ని కుదిపేస్తోందని మండిపడ్డారు.

1947లో ఏం జరిగిందో అదే నేడు బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లో జరుగుతోందన్నారు సీఎం యోగి. అక్కాచెల్లెళ్లు, కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా భారతదేశంలో కొందరు దీనిపై మౌనం వహిస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని విమర్శించారు. .1947లో 10 లక్షల మంది హిందువులు, సిక్కులు హత్యకు గురయ్యారు. అయితే నేడు కూడా మహిళలపై దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని అన్నారు. నేటికీ అదే తరహా విషాదం కనిపిస్తోంది. ఈ రోజు ఒకటిన్నర కోట్ల మంది హిందువులు బంగ్లాదేశ్ లో సాయం కోసం ఎదురు చూస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.

విపక్షాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేడు భారతదేశంలో లౌకికవాదుల నోళ్లు మూతపడ్డాయి. ఎందుకంటే బలహీనవర్గాలకు అనుకూలంగా స్వరం ఎత్తేస్తే తమ ఓటు బ్యాంకు గల్లంతవుతుందన్న భయం వారిలో ఉంది. వారు ఓటు బ్యాంకు గురించి ఆందోళన చెందుతున్నారు కానీ మానవత్వం లేదని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు సీఎం యోగి. దేశ విభజన మాత్రమే కాదు, మానవాళి విభజన, ఈ అమానవీయ నిర్ణయం కారణంగా లెక్కలేనన్ని అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు, ఉన్న ప్రదేశాలని వదిలి వలస వెళ్లారు. హింసను భరించారు. ఈ అమానవీయ దుర్ఘటనలో ప్రాణత్యాగం చేసిన అమాయక పౌరులందరికీ నేడు ‘విభజన భయానక స్మారక దినం’ సందర్భంగా నివాళులర్పిస్తున్నాను అంటూ ముగించారు.

Also Read: Breakfast: బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారా.. బరువు పెరగడంతో పాటు ఎన్నో సమస్యలు?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1947
  • bangladesh
  • congress
  • Divisive Politics
  • hindus
  • pakistan
  • rahul gandhi
  • UP CM Yogi Adityanath
  • vote bank

Related News

Let's decide who will win!..KTR challenges CM Revanth Reddy

CM Revanth : ఆ ఇద్దరు ఆడించినట్లు రేవంత్ ఆడుతున్నాడు – KTR

CM Revanth : రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు అన్నీ ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలకనుగుణంగానే జరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తక్షణ మరమ్మతులు చేపట్టకుండా

  • Cwc Meet

    CWC meet: పాట్నాలో ప్రారంభమైన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం – బీహార్ ఎన్నికలపై వ్యూహరచన

  • Asia Cup Super 4

    Asia Cup Super 4: నేడు బంగ్లాతో భార‌త్ మ్యాచ్‌.. గెలిస్తే ఫైన‌ల్‌కే!

  • Elections

    Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

  • Pakistan Bombs Its Own Peop

    Attack : సొంత ప్రజలపైనే పాక్ బాంబుల దాడి

Latest News

  • Musi River : మూసీ ఉగ్రరూపం..కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న స్థానికులు

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd