India
-
AAP Leaders : మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్లపై మరో కేసు
ఆప్ హయాంలో మొత్తంగా 12 వేల స్కూళ్లు, క్లాస్ రూంల నిర్మాణం చేపట్టగా అందులో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. దీనిపై నాటి ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ లపై కేసు నమోదు చేసింది.
Date : 30-04-2025 - 2:20 IST -
NSAB : పాక్తో కయ్యం వేళ ఎన్ఎస్ఏబీ పునర్ వ్యవస్థీకరణ.. ఛైర్మన్గా అలోక్ జోషి.. ఎవరు ?
ఎన్ఎస్ఏబీలో(NSAB) ఏడుగురు సభ్యులు ఉంటారని కేంద్రం తెలిపింది.
Date : 30-04-2025 - 1:39 IST -
IAS Vs 57 Transfers: 34 ఏళ్లలో 57 ట్రాన్స్ఫర్లు.. ఐఏఎస్ అశోక్ ఖేమ్కా రిటైర్మెంట్
అశోక్ ఖేమ్కా(IAS Vs 57 Transfers) 1965లో కోల్కతాలో జన్మించారు.
Date : 30-04-2025 - 1:09 IST -
Pahalgam Attack : పహల్గాం దాడి దృశ్యాలను విడుదల చేసే యోచనలో కేంద్రం..!
వాటితో పాటు గతంలో పాక్ ఉగ్రవాదులు భారత్లో పాల్పడిన దాడుల దృశ్యాలను బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పహల్గాం ఘటనతో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Date : 30-04-2025 - 12:54 IST -
PM Modi : నేడు ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ
దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ రోజు రెండోసారి సమావేశం కానుంది. అలాగే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ కూడా జరగనుంది. అలాగే ఈరోజు సాయంత్రం క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు.
Date : 30-04-2025 - 11:48 IST -
Pahalgam Terror Attack : అసలు సూత్రధారి ఇతడే !
Pahalgam Terror Attack : ఫరూఖ్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో తలదాచుకుని ఉండగా, అక్కడి నుంచే వివిధ డిజిటల్ యాప్ల సహాయంతో కశ్మీర్ వ్యాప్తంగా
Date : 30-04-2025 - 11:37 IST -
Taj Mahal Camouflage : భారత్ – పాక్ ఘర్షణ.. తాజ్మహల్పై ‘గ్రీన్ కాముఫ్లేజ్’.. ఎందుకు ?
1971 భారత్ -పాక్ యుద్ధం జరిగినప్పుడు.. తాజ్ మహల్ భద్రత కోసం భారత సైన్యం 'కాముఫ్లేజ్' (Taj Mahal Camouflage) వ్యూహాన్ని అమలు చేసింది.
Date : 30-04-2025 - 11:35 IST -
Operation Sandwich: పాకిస్తాన్ ముట్టడికి భారత్ బిగ్ ‘శాండ్విచ్’ స్కెచ్!
పాకిస్తాన్ సైనికుల్లో ఎక్కువమంది ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, బెలూచిస్తాన్ ప్రావిన్స్లలోనే(Operation Sandwich) ఉండేవారు.
Date : 30-04-2025 - 8:35 IST -
India Vs Pakistan: 24 నుంచి 36 గంటల్లోగా భారత్ ఎటాక్ : పాకిస్తాన్
26 మంది మృతి చెందిన పహల్గామ్ ఉగ్రవాద దాడితో పాకిస్తాన్(India Vs Pakistan) ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
Date : 30-04-2025 - 8:03 IST -
Chardham Yatra: చార్ధామ్ యాత్రకు వెళ్తున్నారా.. అలాచేస్తే రూ. 5వేలు జరిమానా
చార్ధామ్ యాత్ర బుధవారం (ఏప్రిల్ 30) ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరవడంతో ప్రారంభమవుతుంది.
Date : 29-04-2025 - 9:53 IST -
Jammu and Kashmir : లోయలో పడ్డ సీఆర్పీఎఫ్ వాహనం
Jammu and Kashmir : సీఆర్పీఎఫ్కు చెందిన 181 బెటాలియన్ వాహనం (181st Battalion) ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయింది
Date : 29-04-2025 - 8:33 IST -
IND- PAK War : సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన మోడీ..పాక్ పనైపోయినట్లే !
IND- PAK War : భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ (Complete freedom for the army) ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు
Date : 29-04-2025 - 8:24 IST -
Slogans : పాకిస్థాన్ జిందాబాద్ అన్నాడు..ప్రాణాలు పోయేలా కొట్టిన స్థానికులు..ఎక్కడంటే !
Slogans : ఓ వ్యక్తి "పాకిస్తాన్ జిందాబాద్" (Pakistan Zindabad) అంటూ నినాదాలు చేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది
Date : 29-04-2025 - 5:02 IST -
Pahalgam Terror Attack : ‘హషీమ్ మూసా’ మనిషి కాదు..ఓ మృగం
Pahalgam Terror Attack : దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకరు పాకిస్తాన్ ఆర్మీలో పారా కమాండర్(Pakistan Army Special Forces soldier)గా శిక్షణ పొందిన హషీమ్ మూసా (Hashim Musa) అనే ఉగ్రవాది
Date : 29-04-2025 - 4:46 IST -
Khawaja Muhammad Asif : భారత్లో పాక్ రక్షణ మంత్రి ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్పై ఆ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, ఆ ఖాతాను ఓపెన్ చేసిన వారికి చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక సందేశం దర్శనమిస్తోంది.
Date : 29-04-2025 - 3:55 IST -
Pegasus Spyware : ఇజ్రాయెలీ ‘పెగాసస్’ స్పైవేర్ కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు(Pegasus Spyware) విచారణ జరిపింది. పెగాసస్ సంబంధిత ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని న్యాయస్థానాన్ని పిటిషనర్లు కోరారు.
Date : 29-04-2025 - 3:13 IST -
Pak airlines : పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేతకు కేంద్రం అడుగులు..!
ఇదే జరిగితే.. కౌలాలంపూర్ వంటి ఆగ్నేయాసియా గమ్యస్థానాలకు చేరుకునే పాక్ విమానాలు చైనా లేదా శ్రీలంక వంటి దేశాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు, భారత ఓడరేవుల్లోకి పాకిస్థాన్ నౌకలు రాకుండా నిషేధం విధించే దిశగా కూడా కేంద్రం యోచిస్తున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.
Date : 29-04-2025 - 1:26 IST -
Target PoK : పీఓకేపైనే భారత్ గురి.. ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లే లక్ష్యం
పీఓకేలోని(Target PoK) అనేక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాక్ ఆర్మీ ఖాళీ చేయించినట్లు సమాచారం.
Date : 29-04-2025 - 1:03 IST -
Pahalgam Attack : హషిమ్ మూసాను పాక్ పారా కమాండోగా గుర్తించిన అధికారులు
ప్రస్తుతం అతడు కరుడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి. పాక్కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లు వెల్లడించాయి. ఆ సంస్థ మాస్టర్ మైండ్లే అతడిని కశ్మీర్కు పంపినట్లు పేర్కొన్నాయి.
Date : 29-04-2025 - 12:51 IST -
Pak Army : నిద్రలేని రాత్రులు గడుపుతున్న పాక్ ఆర్మీ
Pak Army : సరిహద్దుల్లో భారత వైమానిక దళం దాడులకు దిగితే వెంటనే గుర్తించేందుకు పాకిస్తాన్, సియాల్కోట్ ప్రాంతంలో రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ డిటాచ్మెంట్లు ఏర్పాటు చేసింది
Date : 29-04-2025 - 12:12 IST