India
-
G23 : కాంగ్రెస్ అధ్యక్ష `రేస్` లో జీ 23 లీడర్ శశిథరూర్
కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష రేస్ లోకి శశిథరూర్ వచ్చేశారు. ఆయన అధ్యక్ష పదవికి ఎన్నికలను కోరుకుంటున్నారు. 'స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా' ఎన్నికలు జరగాలని పిలుపునిస్తూ ఆయన కథనాన్ని రాశారు. జీ23లో నేతల్లో ఒకరుగా ఉన్న ఆయన రాసిన కథనం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Date : 30-08-2022 - 12:26 IST -
Gulam Nabi Azad : రాహుల్ పై విమర్శలు… మోదీపై ప్రశంసలు
కాంగ్రెస్ వర్సెస్ గులాం నబీ ఆజాద్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. మరోసారి రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు ఆజాద్.
Date : 30-08-2022 - 1:54 IST -
Arvind Kejriwal Majority Test: ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ విశ్వాస తీర్మానం..లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను తొలగించాలని డిమాండ్
ఇటీవల ఆప్, బిజెపి మధ్య నెలకొన్న ఆరోపణలు, ప్రత్యారోపణల నేపధ్యంలో ఢిల్లీ అసెంబ్లీ సోమవారంనాడు ప్రత్యేకంగా సమావేశం అయింది.
Date : 29-08-2022 - 9:54 IST -
Bank Holidays: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. సెప్టెంబర్ నెలలో వరుస సెలవులు?
మామూలుగా పాఠశాలలకు అదే విధంగా బ్యాంకులకు ప్రతి నెల ప్రభుత్వ సెలవులు ఉంటాయి. ఇక బ్యాంకులో సెలవుల
Date : 29-08-2022 - 5:07 IST -
Jio 5G Services : 5G సేవలు షురూ, మెట్రో నగరాల్లో దీపావళికి కనెక్ట్
రిలయన్స్ జియో తన వార్షిక సాధారణ సమావేశం (AGM) 2022 కార్యక్రమంలో ఎట్టకేలకు Jio 5G సేవలను ప్రకటించింది. Jio 5G సేవలను ప్రకటిస్తూ, RIL ఛైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, “జియో డిజిటల్ కనెక్టివిటీలో, ముఖ్యంగా ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్లో సృష్టిస్తున్న తదుపరి పురోగతిని Jio 5Gతో ముందుకొస్తున్నామని ప్రకటించారు.
Date : 29-08-2022 - 3:50 IST -
GST on Cancelled Ticket: రైలు, హోటల్ టిక్కెట్లు రద్దు చేసినా జీఎస్టీ వడ్డన
కన్ఫామ్ అయిన రైలు, హోటల్ టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి.
Date : 29-08-2022 - 2:37 IST -
Noida Twin Towers Demolition : నోయిడా ట్విన్ టవర్ల కూల్చివేతకు సర్వం సిద్ధం
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం 2:30 నుంచి 2:45...
Date : 28-08-2022 - 1:06 IST -
UP : ఉత్తరప్రదేశ్లో దారుణం.. భోజనం ఆలస్యం చేసిందని కారణంతో కుమార్తెను…?
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. భోజనం ఆలస్యం చేసిందనే కారణంతో 21
Date : 28-08-2022 - 10:31 IST -
Vande Bharat Express: పరుగులు తీస్తున్న ‘వందేభారత్’ రైలు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
వందేభారత్ రైలు రికార్డు క్రియేట్ చేసింది. ట్రయల్ రన్లో ఆ రైలు గంటకు 180KMs వేగంతో దూసుకువెళ్లింది.
Date : 27-08-2022 - 4:40 IST -
Owaisi Asks Modi: ప్రధాని సాబ్.. చైనా ఏంచేస్తోందో మీకు తెలుసా!
డ్రాగన్ కంట్రీ చైనా ఇండియాపై విషం చిమ్ముతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇండియన్ ఆర్మీ, భారత్ స్థావారాలపై రహస్య ఆపరేషన్
Date : 27-08-2022 - 3:53 IST -
UU Lalit Sworn: జస్టిస్ లలిత్ అనే నేను..!
భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 27-08-2022 - 11:39 IST -
Fake Universities : దేశంలో 21 ఫేక్ యూనివర్సిటీల లిస్ట్ విడుదల చేసిన యూజీసీ
భారతదేశంలో 21 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) పేర్కొంది.
Date : 27-08-2022 - 11:22 IST -
Aadhaar Card Facts: ఆధార్ కార్డు గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు ఇవే!
భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. భారతదేశంలో ఏ ప్రదేశాలకు వెళ్లినా కూడా
Date : 27-08-2022 - 10:03 IST -
Pension Scheme: ప్రయివేటు జాబ్, బిజినెస్ చేసే వాళ్ళకూ ప్రతినెలా 50వేల పెన్షన్.. ఇలా!?
గవర్నమెంట్ నౌకరి ఉన్న వాళ్లకు పెన్షన్ ఎలాగూ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత వాళ్లకు ఆర్థికంగా ఏదో ఒక భరోసా కూడా ఉంటుంది.
Date : 27-08-2022 - 9:15 IST -
Delhi CM Kejriwal : గుజరాత్ బీజేపీ కోటకు బీటలు…ఆ భయంతోనే ఈ దాడులు: కేజ్రీవాల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ ఎన్నికల భయంతోనే ఈడీ, సీబీఐలను కేంద్రం ఉసిగొల్పుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Date : 27-08-2022 - 8:23 IST -
Arvind Kejriwal Slams BJP: అది బీజేపీ కాదు.. సీరియల్ కిల్లర్ ప్రభుత్వం!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని "సీరియల్ కిల్లర్ ప్రభుత్వం" అని అభివర్ణించారు.
Date : 26-08-2022 - 7:15 IST -
Hemant Soren:జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ శాసన సభ్యత్వం రద్దు
జార్ఱండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేశ్ శాసన సభ్యత్వం శుక్రవారం రద్దైపోయింది.
Date : 26-08-2022 - 5:49 IST -
49th CJI: 49వ సీజేఐగా ఉదయ్ ఉమేశ్ లలిత్
49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Date : 26-08-2022 - 2:22 IST -
IRCTC Zoop: రైలులో ప్రయాణిస్తూనే వాట్సాప్ ద్వారా కావాల్సిన ఫుడ్ ఆర్డర్
రైలు ప్రయాణం కొత్తదనాన్ని సంతరించుకుంటోంది. ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తూ తమకు కావాల్సిన ఆహారాన్ని వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.
Date : 26-08-2022 - 2:07 IST -
Supreme Court: రాజకీయ పార్టీల ‘ఉచిత తాయిలాల’ కేసు త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేసిన సీజేఐ ఎన్వీ రమణ
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానం చేసే ఉచిత తాయిలాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శుక్రవారం త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేశారు.
Date : 26-08-2022 - 1:42 IST