India
-
Prashant Kishor: కాంగ్రెస్ కు నా అవసరం లేదనిపించింది!
కాంగ్రెస్ లో పీకే టెన్షన్ ఇంకా తగ్గలేదు. అటు ప్రశాంత్ కిషోర్ కూడా తన అటెన్షన్ మార్చలేదు.
Published Date - 11:04 AM, Fri - 29 April 22 -
Petrol Prices :కేంద్ర, రాష్ట్రాల మధ్య ‘పెట్రో’ వార్
పెట్రోలు, డీజిల్ పై విధిస్తోన్ పన్ను అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కోణం నుంచి తీసుకెళుతున్నాయి.
Published Date - 07:00 PM, Thu - 28 April 22 -
91-yr-old Padma awardee evicted: పద్మశ్రీ అవార్డు గ్రహీత రోడ్డు పాలు…!!
నృత్యకారుడు రోడ్డు పాలయ్యారు. 90ఏళ్ల ఒడిస్సి కళాకారుడిపై కనికరం లేకుండా... గడువు పూర్తయినా..ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్నారని హఠాత్తుగా ఖాళీ చేయించడంతో ఆయన నడిరోడ్డున పడ్డారు.
Published Date - 04:42 PM, Thu - 28 April 22 -
Modi Rally : మోడీ ర్యాలీ సమీపంలో ఆర్డీఎక్స్’
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల జమ్మూలో ర్యాలీ మార్గానికి సమీపంలో పేలుడు పదార్థాలను ఆలస్యంగా పోలీసులు గుర్తించారు.
Published Date - 01:49 PM, Thu - 28 April 22 -
IAS harassment: కట్నం కోసం భార్యను వేధించిన ఐఏఎస్ అధికారి
మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన భార్యను వరకట్నం కోసం వేధిస్తున్నాడన్న ఆరోపణలపై కేసు నమోదైంది.
Published Date - 12:40 PM, Thu - 28 April 22 -
PK’s Reason: రాహుల్, ప్రియాంకల మధ్య విభేదాలే.. కాంగ్రెస్ కు పీకేను దూరం చేశాయా?
రాహుల్ గాంధీ, ప్రియాంకలు ఎప్పుడు చూసినా సరదాగా ఉంటారు. కుటుంబం పట్ల బాధ్యతతో మెసులుకుంటారు. కానీ పార్టీ విషయంలో వీరి మధ్య విభేదాలు నెలకొన్నాయా?
Published Date - 09:58 AM, Thu - 28 April 22 -
Corruption in Karnataka: : కర్ణాటక ఏసీబీ నిర్వీర్యం
లోకాయుక్త పోలీస్ విభాగాన్ని తొలగించిన తరువాత కర్ణాటక రాష్ట్రంలో అవినీతి పెరిగి పోతోంది.
Published Date - 05:24 PM, Wed - 27 April 22 -
PM Modi : మోడీపై 100 మంది బ్యూరోక్రాట్స్ తిరుగుబాటు
ద్వేషపూరిత రాజకీయాలను నిరసిస్తూ 100 మంది మాజీ సివిల్ సర్వెంట్లు(ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖాస్త్రాన్ని సంధించారు.
Published Date - 04:48 PM, Wed - 27 April 22 -
కోవిడ్ ముప్పుపై ‘మోడీ’ అలెర్ట్
కోవిడ్ ముప్పు పొంచి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
Published Date - 04:33 PM, Wed - 27 April 22 -
PM Modi: రాష్ట్రాలే పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలి!
ఇంధన ధరల పెరుగుదలపై తొలిసారిగా ప్రధాని మోడీ స్పందించారు. ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు.
Published Date - 02:21 PM, Wed - 27 April 22 -
Coronavirus: దేశంలో కొత్త కరోనా కేసులివే!
కరోనా మూడో వేవ్ ముగిసినా.. దాని ప్రభావం కొంతమేర ఉంది.
Published Date - 01:00 PM, Wed - 27 April 22 -
BJP : బీజేపీని కలవరపెడుతున్న 74 వేల పోలింగ్ బూత్ లు, 100 లోక్ సభ నియోజకవర్గాలు
2024లో కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పక్కా స్కెచ్ తో ముందుకెళుతోంది.
Published Date - 11:29 AM, Wed - 27 April 22 -
Prashant Kishor : కాంగ్రెస్ ను తిరస్కరించిన ‘పీకే’
కాంగ్రెస్ ఆహ్వానాన్ని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నిరాకరించారు. ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు ఆయన ఇష్టపడడంలేదు. ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సూర్జేవాలా ధ్రువీకరించారు
Published Date - 04:48 PM, Tue - 26 April 22 -
PM Modi : మోడీ రెండో టర్మ్ మూడో వార్షికోత్సవానికి రెడీ
ప్రధానిగా మోడీ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత మూడో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ సిద్ధం అవుతోంది.
Published Date - 02:48 PM, Tue - 26 April 22 -
Kendriya Vidyalaya : ‘కేవీ’ల్లో ఎంపీ కోటా కట్ వెనుక కథ
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రక్రియను కేంద్రం పూర్తిగా మార్చేసింది. ఇప్పటి వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రికి, ఎంపీలకు ఉన్న ప్రత్యేక కోటాను రద్దు చేసింది. ఆ మేరకు మంగళవారం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నోటీసులు జారీ చేసింది.
Published Date - 01:55 PM, Tue - 26 April 22 -
Jignesh Mevani: బెయిల్ వచ్చిన గంటలోనే ఎమ్మెల్యే మళ్లీ అరెస్ట్.. ఎందుకంటే..
గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి అస్సాం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Published Date - 06:35 PM, Mon - 25 April 22 -
Palm Oil Price: రాబోయే రోజుల్లో వంట నూనె దొరకదు.!
రాబోయే రోజుల్లో నూనెల ధరలు సామన్యులకు అందనంత ఎత్తుకు పెరగనున్నాయి.
Published Date - 05:01 PM, Mon - 25 April 22 -
Prashant Kishor : రాష్ట్రాల పీసీసీలపై `పీకే` పెత్తనం?
సాధారణ ఎన్నికలు 2024 కంటే ముందుగా వచ్చే మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల పరిస్థితిపై ఏఐసీసీ తర్జనభర్జన పడుతోంది. కానీ, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏ మాత్రం మాట్లాడడంలేదు.
Published Date - 01:44 PM, Mon - 25 April 22 -
Cyber Crime: సైబర్ కేసు దర్యాప్తు.. వెరీ కాస్ట్లీ గురూ!!
మన హైదరాబాద్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసో.. తెలియకో.. చేసిన పొరపాటుకు ఎంతోమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి... జేబులకు చిల్లులు పెట్టించుకుంటున్నారు.
Published Date - 01:00 PM, Mon - 25 April 22 -
Karnataka CM : కర్ణాటకలో సీఎంను మార్చే యోచనలో బీజేపీ.. ఆర్ఎస్ఎస్ ఏం చెప్పిందంటే..?
కర్ణాటకలో బీజేపీ.. పార్టీ పరంగా ఇప్పటికీ పటిష్టంగా లేదు. అందుకే నాలుగుసార్లు పవర్ లోకి వస్తే.. అందులో ఒకసారి.. ఆపరేషన్ కమలను అమలు చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్, జనతాదళ్ నాయకులు..
Published Date - 10:45 AM, Mon - 25 April 22