HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Owaisi Asks Pm Modi Chinese Construction Party Is Doing On Our Territory In Arunachal Pradesh

Owaisi Asks Modi: ప్రధాని సాబ్.. చైనా ఏంచేస్తోందో మీకు తెలుసా!

డ్రాగన్ కంట్రీ చైనా ఇండియాపై విషం చిమ్ముతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇండియన్ ఆర్మీ, భారత్ స్థావారాలపై రహస్య ఆపరేషన్

  • By Balu J Published Date - 03:53 PM, Sat - 27 August 22
  • daily-hunt
Owaisi
Owaisi

డ్రాగన్ కంట్రీ చైనా ఇండియాపై విషం చిమ్ముతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇండియన్ ఆర్మీ, భారత్ స్థావారాలపై రహస్య ఆపరేషన్ చేస్తుందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సరిహద్దు ప్రాంతాల్లో హద్దు మీరి ప్రవర్తిస్తోంది. ఇప్పటికే అరుణచల్ ప్రదేశ్ పై భారత ప్రముఖులు పర్యటించడాన్ని తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో అరుణ్ చల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా ఆర్మీ నిషేధిత నిర్మాణాలు చేపడుతోంది.

వీటిని వ్యతిరేకిస్తూ స్థానికులు, ఎంఐఎం నాయకులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశ భద్రతను ప్రశ్నిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్లర్లో ప్రధాన మంత్రి మోడీపై విరుచుకుపడ్డారు. ’’చైనా పేరు చెప్పడానికి కూడా భయపడే మన ప్రధాని సాహెబ్.. అరుణాచల్ ప్రదేశ్‌లోని మన భూభాగంలో ఈ చైనా నిర్మాణ పార్టీ ఏమి చేస్తుందో మాకు చెబుతారా? గతంలో లడఖ్ లో చైనా దురంహకారం ప్రదర్శించింది. ఆ సమయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు’’ అని ఓవైసీ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతోంది.

https://twitter.com/KP_Aashish/status/1563455927692378113

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arunachal pradesh
  • asaduddin owaisi
  • chinese military
  • construction
  • pm modi
  • twitter

Related News

Railway Employees

Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

షిప్పింగ్, మారిటైమ్ రంగాల అభివృద్ధి, సంస్కరణల కోసం కేంద్ర కేబినెట్ రూ. 69,725 కోట్లు కేటాయించింది. ఈ నిధులు ముఖ్యంగా షిప్‌ల తయారీ, షిప్పింగ్ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • GST 2.0

    GST 2.0: ఇక‌పై అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే వ‌స్తువులీవే!

  • Dhanyavaad Modi JI Padayatra

    Dhanyavaad Modi JI Padayatra: జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుపై ‘ధ‌న్య‌వాద్‌ మోడీ జీ’ పాద‌యాత్ర.. పాల్గొన్న బీజేపీ ఎంపీ!

  • Jagan

    Jagan: కొత్త జీఎస్టీపై జ‌గ‌న్ కీల‌క ట్వీట్‌.. ఏమ‌న్నారంటే!

Latest News

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd