India
-
Divya Deshmukh : ఫిడే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్గా దివ్య దేశ్ముఖ్
Divya Deshmukh : ఫిడే (FIDE) మహిళల వరల్డ్ కప్ 2025 ఫైనల్లో అనుభవజ్ఞ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ (Koneru Humpy)పై అద్భుత విజయం సాధించి ఛాంపియన్గా నిలిచారు.
Date : 28-07-2025 - 6:03 IST -
Insurance : రైతుల కోసం అద్భుతమైన పథకం..ఎరువులు కొంటె రూ.2 లక్షల భీమా
Insurance : ఎరువులు కొనుగోలు చేసే సమయంలో చిన్న తప్పు చేస్తున్నారు. అదే రసీదు తీసుకోవడం చేయకపోవడం. దీని వల్ల వారు అనేక ప్రయోజనాలను కోల్పోతున్నారు
Date : 28-07-2025 - 4:21 IST -
Shocking : గబ్బిలాలతో చిల్లి చికెన్.. తమిళనాడులో కలకలం
Shocking : మానవుల ఆరోగ్యానికి కీలకమైన పర్యావరణ సమతౌల్యం కోసం ఉపయోగపడే గబ్బిలాలను చంపి, వాటి మాంసాన్ని ‘చిల్లీ చికెన్’ లేదా చికెన్ పకోడీ రూపంలో హోటళ్లలో విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది.
Date : 28-07-2025 - 3:48 IST -
Rajnath Singh in Lok Sabha : తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం – రాజనాథ్ సింగ్
Rajnath Singh in Lok Sabha : మే 6, 7 తేదీలలో జరిగిన ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి ట్రైనర్లు, హ్యాండ్లర్లు మృతిచెందినట్లు వెల్లడించారు
Date : 28-07-2025 - 3:42 IST -
Operation sindoor Speech : దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత : రాజ్నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే 7 రాత్రి భారత బలగాలు తమ సాహసాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. పీవోకే సహా పాకిస్థాన్ హద్దులోని ఏడుచోట్ల ఉగ్రశిబిరాలపై సమన్విత దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. ఇది భారత సైనికుల శౌర్యానికి జీవంత సాక్ష్యం అని వివరించారు.
Date : 28-07-2025 - 3:12 IST -
Pahalgam Attack : ఇది కదా వార్తంటే.. ముగ్గురు పహల్గామ్ ఉగ్రవాదుల ఎన్కౌంటర్
Pahalgam Attack : గత రెండు నెలల క్రితం 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా హతమార్చిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్లో చిక్కుకున్నట్లు సమాచారం.
Date : 28-07-2025 - 2:13 IST -
Chidambaram : పార్లమెంటును షేక్ చేస్తున్న ‘ఆపరేషన్ సిందూర్’..చిదంబరంపై బీజేపీ ఫైర్
. దేశీయ ఉగ్రవాదుల ప్రమేయంపై ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు కేంద్రానికి చురకలు పెడుతున్నాయి. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ..పహల్గాం దాడి తర్వాత ఎన్ఐఏ తీసుకున్న చర్యలు ఇప్పటికీ తెలియవు. దాడికి పాల్పడినవారిని ప్రభుత్వం గుర్తించిందా? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నదానిపై కేంద్రం మౌనం పాటిస్తోంది.
Date : 28-07-2025 - 11:24 IST -
Uttar Pradesh : ఆలయంలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి..మరో 19 మందికి తీవ్ర గాయాలు
ఆలయ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది విద్యుత్ షాక్కు గురై గాయపడ్డారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో, జలాభిషేకం కోసం వందలాది భక్తులు ఆలయ ఆవరణలో వేచి ఉన్నారు.
Date : 28-07-2025 - 11:02 IST -
Pregnancy : ప్రభుత్వ హాస్టల్లో గర్భవతులైన మైనర్ బాలికలు
Pregnancy : ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఇద్దరు మైనర్ బాలికలు గర్భవతులైన విషయం వైద్య పరీక్షల్లో తేలింది.
Date : 27-07-2025 - 8:38 IST -
PM Modi: రాజేంద్ర చోళ ప్రథమ గౌరవార్థం స్మారక నాణెం విడుదల చేసిన ప్రధాని.. ఎవరీ చక్రవర్తి?!
ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం చోళ సామ్రాజ్యంపై రెండు భాగాలలో సినిమాలు తీశారు. పొన్నియిన్ సెల్వన్ పేరుతో పార్ట్ 1, పార్ట్ 2గా విడుదలైన ఈ సినిమాలు చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్రను ప్రపంచానికి తెలియజేశాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి.
Date : 27-07-2025 - 8:29 IST -
Shrushti Test Tube Baby Centre : నమ్రతపై రెండు రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు.. తెరపైకి సంచలన విషయాలు
Shrushti Test Tube Baby Centre : సృష్టి క్లినిక్పై పోలీసులు జరిపిన దాడుల్లో చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసి పేరుతో జరిగిన భారీ మోసాలు వెలుగులోకి వచ్చాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు.
Date : 27-07-2025 - 5:46 IST -
Top-5 Languages: భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే టాప్-5 భాషలు ఇవే.. తెలుగు స్థానం ఎంతంటే?!
తమిళ భాష తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రధానంగా మాట్లాడుతారు. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన జీవన భాషలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
Date : 27-07-2025 - 4:38 IST -
Bank OTP, Mails : బ్యాంకు లావాదేవీల్లో ఈ మెయిల్, మొబైల్ ఓటీపీలు అథెంటికేషన్ బంద్.. ఎక్కడంటే?
Bank OTP, Mails : యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) తన బ్యాంకింగ్ లావాదేవీల భద్రతను పెంపొందించడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 26-07-2025 - 7:36 IST -
Anil Ambani: అనిల్ అంబానీ 3 వేల కోట్ల ఫ్రాడ్ చేశాడా? ఈడీ రైడ్స్లో కీలక పత్రాలు స్వాధీనం?!
రిలయన్స్ గ్రూప్కు చెందిన రెండు సంస్థలు రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాక్ ఎక్స్ఛేంజ్లకు విడివిడిగా సమాచారం అందించాయి.
Date : 26-07-2025 - 6:46 IST -
Tragedy : కీచక ప్రొఫెసర్ల వేధింపులకు వైద్య విద్యార్థిని బలి
Tragedy : భారత విద్యా రంగంలో ఇటీవల ఆత్మహత్యల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధ్యాపకుల వేధింపులు, మానసిక ఒత్తిడులు విద్యార్థులను తీవ్రమైన మానసిక స్థితికి నెట్టివేస్తున్నాయనే ఉదాహరణలు వరుసగా బయటపడుతున్నాయి.
Date : 26-07-2025 - 2:13 IST -
Bomb Threats : ముంబై ఎయిర్పోర్ట్కు వరుస బాంబు బెదిరింపులు
శనివారం (జూలై 26) ఉదయం ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు మూడు వేర్వేరు మొబైల్ నంబర్ల నుంచి బాంబు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద బాంబు అమర్చామని, అది త్వరలో పేలనుందంటూ తెలియజేశారు.
Date : 26-07-2025 - 1:48 IST -
Supreme Court : విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు సుప్రీంకోర్టు కీలక చర్య.. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు మార్గదర్శకాలు
ఈ మార్గదర్శకాలు అన్ని స్థాయిలలోని విద్యా సంస్థలు, స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, విశ్వవిద్యాలయాలు, శిక్షణ అకాడెమీలు, హాస్టళ్లపై వర్తిస్తాయి. సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. విద్యా ఒత్తిడి, పరీక్షల భయం, మద్దతు లోపం కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
Date : 26-07-2025 - 1:29 IST -
India Maldives Relations : భారత్-మాల్దీవుల మధ్య మత్స్యశాఖ, జలకృషి రంగాల్లో కీలక ఒప్పందం
India Maldives Relations : భారత్ , మాల్దీవుల మధ్య మత్స్యశాఖ (Fisheries) , జలకృషి (Aquaculture) రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MoU) కుదిరింది.
Date : 26-07-2025 - 1:07 IST -
Goa Governor : గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆయన మంత్రివర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కిన్జర్ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి సంధ్యారాణి, టీడీపీ ఎంపీలు, ఏపీ బీజేపీ నేతలు పాల్గొన్నారు.
Date : 26-07-2025 - 12:43 IST -
IRCTC : రైళ్లలో ఆహార నాణ్యతపై పెరుగుతున్న ఫిర్యాదులు..కేంద్ర మంత్రిత్వ శాఖ స్పందన
ఇప్పటివరకు మొత్తం 6,645 ఆహార సంబంధిత ఫిర్యాదులు రైల్వే శాఖకు అందినట్లు వెల్లడించారు. అందులో 1,341 కేసుల్లో సంబంధిత ఫుడ్ సరఫరాదారులపై జరిమానాలు విధించామని, 2,995 కేసుల్లో కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. ఇక, మిగిలిన కేసుల్లో, 1,547 ఫిర్యాదులపై సరైన సలహాలు అందించామని, మరో 762 ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకున్నట్టు వివరించారు.
Date : 26-07-2025 - 12:28 IST