India
-
Encounter : కుల్గాం లో ఉగ్రవాదుల ఎన్కౌంటర్.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ అఖల్’
Encounter : జమ్మూకాశ్మీర్లో మళ్లీ కాల్పుల మోత మోగింది. కుల్గాం జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.
Date : 02-08-2025 - 9:21 IST -
Odisha : మూత్రాన్ని వాటర్ అనుకోని తాగిన అధికారి..అసలు ఏంజరిగిందంటే !!
Odisha : ఒడిశాలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్న సచిన్ గౌడకు, నిందితుడైన ప్యూన్ సిబా నారాయణ్ నాయక్ ఈ మూత్ర బాటిల్ను అందించాడు
Date : 02-08-2025 - 9:09 IST -
GST: జులై నెలలో జీఎస్టీ వసూళ్ల లెక్క ఇది !!
GST: జులై మాసంలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 7.5 శాతం పెరిగిన వసూళ్లుగా నమోదు అయింది
Date : 01-08-2025 - 7:17 IST -
Content Creators : కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న గూగుల్?
Content Creators : త్వరలో కంటెంట్ క్రియేటర్లకు గూగుల్ ఊహించని షాక్ ఇవ్వబోతోంది.డిజిటల్ ప్లాట్ఫారమ్లలో కంటెంట్ సృష్టించేవారికి ఆదాయ వనరుగా ఉన్న యాడ్ రెవెన్యూపై గణనీయమైన ప్రభావం పడనుంది.
Date : 01-08-2025 - 5:53 IST -
Karnataka : గుమస్తాకు కళ్లు చెదిరే ఆస్తులు..24 ఇళ్లు, 30 కోట్ల ఆస్తులు..షాక్ తిన్న అధికారులు
ఈ తనిఖీల్లో అద్భుతమైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆయన పేరుపై, కుటుంబ సభ్యుల పేర్లపై మొత్తం 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇంట్లో 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కిలోల వెండి, రెండు కార్లు, రెండు బైక్లు లభించాయి. ఇవన్నీ కలిపితే కలకప్ప వద్ద ఉన్న అక్రమ ఆస్తుల విలువ రూ.30 కోట్లకు పైగానే ఉందని అంచనా.
Date : 01-08-2025 - 4:41 IST -
Rahul Gandhi : ఓట్ల చౌర్యమంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఖండించిన ఈసీ
ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి (BJP) అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లోక్సభ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్ల చౌర్యం జరిగింది. ఇప్పుడు బిహార్లోనూ అదే పునరావృతం అవుతోంది. రాష్ట్ర స్థాయిలో ఓటరు జాబితాల్లో మార్పులు చేస్తున్న విధానం అనుమానాస్పదంగా ఉంది.
Date : 01-08-2025 - 4:29 IST -
Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. రేసులో ప్రముఖ నేతలు..!
ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆగస్టు 7న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21, నామినేషన్ల పరిశీలన ఆగస్టు 22న జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు గడువు ఆగస్టు 25 వరకు ఉండనుంది. పోలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహించనున్నారు.
Date : 01-08-2025 - 1:25 IST -
Rajya Sabha : రాజ్యసభలో గందరగోళం.. ప్రతిపక్ష ఆందోళనలతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా
Rajya Sabha : రాజ్యసభలో శుక్రవారం ఉదయం శాసన కార్యక్రమాలు భారీ గందరగోళానికి దారితీశాయి. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిబంధన 267 కింద 30 నోటీసులు అందాయని ప్రకటించారు.
Date : 01-08-2025 - 12:58 IST -
Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ సన్నాహాలు.. ఓటరు ముసాయిదా జాబితా విడుదల
ఈ క్రమంలో ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ ముసాయిదా జాబితా అనేక ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. ఇప్పటివరకు నమోదైన ఓటర్ల వివరాలతో పాటు, ఇటీవల జమ చేసిన వివరాలు కూడా ఇందులో భాగమయ్యాయి.
Date : 01-08-2025 - 12:46 IST -
India Post : తపాలా శాఖ కీలక నిర్ణయం.. రిజిస్టర్డ్ పోస్టు స్థానంలో స్పీడ్ పోస్టు విధానం..
India Post : దేశంలో డాకా పంపిణీలో ఓ సుదీర్ఘ చరిత్ర కలిగిన రిజిస్టర్డ్ పోస్టు సేవలను తపాలా శాఖ త్వరలోనే పూర్తిగా విరమించనుంది.
Date : 01-08-2025 - 12:21 IST -
Uttarakhand : వైద్య నిర్లక్ష్యంతో ఏడాది పసివాడి మరణం..ఐదు ఆసుపత్రులు, రెండు రోజుల ప్రయాణం, చివరకు విషాదాంతం
శివాంష్ తండ్రి, ఆర్మీ అధికారి అయిన దినేష్ చంద్ర జోషి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. జూలై 10న చిన్న శివాంష్కు వాంతులు, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించడంతో, అతని తల్లి గ్వాల్డామ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తీసుకెళ్లింది. కానీ అక్కడ పిల్లల వైద్యులు లేకపోవడంతో, బైజ్నాథ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు (CHC) వెళ్లమని సూచించారు.
Date : 01-08-2025 - 12:12 IST -
Narendra Modi : స్వాతంత్ర్య దినోత్సవం ప్రసంగానికి మీరు చెప్పాలనుకున్నదేమిటి.? ప్రధాని మోదీ పిలుపు
Narendra Modi : ఆగస్టు 15న 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్న సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రజలను తన ప్రసంగానికి తమ ఆలోచనలు, సూచనలు పంపించమని కోరారు.
Date : 01-08-2025 - 11:50 IST -
PM Kisan : రైతులకు శుభవార్త.. రేపు పీఎం కిసాన్ పథకం నిధులు విడుదల
ఈ మొత్తాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.7 కోట్ల మంది అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమం వారాణసిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మోడీ వర్చువల్ విధానంలో రైతుల ఖాతాల్లో నిధులు బదిలీ చేయనున్నారు.
Date : 01-08-2025 - 10:46 IST -
August 1st : ఈ నెలలో మారిన రూల్స్..కొత్త వచ్చిన వచ్చిన రూల్స్ ఇవే ..!!!
August 1st : ముఖ్యంగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 33.50 తగ్గించాయి. ఇది వాణిజ్య వినియోగదారులకు కొంత ఊరట కలిగించనుంది
Date : 01-08-2025 - 10:19 IST -
Gas Cylinder Price : గ్యాస్ వినియోగదారులకు తీపి కబురు..భారీగా తగ్గిన గ్యాస్ ధర
Gas Cylinder Price : గత 8 సంవత్సరాల్లో చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను ఏడు సార్లు తగ్గించాయి. మార్చిలో ధర ఒక్కసారి పెరిగినప్పటికీ, ఆ తర్వాత వరుసగా ఐదు సార్లు సిలిండర్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
Date : 01-08-2025 - 7:04 IST -
ED searches : అండమాన్ నికోబార్ దీవుల్లో ఈడీ సోదాలు
జూలై 31న, ఈడీ అధికారులు అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్తో పాటు మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈ దాడులు జరిగాయి. సోదాల సందర్భంగా బ్యాంక్ రికార్డులు, లావాదేవీలకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బ్యాంక్ రుణాల మంజూరులో చోటుచేసుకున్న గణనీయమైన అక్రమాలపై ఆధారాల
Date : 31-07-2025 - 6:40 IST -
Air India: ఢిల్లీ-లండన్ విమానం సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ నిలిపివేత
"జూలై 31న ఢిల్లీ నుండి లండన్కు వెళ్లాల్సిన AI2017 విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన కాక్పిట్ సిబ్బంది టేకాఫ్ను నిలిపివేశారు.
Date : 31-07-2025 - 5:47 IST -
Malegaon Bomb Blast Case Verdict : ఆ ఆరుగురిని చంపింది ఎవరు? – అసదుద్దీన్
Malegaon Bomb Blast Case Verdict : "ఇంతకీ ఆ ఆరుగుర్ని ఎవరు చంపారు?" అంటూ ఆయన చేసిన ప్రశ్నాస్త్రం కేసులోని లోపాలను, న్యాయం జరగలేదన్న భావనను ప్రతిబింబిస్తుంది
Date : 31-07-2025 - 4:26 IST -
Malegaon blast case : మాలేగావ్ పేలుడు కేసు.. నిందితులు ఏడుగురూ నిర్దోషులే
కేసులో ఉన్న ఆధారాలు నిందితులపై అభియోగాలు రుజువు చేయడానికి సరిపోవని తేలింది. ఉగ్రవాదానికి మతం ఉండదు. ఏ మతమూ హింసను ప్రోత్సహించదు. ఊహాగానాలు, నైతిక ఊహలతో ఎవరినీ శిక్షించలేం. ఈ కేసులో బలమైన ఆధారాలు లేవు. కేవలం ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ ఆధారంగానే తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
Date : 31-07-2025 - 12:26 IST -
PM Modi : 127 ఏండ్ల తర్వాత భారత్కు బుద్ధుని అవశేషాలు
ఈ చారిత్రక సంఘటన మన దేశ సాంస్కృతిక పరంపరకు, ఆధ్యాత్మిక తేజానికి గర్వకారణం అని ప్రధానమంత్రి మోడీ వెల్లడించారు. గౌతమ బుద్ధుడి అవశేషాలు మన దేశంతో ఆయనకున్న లోతైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్నాయని, ఆయన బోధనలు ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
Date : 31-07-2025 - 10:54 IST