India
-
Jaishankar : చైనా పర్యటనకు మంత్రి జై శంకర్..ఐదేళ్ల తర్వాత ఎందుకెళుతున్నారంటే..
2020లో తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత-చైనా సైనికులు ఎదురెదురుగా నిలిచిన ఘటనల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రమైన మలుపు తిశాయి. గాల్వన్ లోయ ఘర్షణకు తోడు ఉన్న ఉత్కంఠ, పరస్పర అవిశ్వాస వాతావరణం ద్వైపాక్షిక సంప్రదాయాలను మసకబారేలా చేసింది.
Date : 12-07-2025 - 11:26 IST -
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కూలిపోవడానికి కారణం ఇదే!
కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) లో రికార్డైన సంభాషణలో ఒక పైలట్ మరొక పైలట్ను "నీవు ఎందుకు కటాఫ్ చేశావు?" అని ప్రశ్నించగా రెండో పైలట్ "నేను కటాఫ్ చేయలేదు" అని సమాధానం ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు.
Date : 12-07-2025 - 9:07 IST -
SBI Report: ట్రంప్ టారిఫ్ పెంచడానికి కారణం ఏమిటి? ఎస్బీఐ నివేదికలో షాకింగ్ విషయాలు!
ఈ అసమతుల్యతను ఎదుర్కోవడానికి అమెరికా టారిఫ్లు (దిగుమతి సుంకాలు) వంటి చర్యలను అవలంబిస్తోంది. టారిఫ్లు విధించడం ఉద్దేశం చైనా నుండి దిగుమతులను ఖరీదైనవిగా చేయడం, దేశీయ పరిశ్రమను ప్రోత్సహించడం.
Date : 12-07-2025 - 8:57 IST -
Hospitals Bills : ఆస్పత్రులకు షాక్ ఇవ్వనున్న కేంద్రం? ఆర్థిక శాఖ పరిధిలోకి బీమా క్లెయిమ్స్ పోర్టల్!
Hospitals BillS : ఎవరైనా రోగి ఆస్పత్రిలో చేరితో చాలు. వారి దగ్గర అధిక డబ్బులు గుంజాలని కొన్ని ఆస్పత్రులు చూస్తుంటాయి.ఇక వారికి బీమా పాలసీ ఉందని తెలిస్తే అంతే సంగతులు.
Date : 11-07-2025 - 9:12 IST -
Credit card Minimum due : క్రెడిట్ కార్డులో ‘మినిమం డ్యూ’..ఈ విషయం తెలీక తప్పు చేస్తే అధిక వడ్డీ చెల్లించాల్సిందే!
Credit card Minimum due : క్రెడిట్ కార్డు బిల్లులో మినిమం డ్యూ (కనీస చెల్లింపు) అనేది మీ మొత్తం బకాయిలో ఒక చిన్న భాగం.
Date : 11-07-2025 - 8:21 IST -
Uttar Pradesh : రూ.49 వేల కోట్ల భారీ స్కామ్..PACL మాజీ డైరెక్టర్ గుర్నామ్ సింగ్ అరెస్టు
గుర్నామ్ సింగ్ 2011లో ‘గుర్వంత్ ఆగ్రోటెక్ లిమిటెడ్’ అనే కంపెనీని ‘పెరల్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ లిమిటెడ్’గా మార్చి తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించాడు. ఈ సంస్థకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి అవసరమైన అనుమతులు లేకపోయినా, బ్యాంకింగ్ కార్యకలాపాలు లాంటి పెట్టుబడి ప్రణాళికలను అమలు చేసింది.
Date : 11-07-2025 - 6:04 IST -
Bangladesh: ‘సర్’ సంబోధనకు ఇక స్వస్తి.. మహిళా అధికారుల పట్ల సంభాషణలో మార్పు
Bangladesh: బంగ్లాదేశ్లో అధికారులను 'సర్' అని పిలవాలన్న నిబంధనపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో, ఆదేశాలను మధ్యంతర ప్రభుత్వం రద్దు చేసింది.
Date : 11-07-2025 - 4:44 IST -
Tej Pratap Yadav : ఆసక్తికరంగా బీహార్ రాజకీయాలు.. తండ్రికి షాక్ ఇచ్చిన తేజ్ ప్రతాప్ యాదవ్..!
ఆయన తాజాగా ‘టీమ్ తేజ్ ప్రతాప్’ అనే కొత్త రాజకీయ దిశను ప్రారంభించారు. మహువా నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహిస్తూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్న సంకేతాలిచ్చారు. తాజా ర్యాలీలో ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉన్న జెండాలను మద్దతుదారులు ఊపుతూ "టీమ్ తేజ్ ప్రతాప్" అని రాసిన బ్యానర్ను ప్రదర్శించారు.
Date : 11-07-2025 - 1:25 IST -
Changur Baba : ఛాంగుర్ బాబా ఎవరు? ఇతడిపై ఈడీ ఎందుకు కేసు పెట్టింది?
Changur Baba : ఛాంగుర్ బాబాకు విదేశాల నుంచి వచ్చిన నిధులపై ఈడీ విచారణ చేపట్టింది. విదేశీ సహాయ నిధుల ద్వారా ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు కలిసి అనేక బ్యాంక్ ఖాతాల ద్వారా
Date : 11-07-2025 - 1:15 IST -
Maharashtra : వైరల్ వీడియోల కోసం ప్రాణాలతో చెలగాటం..300 అడుగుల లోయలో పడిన కారు
ఓ యువకుడు కారుతో విన్యాసాలు చేస్తూ అదుపుతప్పి 300 అడుగుల లోతైన లోయలో పడిపోయాడు. ఈ దృశ్యం వీడియో రూపంలో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని సతారా జిల్లాలోని పఠాన్-సదావాఘాపుర్ మార్గంలో, గుజర్వాడి సమీపంలో జరిగింది.
Date : 11-07-2025 - 12:46 IST -
Tennis Player: టెన్నిస్ ప్లేయర్ హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు!
దీపక్ యాదవ్పై హత్య నేరానికి సంబంధించి BNS సెక్షన్ 103(1), ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 27(3), 54-1959 కింద FIR నమోదు చేశారు. ప్రాథమిక విచారణలోనే నిందితుడు దీపక్ యాదవ్ తన నేరాన్ని అంగీకరించాడు.
Date : 11-07-2025 - 11:56 IST -
Baba Vanga’s 2025 Predictions : మోడీకి పవన్ కళ్యాణ్… రాముడికి హనుమంతుడిలాంటి వ్యక్తి – బాబా వంగా
Baba Vanga's 2025 Predictions : ప్రధాని మోదీ తర్వాత జాతీయ రాజకీయాల్లో వెలుగులు నింపే ముగ్గురు నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరట. ఆయన మోదీకి రాముడికి హనుమంతుడిలా ఉండబోతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు
Date : 11-07-2025 - 10:31 IST -
8th Pay Commission : భారీగా పెరగనున్న జీతాలు!
8th Pay Commission : 8వ పే కమిషన్ అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, ఇది 2026 జనవరి నుంచి అమలవ్వవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు
Date : 10-07-2025 - 6:42 IST -
Sheikh Hasina : షేక్ హసీనాను అప్పగించండి.. మరోసారి భారత్కు బంగ్లాదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి
షేక్ హసీనాను అప్పగించాలనే మా అభ్యర్థనను ఇప్పటికే అనేకసార్లు భారత్ దృష్టికి తీసుకెళ్లాం. అయితే ఇప్పటివరకు అక్కడి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టమైన స్పందన రావడం లేదు. ఈ అంశంలో భారత్ తన మనస్సాక్షిని ప్రశ్నించుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి అని ప్రకటనలో పేర్కొన్నారు.
Date : 10-07-2025 - 6:14 IST -
Bihar Elections : ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
Bihar Elections : బిహార్లో భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై, ఈ తీర్పు మరియు ఆదేశాల ప్రభావం ఉండే అవకాశం ఉంది. పౌరసత్వంతో సంబంధం ఉన్న సమస్యలపై కోర్టు క్లారిటీ ఇవ్వడం
Date : 10-07-2025 - 5:09 IST -
Nimisha Priya : యెమెన్లో కేరళ నర్సుకు ఉరిశిక్ష పై కీలక మలుపు..విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
తాజాగా, ఈ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణ ఈ నెల 14న జరగనుంది. అయితే 16న ఉరిశిక్ష అమలుకావడంతో మధ్యలో కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటంతో తక్షణమే విచారణ చేపట్టాలని బసంత్ వాదించారు.
Date : 10-07-2025 - 1:08 IST -
Maharashtra : ఠాణెలో అమానవీయ ఘటన..పీరియడ్స్ కోసం బాలికల గౌరవాన్ని తాకట్టు పెట్టిన స్కూల్ యాజమాన్యం..!
ఈ అమానవీయ ఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ఠాణె జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ బాత్రూమ్ శుభ్రం చేసే సమయంలో సిబ్బంది నెలసరి రక్తపు మరకలు గుర్తించారు. వెంటనే ఆ మరకల ఫోటోలు తీసి స్కూల్ ప్రిన్సిపల్కు పంపించారు. ఫోటోలు చూసిన ప్రిన్సిపల్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
Date : 10-07-2025 - 12:02 IST -
Earthquake : ఢిల్లీలో భూకంపం… ఒక్కసారిగా కంపించిన భూమి
Earthquake : ఢిల్లీ (Delhi ), ఎన్సీఆర్ (NCR) ప్రాంతాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది
Date : 10-07-2025 - 9:50 IST -
Cold Feet : మీ పాదాలు తరచూ చల్లగా ఉంటున్నాయా? ఇది సాధారణం కాదు!.. వైద్య నిపుణుల హెచ్చరిక
కానీ ఈ సమస్య తరచూ ఎదురైతే.. అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాల ప్రాంతానికి సరైన రక్త సరఫరా లేకపోవడం వల్ల అవి చల్లగా అనిపిస్తాయి. ఇది చాలాసార్లు గుండె సంబంధిత సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ లేదా ధమనుల్లో బ్లాకేజీల కారణంగా జరుగుతుంది.
Date : 10-07-2025 - 6:30 IST -
PM Modi: ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం.. 11 సంవత్సరాలలో 27వ ఇంటర్నేషనల్ అవార్డు!
ఇంతకు ముందు ప్రధానమంత్రి మోదీకి 26 అవార్డులు లభించాయి. 2016లో మొదటిసారిగా సౌదీ అరేబియా వారి అత్యున్నత పౌర సన్మానం 'కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్'తో సత్కరించింది.
Date : 09-07-2025 - 10:02 IST