India
-
Pakistan : భారత గగనతలం మూసివేత.. పాక్కు రూ.126 కోట్లు నష్టం
ఈ నిర్ణయం పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీపై గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాక్ రక్షణ మంత్రిత్వశాఖ అసెంబ్లీలో సమర్పించిన నివేదికల ప్రకారం, భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏప్రిల్ 24 నుండి జూన్ 20 వరకూ పాక్కు రూ.4.10 బిలియన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.126 కోట్లు) నష్టం వాటిల్లింది.
Date : 09-08-2025 - 2:18 IST -
Jharkhand : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. వందే భారత్ సహా పలు రైళ్లు రద్దు..!
ఈ ఘటనతో ఆగ్నేయ రైల్వేలోని చండిల్ - టాటానగర్ సెక్షన్లో రైలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే, శుభవార్త ఏమిటంటే – ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రమాద స్థలంలో రైల్వే సిబ్బంది, సహాయక బృందాలు అత్యంత వేగంగా స్పందించి పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చారు.
Date : 09-08-2025 - 12:09 IST -
Jammu Kashmir : జమ్మూకశ్మీర్లో ఎదురుకాల్పులు..ఇద్దరు జవాన్ల వీరమరణం
Jammu Kashmir : జమ్మూకశ్మీర్ మరోసారి ఉగ్రవాద హింసతో రక్తమోడింది. కుల్గాం జిల్లాలో శనివారం ఉదయం సాయుధ ఉగ్రవాదులపై భారత సైన్యం ముమ్మరంగా దాడి చేపట్టింది.
Date : 09-08-2025 - 10:40 IST -
Modi-Putin : పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్… భారత్ కు రావాలని ఆహ్వానం
Modi-Putin : అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామంగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Date : 08-08-2025 - 8:35 IST -
Central Cabinet : కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
Central Cabinet : పీఎం ఉజ్వల యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల కష్టాలు చాలా వరకు తగ్గాయని, కట్టెల పొయ్యిల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది
Date : 08-08-2025 - 5:30 IST -
Rakhi : 30 ఏళ్లుగా ప్రధాని మోడీకి రాఖీ కడుతున్న పాకిస్థాన్ ముస్లిం మహిళ !!
Rakhi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi)కి ప్రతి సంవత్సరం చాలా మంది మహిళలు రాఖీలు కడుతూ ఉంటారు. కానీ ఒక ముస్లిం మహిళ మాత్రం గత 30 సంవత్సరాలుగా ఆయనకు రాఖీ కడుతూ తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు
Date : 08-08-2025 - 2:30 IST -
S ** Consent : లైంగిక సమ్మతికి ఏజ్ ను ఫిక్స్ చేసిన కేంద్రం
S ** Consent : మైనారిటీ తీరని పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడమే తమ ప్రధాన ఉద్దేశమని కేంద్రం పేర్కొంది. 18 ఏళ్ల వయస్సు పరిమితిని బాగా ఆలోచించి, దేశంలోని సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించామని తెలిపింది
Date : 08-08-2025 - 1:00 IST -
Rahul Gandhi : ‘ఓటు చోరీ’ అంటూ రాహుల్ మరో వీడియో
Rahul Gandhi : ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందనే సందేశాన్ని ఆయన బలంగా ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు
Date : 08-08-2025 - 11:03 IST -
ED Recovered Money : ఈడీ దర్యాప్తులో రూ. 23 వేల కోట్లు స్వాధీనం..సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ వెల్లడి
ఇది మనీలాండరింగ్ కేసులపై ఈడీ చేపట్టిన దర్యాప్తు సీరియస్గా కొనసాగుతోందని స్పష్టం చేస్తోంది. ఈ వ్యాఖ్యలు భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బీపీఎస్ఎల్) అంశంలో జరిగిన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వెలువడ్డాయి. గతంలో బీపీఎస్ఎల్ ఆస్తుల విక్రయానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 07-08-2025 - 3:32 IST -
Mallikarjun Kharge : మోదీ ప్రభుత్వ విదేశాంగ వైఫల్యం.. అమెరికా టారిఫ్ పెంపుపై ఖర్గే తీవ్ర విమర్శలు
Mallikarjun Kharge : అమెరికా ప్రభుత్వం భారత్పై దిగుమతులపై టారిఫ్లను రెట్టింపు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు.
Date : 07-08-2025 - 3:21 IST -
Bus Accident : జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
Bus Accident : జమ్మూ కాశ్మీర్లో మరోసారి రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఉధంపూర్ జిల్లాలోని బసంత్గఢ్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు నియంత్రణ తప్పి లోయలో పడిపోయింది.
Date : 07-08-2025 - 2:56 IST -
Uttarakhand Floods : ఉత్తరకాశిలో వర్ష విలయం.. 50 మందికి పైగా కనిపించకుండా
Uttarakhand Floods : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర్కాశి జిల్లా ధారాళి ప్రాంతాన్ని మేఘవర్షం ఉలిక్కిపడేలా చేసింది. ఆగస్టు 5న హర్సిల్ సమీపంలోని ధారాళిలో జరిగిన భారీ మేఘవర్షంతో భూచాలనలు, వరదలు సంభవించాయి.
Date : 07-08-2025 - 2:24 IST -
Prajwal Revanna : మాజీ ప్రధాని మనవడి తలరాతను మార్చేసిన చీర..!
Prajwal Revanna : ఈ కేసులో ప్రజ్వల్ సులభంగా దొరికిపోవడానికి కారణం, అత్యాచారం జరిగిన రోజు పనిమనిషి ధరించిన చీర
Date : 07-08-2025 - 2:09 IST -
India Mauritius : మారిషస్కు భారత్ బహుమతిగా విద్యుత్ బస్సులు.. రెండు దేశాల మధ్య మైత్రీకు కొత్త ఊపు
India Mauritius : భారత ప్రభుత్వం తరఫున మారిషస్కు పంపిన తొలి దశలోని 10 విద్యుత్ బస్సులను (ఈ-బస్సులు) మారిషస్ ప్రధానమంత్రి నవిన్చంద్ర రామ్గూలంకు భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ అధికారికంగా హస్తాంతరం చేశారు.
Date : 07-08-2025 - 1:40 IST -
Justice Yashwant : జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ను తిరస్కరించిన ధర్మాసనం..!
జస్టిస్ వర్మ నివాసంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అగ్ని ప్రమాదం సమయంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుండగా, భారీగా కాలిన మరియు సగం కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ విషయంపై దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. పైగా ఈ నోట్ల కట్టలు న్యాయమూర్తి నివాసంలో స్టోర్ రూమ్లో ఉన్నాయన్న విషయం మరింత దుమారం రేపింది.
Date : 07-08-2025 - 11:55 IST -
Shashi Tharoor: అమెరికా అధిక సుంకాల నిర్ణయం భారత్ కి దెబ్బ
Shashi Tharoor: వాషింగ్టన్ తీసుకున్న తాజా నిర్ణయం భారత ఆర్థిక ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపనుందన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.
Date : 07-08-2025 - 11:47 IST -
Anand Mahindra : ట్రంప్ సుంకాలు ..భారత్కు సంక్షోభమా? అవకాశమా? ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు
ఈ ఆర్థిక చర్యపై భారత్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ఆనంద్ మహీంద్రా తన స్పందనలో ఇది భారత్కు అర్థశాస్త్ర పరంగా పెద్ద పరీక్ష. కానీ ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని కూడా తెస్తుంది.
Date : 07-08-2025 - 11:25 IST -
Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..సెప్టెంబర్ 9న పోలింగ్
నామపత్రాలు దాఖలుకు చివరి తేదీగా ఆగస్టు 21ను నిర్ధారించింది. అదే నెల 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగ్దీప్ ధన్ఖడ్ గత నెల 21న తన పదవికి రాజీనామా చేశారు.
Date : 07-08-2025 - 11:07 IST -
Tariffs : ఎలాంటి ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు..ట్రంప్ టారిఫ్ల పై స్పందించిన ప్రధాని మోడీ
రైతుల సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. దేశంలోని దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడుతోంది. వారి ప్రయోజనాల కోసం ఏదైనా ఒప్పందాన్ని త్యజించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ, రైతుల జీవితాలపై ప్రమాదం వచ్చే విధంగా ఎలాంటి విదేశీ ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు.
Date : 07-08-2025 - 10:57 IST -
Indian Railways: ఇండియన్ రైల్వేస్కు భారీ లాభాలు తెచ్చిపెట్టే ట్రైన్ ఏదో తెలుసా..?
Indian Railways: బెంగుళూరు-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే రాజధాని ఎక్స్ప్రెస్ (ట్రైన్ నంబర్ 22692). ఈ రైలు ప్రతి సంవత్సరం రూ.176.06 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది
Date : 07-08-2025 - 6:00 IST