India
-
Honeymoon Murder Case : మేఘాలయలో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్.. కీలక విషయాలు వెలుగులోకి
Honeymoon Murder Case : దేశవ్యాప్తంగా దుమారం రేపిన రాజా రఘువంశీ హత్య కేసులో మరో కీలక విషయం బయటపడింది.
Published Date - 11:20 AM, Wed - 18 June 25 -
PM Modi : పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ.. మీ ప్రమేయం లేదు: ట్రంప్తో మోడీ
చివరికి, ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై తొలిసారి స్పందిస్తూ, భారత్-పాక్ సంబంధాల్లో అమెరికా ఏ రకంగానూ మద్యవర్తిగా వ్యవహరించలేదని తేల్చిచెప్పారు.
Published Date - 11:07 AM, Wed - 18 June 25 -
ISRO : మరోసారి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా
శుభాంశు శుక్లా యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా రోదసికి బయలుదేరుతున్నారు. ఈ మిషన్ను అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది. ఇందులో భారత్కు చెందిన ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు భాగస్వాములుగా ఉన్నాయి.
Published Date - 10:38 AM, Wed - 18 June 25 -
Indian Railway : తెలంగాణ లో కొత్త రైళ్ల తయారీ
Indian Railway : కొత్తగా 200 రైళ్లు (200 Trains) తయారవుతున్నాయి, వాటిలో చాలా వరకూ తెలంగాణ(Telangana)లోనే రూపొందించబడుతుండడం గర్వకారణం
Published Date - 07:50 AM, Wed - 18 June 25 -
Starbucks: స్టార్బక్స్ బ్రాండ్ అంబాసిడర్గా చాయ్వాలా.. అసలు నిజమిదే!
ఈ మొత్తం వివాదం ఒక ఏప్రిల్ ఫూల్స్ డే మీమ్ నుంచి ప్రారంభమైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఆదిత్య ఓజా అనే వ్యక్తి ఫోటోషాప్ చేసిన ఒక చిత్రాన్ని షేర్ చేశాడు.
Published Date - 07:10 PM, Tue - 17 June 25 -
Iran- Israel War: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం.. భారత్పై ప్రభావం ఎంతంటే?
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వల్ల ఇంధనం ఖరీదైనదవుతుంది. రవాణా ఖర్చు పెరుగుతుంది. దీనివల్ల ఫ్యాక్టరీలలో తయారీ ఖర్చు పెరుగుతుంది.
Published Date - 03:21 PM, Tue - 17 June 25 -
Air India : అహ్మదాబాద్ టు లండన్..మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
AI-171 ఫ్లైట్ నంబర్ను ఎయిరిండియా రద్దు చేసి, దాని స్థానంలో AI-159 అనే కొత్త నంబరును ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు అదే కొత్త నంబర్తో సంబంధం ఉన్న విమానంలో సాంకేతిక లోపం బయటపడటంతో, ప్రయాణికుల నమ్మకం పూర్తిగా దిగజారింది. జూన్ 17న, మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సిన AI-159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో టేకాఫ్కు ముందు తనిఖీల్లో సాంకేతిక లోపం గుర
Published Date - 02:04 PM, Tue - 17 June 25 -
Air India Plane Crash: ఇంటికి చేరిన సుమీత్ సబర్వాల్ మృతదేహం..
Air India Plane Crash: సాధారణంగా తండ్రి అంత్యక్రియలు (Funeral)కొడుకులు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తి విరుద్ధంగా జరిగింది
Published Date - 01:03 PM, Tue - 17 June 25 -
Bigger Indus Plan : సింధు జలాల వినియోగానికి కాల్వల తవ్వకం!
Bigger Indus Plan : ఈ కాల్వల నిర్మాణం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందని, నీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాలకు ఉపశమనం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
Published Date - 12:18 PM, Tue - 17 June 25 -
Israel-Iran Conflict : పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టుల మూసివేత
ముఖ్యంగా గగనతలంపై ఆంక్షలతో పాటు విమానాశ్రయాల మూసివేత వల్ల వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. ఈ యుద్ధం నేపథ్యంలో మొదటగా ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. అంతకుముందు ఎప్పుడూ ఆగని తేహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది.
Published Date - 12:12 PM, Tue - 17 June 25 -
Air India Plane Crash: విమాన ప్రమాదంలో క్రికెటర్ దుర్మరణం.. ఆలస్యంగా వెలుగులోకి!
జూన్ 12న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళుతుండగా టేకాఫ్ అయిన కేవలం 2 నిమిషాల్లోనే కూలిపోయింది. 241 మంది ప్రయాణికులలో దీర్ఘ్ పటేల్ అనే క్రికెటర్ కూడా ఉన్నాడు. అతను లీడ్స్ మోడర్నియన్స్ క్రికెట్ క్లబ్కు క్రికెట్ ఆడాడు.
Published Date - 11:57 AM, Tue - 17 June 25 -
ATMs : ఆర్బీఐ గడువుకు ముందే పురోగతి..ఏటీఎంల్లో పెరిగిన రూ.100, రూ.200 నోట్ల లభ్యత
ప్రముఖ క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2023 డిసెంబరులో ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్ల లభ్యత 65 శాతంగా ఉండగా, 2024 జూన్ నాటికి అది 73 శాతానికి పెరిగింది.
Published Date - 11:46 AM, Tue - 17 June 25 -
Iran-Israeli War : టెహ్రాన్ను తక్షణమే వీడండి.. భారతీయులకు అడ్వైజరీ జారీ
ఈ పరిస్థితుల్లో టెహ్రాన్ నగరంలో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అత్యవసర అడ్వైజరీని జారీ చేసింది. ఈ తాజా సూచనలో, టెహ్రాన్లో ఉన్న భారతీయ పౌరులు తక్షణమే నగరాన్ని విడిచి వెళ్ళాలని ఎంబసీ స్పష్టం చేసింది.
Published Date - 10:59 AM, Tue - 17 June 25 -
PM Modi : జీ7 సదస్సు..కెనడా చేరుకున్న ప్రధాని మోడీ
ప్రధాని మోడీ జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వచ్చినట్టు అధికారికంగా వెల్లడించబడింది. ఈ సదస్సు జూన్ 17 నుంచి 18 వరకు కననాస్కిస్లో జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఏడు ప్రధాన దేశాల సమాహారమైన జీ7 సదస్సులో మోడీ వరుసగా ఆరోసారి పాల్గొనుతున్నారు. ఈసారి కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంపై భారత ప్రధాని ఈ సదస్సులో పాల్గొనుతున్నారు.
Published Date - 10:09 AM, Tue - 17 June 25 -
Narendra Modi : సైప్రస్లో ప్రధాని మోదీకి అనూహ్య స్వాగతం.. మోదీ పాదాలకు నమస్కరించి
Narendra Modi : ప్రస్తుతం సైప్రస్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ అద్భుతమైన భారతీయ పరంపరలతో కూడిన స్వాగతం లభించింది.
Published Date - 08:20 PM, Mon - 16 June 25 -
Shocking : అమ్మాయిలు ఇలా తయారేంట్రా బాబు.. గుండెలకు గన్ గురిపెట్టి..!
Shocking : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాలో ఆదివారం ఓ దుర్వినియోగం కలకలం రేపింది. సాధారణంగా జరిగే పెట్రోల్ నింపే పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతగా మారింది.
Published Date - 07:17 PM, Mon - 16 June 25 -
PM Modi : విశాఖలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు
జూన్ 20వ తేదీ సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నేరుగా విశాఖ చేరుకుంటారు. అనంతరం తూర్పు నౌకాదళం అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. తరువాతి రోజు ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై 7:45 వరకు కొనసాగనున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ భారీ ఈవెంట్కు విజయవంతంగా నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నారు.
Published Date - 03:46 PM, Mon - 16 June 25 -
Cyprus : ప్రధాని మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీకి సైప్రస్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3’ను ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని అందుకుంటూ మోడీ మాట్లాడారు. ఈ పురస్కారం 140 కోట్ల భారతీయుల తరపున వచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. సైప్రస్ ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పారు.
Published Date - 03:18 PM, Mon - 16 June 25 -
Jr. Artist : ప్రేమ పేరుతో జూ.ఆర్టిస్ట్ ను మోసం చేసిన జిమ్ ట్రైనర్.. 15 లక్షలు స్వాహా
Jr. Artist : హైదరాబాద్లో ఒక యువతిని ప్రేమ పేరిట మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతి, సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
Published Date - 02:17 PM, Mon - 16 June 25 -
PM Modi : డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం యూపీఐ ద్వారానే: ప్రధాని మోడీ
దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి సైప్రస్ పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. లిమాసోల్లో నిర్వహించిన భారత్-సైప్రస్ సీఈవో ఫోరమ్లో ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీలలో 50 శాతం యూపీఐ (UPI) ద్వారా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Published Date - 01:01 PM, Mon - 16 June 25