India
-
PM Modi Visit China: చైనాకు వెళ్తున్న ప్రధాని మోదీ.. కారణమిదే?
SCO సమ్మేళనంలో పాల్గొనేందుకు చైనాకు వెళ్లే ముందు ప్రధానమంత్రి మోదీ జపాన్ను సందర్శిస్తారు. ఆగస్టు 30న జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాతో వార్షిక శిఖర సమ్మేళనంలో పాల్గొంటారు.
Date : 06-08-2025 - 8:42 IST -
Supreme Court : సంక్షేమ పథకాల్లో సీఎం పేర్లు, ఫొటోలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
విచారణ సందర్భంగా, తమిళనాడు ప్రభుత్వం వాదిస్తూ, పలు రాష్ట్రాల్లో కూడా పథకాలకు సీఎంల పేర్లు ఉంటాయి. పథకాల ప్రచారంలో ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఫొటోలు వాడడం కూడా సహజం. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో అనుమతి తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా అమలులో ఉంది అని పేర్కొంది.
Date : 06-08-2025 - 4:26 IST -
RBI Governor : అమెరికా సుంకాలు పెంచినా.. భారతకు టెన్షన్ లేదు
RBI Governor : అమెరికా టారిఫ్ పెంపు భారత్ ఆర్థికవ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
Date : 06-08-2025 - 2:29 IST -
PM Modi : దేశాభివృద్ధికి మరో అడుగు..ఢిల్లీలో ‘కర్తవ్య భవన్’ ప్రారంభించిన ప్రధాని మోడీ
ఇది సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద సిద్ధమయ్యే మొత్తం 10 కార్యాలయ భవనాల్లో మొదటిది కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..దేశ రాజధానిలో పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా కొనసాగిస్తోంది.
Date : 06-08-2025 - 2:14 IST -
Indian Railways: అతి త్వరలో ట్రాక్పైకి హైడ్రోజన్ రైలు
Indian Railways: రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఉపయోగంలో ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లను (DEMU) హైడ్రోజన్ ఇంధనానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ మొదలైంది
Date : 06-08-2025 - 1:52 IST -
Defamation case : రాహుల్ గాంధీకి ఊరట..అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు
ఈ కేసు నేపథ్యం 2018లో చాయ్బాసాలో జరిగిన ఓ బహిరంగ సభకు వెళ్లి రాహుల్ గాంధీ ప్రసంగించిన సమయంలోకి వెళుతుంది. అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన పరువుకు భంగం కలిగించాయని ఆరోపిస్తూ ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు.
Date : 06-08-2025 - 1:30 IST -
Rahul Gandhi : భారత్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు.. మోడీ మౌనం అందుకేనా?: రాహుల్ గాంధీ ఎద్దేవా
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీపై ధ్వజమెత్తారు. అమెరికాలో అదానీపై విచారణ జరుగుతున్న సమయంలోనే ట్రంప్ ఇలా భారత్ను లక్ష్యంగా చేసుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. మోడీ ఎందుకు స్పందించడం లేదు? ఆయన చేతులు కట్టేసారా? అని ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో పోస్టు చేశారు.
Date : 06-08-2025 - 1:16 IST -
Ajit Doval : ట్రంప్ టారిఫ్ లొల్లి.. భారత్-రష్యా మధ్య నేడు కీలక భేటీ..
Ajit Doval : భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ బుధవారం మాస్కోలో రష్యా ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
Date : 06-08-2025 - 12:58 IST -
Kailash pilgrims : భారీ వరదలు.. కైలాస్యాత్ర మార్గంలో చిక్కుకున్న 413 మంది యాత్రికులు
గ్రామంలో ఇళ్లూ, రహదారులూ, వనరులూ అన్నీ కొట్టుకుపోయాయి. మిగిలింది కేవలం భయంకరమైన స్మృతులే. వానపాట తక్కువగానే నమోదైంది కానీ వరద మాత్రం అనూహ్యంగా భారీగా వచ్చింది. ఈ పరిస్థితి అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా అలాంటి వరదలు రావాలంటే భారీ వర్షపాతం అవసరం.
Date : 06-08-2025 - 12:41 IST -
Mohali : మొహాలీలోని ఆక్సిజన్ ప్లాంట్లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
పేలుడు శబ్దం చుట్టుపక్కల దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్లాంట్లోని సిలిండర్లలో ఒక్కసారిగా సంభవించిన ఈ బ్లాస్ట్ కారణంగా పరిసర ప్రాంతాల్లోని భవనాలు దద్దరిల్లాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కొంతమంది కూలీలు అక్కడికక్కడే నేలకూలినట్లు తెలుస్తోంది.
Date : 06-08-2025 - 12:15 IST -
Uttarakhand Floods: అధికారులు హై అలర్ట్.. ఉత్తరాఖండ్కు పొంచి ఉన్న మరో ముప్పు
Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రం మరోసారి ప్రకృతి ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామం మంగళవారం మధ్యాహ్నం ఘోర విపత్తుకు గురైంది.
Date : 06-08-2025 - 11:54 IST -
Floods :దేశవ్యాప్తంగా నదుల ఉద్ధృతి.. పలు రాష్ట్రాల్లో ముంపు భయాందోళనలు
Floods : దేశంలోని పలు రాష్ట్రాల్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ముప్పును తెచ్చిపెడుతున్నాయి. అసోం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్లో నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
Date : 06-08-2025 - 10:45 IST -
Indian Fishermen : తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
వీరితో పాటు వారు వినియోగిస్తున్న రెండు మర పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. రామేశ్వరం, పాంబన్ ప్రాంతాలకు చెందిన ఈ జాలర్లు లాంఛనంగా చేపల వేటలో పాల్గొంటుండగా శ్రీలంక నేవీ వారిని అరెస్ట్ చేసింది. అనంతరం మన్నార్లోని ఫిషరీస్ ఇన్స్పెక్టర్కు అప్పగించారు.
Date : 06-08-2025 - 10:31 IST -
High Alert : దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులకు ఉగ్ర ముప్పు..ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (BCAS) కీలక అడ్వైజరీ జారీ చేసింది. దేశంలోని అన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రన్వేలు, హెలిప్యాడ్లు, ఫ్లయింగ్ స్కూల్స్, ఎయివియేషన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్లు వంటి ప్రాంతాల్లోనూ అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది.
Date : 06-08-2025 - 10:22 IST -
Renu Desai : స్టుపిడ్ పొలిటీషియన్స్..రేణు దేశాయ్ సంచలన ట్వీట్
Renu Desai : "ఈ రాజకీయ నాయకులు నిజంగా స్టూపిడ్స్ అనిపిస్తుంది. చివరి వన్య మృగాన్ని చంపే వరకు వీరు ఆగరు. చివరి చెట్టును నరికే వరకు నిద్రపోరు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Date : 06-08-2025 - 10:08 IST -
Indian Army: భారత్- పాక్ మధ్య భీకర కాల్పులు.. అసలు నిజమిదే!
ఈ విషయంలో భారత సైన్యం ఎలాంటి కాల్పులు జరగలేదని ధృవీకరించింది. కాబట్టి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని చెప్పవచ్చు.
Date : 05-08-2025 - 10:30 IST -
Supplementary Result: సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల!
10వ తరగతిలో 23.85 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 23.71 లక్షల మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారు.
Date : 05-08-2025 - 6:40 IST -
Indian Army : అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నడుమ ఆర్మీ కీలక పోస్ట్..
భారత సైన్యం పరోక్షంగా అమెరికా ద్వంద్వ ధోరణిపై ప్రశ్నలు పెడుతూ 1971లోని ఒక పాత వార్తా కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. ఈస్టర్న్ కమాండ్ ఆధ్వర్యంలో మంగళవారం ఓ పాత పత్రిక క్లిప్పింగ్ను షేర్ చేస్తూ “ఆ రోజు... ఈ రోజు - 1971 ఆగస్టు 5” అనే శీర్షిక జతచేశారు.
Date : 05-08-2025 - 3:50 IST -
Cloud Burst : ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొట్టుకుపోయిన ఇళ్లు
Cloud Burst : ఈ పెను విపత్తులో 60 మందికిపైగా గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. కుండపోత వర్షానికి ఖీర్ గంగా నది ఉప్పొంగి ప్రవహించడంతో, ఖీర్బద్ మరియు థరాలి గ్రామాలు మునిగిపోయాయి
Date : 05-08-2025 - 3:35 IST -
Satyapal Malik : జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, మిత్రులు, విశేషంగా స్పందిస్తూ ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. 1960వ దశకంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పట్టణంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మాలిక్, అప్పటినుంచి సుమారు ఐదు దశాబ్దాల సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో క్రియాశీలంగా వ్యవహరించారు.
Date : 05-08-2025 - 2:16 IST