India
-
Fighter Jet Crashes : మరో విమాన ప్రమాదం..ఈసారి ఎక్కడంటే !!
Fighter Jet Crashes : ఇటీవల ఇలాంటి విమాన ప్రమాదాల ఘటనలు తరచూ నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశం. పక్షులు ఢీకొనడం వల్ల విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి
Date : 09-07-2025 - 3:02 IST -
ERASR : అండర్ వాటర్ వార్ఫేర్లో భారత్ సత్తా చాటిన ERASR టెక్నాలజీ
ERASR : శత్రు సబ్మేరిన్లను లక్ష్యంగా చేసుకునే అధునాతన యాంటీ-సబ్మేరిన్ రాకెట్ వ్యవస్థను దేశీయంగానే అభివృద్ధి చేసి విజయవంతంగా పరీక్షించడం ద్వారా భారత నౌకాదళం తన పోరాట సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకుంది.
Date : 09-07-2025 - 1:13 IST -
Accident : కూలిన గుజరాత్లో మహీసాగర్ వంతెన.. ట్రక్కు, ట్యాంకర్ నదిలోకి
Accident : గుజరాత్లో బుధవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలో మహీసాగర్ నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది.
Date : 09-07-2025 - 12:46 IST -
MLA Assault : క్యాంటీన్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి..ఇదే శివసేన స్టైల్ అంటూ వ్యాఖ్య
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో గైక్వాడ్ తీరుపై విపక్షాలతో పాటు ప్రజల నుంచీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే... ఇటీవల గైక్వాడ్ ఎమ్మెల్యే క్యాంటీన్కి వెళ్లి థాలీ ఆర్డర్ చేశారు. వడ్డించిన పప్పు నుంచి దుర్వాసన వస్తుందని గుర్తించిన ఆయన ఆగ్రహంతో నేరుగా క్యాంటీన్ సిబ్బందిని ప్రశ్నించారు.
Date : 09-07-2025 - 11:48 IST -
India- Brazil: బ్రెజిల్తో భారత్ మూడు కీలక ఒప్పందాలు.. ఏంటంటే?
విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పి. కుమారన్ తెలిపిన వివరాల ప్రకారం.. మోదీ బ్రెజిల్ అధికారిక సందర్శన సందర్భంగా రెండు దేశాల మధ్య పునరుత్పాదక ఇంధనం (రిన్యూవబుల్ ఎనర్జీ), డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాలలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
Date : 09-07-2025 - 10:00 IST -
Terror Attacks: 2019లో పుల్వామా టెర్రర్ ఎటాక్.. అమెజాన్ ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు?!
నివేదికలో గోరఖ్నాథ్ ఆలయ దాడి కోసం నిందితుడు PayPal ద్వారా ఆన్లైన్ చెల్లింపు సేవలను ఉపయోగించి డబ్బు బదిలీ చేశాడని పేర్కొంది. ఈ దాడి కోసం 6.7 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని ISIS మద్దతుదారులకు విదేశాలకు పంపినట్లు తెలిపింది.
Date : 09-07-2025 - 8:09 IST -
Bharat Bandh Effect : ఈ రంగాలపై తీవ్ర ప్రభావం
Bharat Bandh Effect : దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, వివిధ రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ బంద్లో పాల్గొంటున్నారు.
Date : 09-07-2025 - 7:06 IST -
Nimisha Priya: జులై 16న భారత పౌరురాలికి ఉరిశిక్ష.. ఎవరీ నిమిషా?
నిమిషా ప్రియా అసలు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కొచ్చి జిల్లాకు చెందినవారు. ఆమె తల్లి ప్రేమ కుమారి కొచ్చిలోనే పనిమనిషిగా పనిచేసేది. నిమిషా 19 సంవత్సరాల వయసులో 2008లో యెమెన్కు వెళ్లింది.
Date : 08-07-2025 - 10:02 IST -
Blackmail : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్.. చార్టెర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య
Blackmail : ముంబైలో ఓ యువ చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) బ్లాక్మెయిల్ వేధింపులు తాళలేక విషం తాగి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.
Date : 08-07-2025 - 8:44 IST -
Jyoti Malhotra : గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రా.. కేరళ పర్యాటక శాఖ వివరణ
Jyoti Malhotra : పాకిస్తాన్కు గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన హర్యానా వాసి, ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Date : 08-07-2025 - 8:38 IST -
CM Revanth Meets Nadda : జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
CM Revanth Meets Nadda : కేంద్రం తక్షణమే అవసరమైన యూరియా సరఫరా చేసి, రాష్ట్రంలోని వ్యవసాయ కార్యకలాపాలకు అండగా ఉండాలని నడ్డాను కోరారు
Date : 08-07-2025 - 7:38 IST -
Jamili Elections : 2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు – ప్రహ్లాద్ జోషి
Jamili Elections : కొన్ని రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా ఉండవచ్చు. అంతేకాదు, దేశమంతటా ఒక్కేసారి ఎన్నికలు నిర్వహించడం మానవ వనరులు, భద్రతా దళాల పరంగా పెద్ద సవాలే
Date : 08-07-2025 - 7:17 IST -
Bharat Bandh: స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉందా? భారత్ బంద్ ప్రభావం చూపనుందా?
ఈ సమ్మెలో 10 ట్రేడ్ యూనియన్లు, రైతులు, గ్రామీణ కార్మికులు, పోస్టల్, బీమా, రవాణా, కోల్ మైనింగ్, బ్యాంకులు మరియు ఫ్యాక్టరీల వంటి రంగాల నుండి 25 కోట్లకు పైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు.
Date : 08-07-2025 - 6:54 IST -
Ahmedabad : ఎయిరిండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక
ఈ నివేదికను మంగళవారం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత అధికారులు అందుకున్నారు. వైమానిక ప్రమాదాలపై అనుభవం కలిగిన నిపుణుల బృందం ఈ దర్యాప్తును పరిశీలిస్తున్న AAIB డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ ఆధ్వర్యంలో పని చేస్తోంది. ఈ కమిటీ సభ్యుల్లో ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు కూడా ఉన్నారు.
Date : 08-07-2025 - 4:14 IST -
Raod Crack : చెన్నైలో ఒక్కసారిగా చీలిన రోడ్డు.. భయాందోళనలో ప్రజలు
Raod Crack : చెన్నై నగరంలోని పెరుంగుడి రైల్వే స్టేషన్ సమీపంలో వందలాది ప్రజలు ప్రయాణించే ప్రధాన రహదారిలో భారీగా పగుళ్లు రావడం కలకలం రేపుతోంది.
Date : 08-07-2025 - 3:56 IST -
Odisha : గర్భిణికి పురిటి కష్టాలు..10 కిలోమీటర్లు డోలీలో మోసి ఆసుపత్రికి తరలించిన గ్రామస్థులు
మల్కాన్గిరి జిల్లాలోని ఖైరాపుట్ మండలానికి చెందిన భోజ్గూడ అనే అంతరించిపోతున్న ఆదివాసీ గ్రామంలో సునాయి భోజ్ అనే గర్భిణి నివసిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం ఆమెకు అకస్మాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి. పరిస్థితి అత్యవసరంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఖైరాపుట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఫోన్ చేసి అంబులెన్స్ పంపమని కోరారు.
Date : 08-07-2025 - 3:35 IST -
Nepal Floods : నేపాల్-చైనా సరిహద్దులో ఆకస్మిక వరదలు.. వందలాది వాహనాలు, పోలీసులు గల్లంతు
Nepal Floods : నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున తీవ్రమైన ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది.
Date : 08-07-2025 - 2:51 IST -
Bihar : బీహార్ ఎన్నికల వేడి.. అభివృద్ధి ప్రాజెక్టులతో ఎన్డీఏ ముందంజ
Bihar : బీహార్ రాజకీయాల్లో వేడి ఎప్పుడో మొదలైంది. శరవేగంగా ఎన్నికల సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తుది షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
Date : 08-07-2025 - 1:57 IST -
Nitish Kumar : బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన
Nitish Kumar : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ అమలులోకి రానుంది
Date : 08-07-2025 - 1:44 IST -
Rajasthan : సోషల్ మీడియా మోజు..ఆరేళ్ల కుమార్తెతో డేంజర్ స్టంట్
రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో జరిగిన ఓ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ ఓ జంట తమ ఏడేళ్ల కుమార్తెను ప్రాణాల పణంగా పెట్టి రీల్ చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. బరేథా జలాశయాన్ని సందర్శించిన ఈ దంపతులు తమ చిన్నారి కూతురిని జలాశయ గోడపై ఇనుపకడ్డీలకు ఆనుకొని ఉన్న విద్యుత్ పెట్టెపై కూర్చోబెట్టి వీడియో తీశారు.
Date : 08-07-2025 - 1:29 IST