India
-
New airbase: పాకిస్తాన్ వణికేలా భారత్ వైమానిక బేస్
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో కీలకమైన వైమానిక బేస్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆ మేరకు వైమానిక స్థావరానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
Date : 19-10-2022 - 6:54 IST -
Congress President: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే! శశిథరూర్ `రిగ్గింగ్` ఆరోపణలు!!
ఏమీలేని చోట నిప్పును పుట్టించడం ప్రస్తుత రాజకీయాలకు కొత్తేమీకాదని నానుడి. కాంగ్రెస్ పార్టీకి ఆ నానుడిని అన్వయిస్తే సరిపోతోంది.
Date : 19-10-2022 - 1:50 IST -
Gang Rape : ఘజియాబాద్లో ఢిల్లీ మహిళ కిడ్నాప్.. ఆపై సాముహిక అత్యాచారం
ఢిల్లీకి చెందిన 40 ఏళ్ల మహిళను ఘజియాబాద్లో ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారం...
Date : 19-10-2022 - 11:28 IST -
Centre Hikes MSP : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పంటలకు మద్దతు ధర పెంపు..!
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 మార్కెటింగ్ సీజన్కు సంబంధించి ఆరు రబీ పంటలకు కేంద్రం..
Date : 18-10-2022 - 3:32 IST -
UP DA Hike : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం యోగీ దీపావళి గిఫ్ట్..4శాతం డీఏ, బోనస్..!!
ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా 4శాతం డీఎ, బోనస్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు.
Date : 18-10-2022 - 6:21 IST -
Manish Sisodia: లిక్కర్ స్కాం అంతా ఫేక్…సీబీఐపై మనీష్ సిసోడియా సంచలన ఆరోపణలు..!!
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐపై సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కాం అంతా ఫేక్ అంటూ కొట్టిపారేశారు.
Date : 18-10-2022 - 5:59 IST -
DefExpo2022 : నేడు ఆసియాలోనే అతిపెద్ద రక్షణ ప్రదర్శన ప్రారంభం..!!
నేడు గుజరాత్ లోని గాంధీనగర్ లో డిఫెన్స్ ఎక్స్ పో 2022 ప్రారంభం కానుంది. ఈ ఎక్స్ పో నాలుగు రోజులపాటు జరగనుంది.
Date : 18-10-2022 - 5:35 IST -
Rahul Gandhi : మా అమ్మ సన్స్క్రీన్ పంపింది..కానీ నేను దానిని వాడలేను..!!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా సాగుతోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన ఈ యాత్రలో అందర్నీ పలుకరిస్తూ...సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
Date : 18-10-2022 - 5:18 IST -
Alert : ఇవాళ ముంబై ఎయిర్ పోర్టు మూసివేత..!!
నిత్యం అత్యంత రద్దీగా ఉండే ముంబై ఎయిర్ పోర్టు మంగళవారం 6గంటలపాటు మూతపడనుంది. ఈ సమయంలో ఎయిర్ పోర్టులో విమానాలు నిలిచిపోయనున్నాయి.
Date : 18-10-2022 - 5:08 IST -
New Delhi : తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు..!!
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా డీవై చంద్రచూడ్ నవంబర్ 9న బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన విరమణ చేయబోతున్నారు.
Date : 17-10-2022 - 9:16 IST -
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న మనిష్ సిసోడియా
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ నేడు (సోమవారం) విచారించనుంది....
Date : 17-10-2022 - 10:07 IST -
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు.. నేడు 68 మంది అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్
నవంబర్ 12న జరగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 68 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ నేడు...
Date : 17-10-2022 - 6:25 IST -
UP Gangrape : లక్నోలో దారుణం.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్…బాధితురాలిని నడిరోడ్డుపై పడేసిన దుర్మార్గులు..!!
మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలెన్ని తీసుకొచ్చినా...నిత్యం హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి.
Date : 17-10-2022 - 4:18 IST -
Digital Banking: డిజిటల్ బ్యాంకింగ్ స్థిరమైన వృద్ధిలో నడిపిస్తుంది: ప్రధాని మోదీ
2014కు ముందు ఉన్న 'ఫోన్ బ్యాంకింగ్' స్థానంలో 'డిజిటల్ బ్యాంకింగ్' కోసం బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలే భారతదేశ స్థిరమైన ఆర్థిక వృద్ధికి కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అన్నారు.
Date : 16-10-2022 - 2:25 IST -
Hunger Index : ఆకలి సూచిలో పాకిస్తాన్, శ్రీలంక ముందంజ…మరింత దిగజారిన భారత్..!!
భారత్ కంటే శ్రీలంక,పాకిస్తాన్ దేశాలు అభివృద్ధి విషయంలో చాలా వెనకబడి ఉణ్నాయి. కానీ ఇప్పుడు ఒక విషయంలో మనకంటే ముందు వరుసలో ఉన్నాయి.
Date : 16-10-2022 - 7:30 IST -
Jyotish Peeth : జ్యోతిష్ పీఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద పట్టాభిషేకంపై సుప్రీంకోర్టు స్టే…అసలేం జరిగిందంటే..?
ఉత్తరాఖండ్ లోని జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానందుని పట్టాభిషేకంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
Date : 16-10-2022 - 4:46 IST -
Manipur : నలుగురి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే గవర్నమెంట్ స్కీమ్స్ కట్..!!
మణిపూర్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పలు పథకాల ప్రయోజనాలు పొందాలంటే కుటుంబంలోని పిల్లల సంఖ్యను పరిమితం చేసింది.
Date : 15-10-2022 - 8:16 IST -
Himachal Pradesh Elections: హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల నగరా మోగింది.. షెడ్యూల్ ఇదిగో!
మళ్లీ నార్త్ ఇండియాలో ఎన్నికల సందడి మొదలుకానుంది. ఇండియా సెమీ ఫైనల్స్ గా భావించిన యూపీ ఎన్నికల పోరు తర్వాత
Date : 14-10-2022 - 4:11 IST -
Maharashtra: కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఉచిత విద్య…!!
కోవిడ్...మనిషి ఆరోగ్యంపైనేకాదు...బంధాలు, బంధుత్వాలనూ దూరం చేసింది.
Date : 14-10-2022 - 2:16 IST -
Delhi : రష్యా నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో బాంబు కలకలం..!!
రష్యా రాజధాని మాస్కో నుంచి వస్తున్న విమానంలో బాంబు కలకలం రేపింది. ఫ్లైట్ లో బాంబు పెట్టినట్లు సమాచారం రావడంతో...అధికారులు అప్రమత్తమయ్యారు.
Date : 14-10-2022 - 8:52 IST