India
-
Maoists kill BJP leader: బీజేపీ నేతను నరికి చంపిన మావోయిస్ట్లు
చత్తీగఢ్ రాష్ట్ర బీజేపీ నేత నీల్కాంత్ను మావోయిస్ట్లు (Maoists) దారుణంగా హత్య చేశారు. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఊరెళ్లిన ఆయనపై మావోలు గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారని ఏసీపీ చంద్రకాంత్ తెలిపారు. అతడిని ఇంటి నుంచి లాక్కెళ్లి, అందరూ చూస్తుండగానే హత్యచేశారని నీలకాంత్ భార్య చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Date : 06-02-2023 - 12:35 IST -
Anand Mahindra: ప్రాణాలను రక్షించే ఇన్ ఫ్లేటబుల్ బ్యాక్ ప్యాక్ తయారీలోకి రావాలి
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో మరో కొత్త వీడియోతో ముందుకు వచ్చారు.
Date : 06-02-2023 - 11:50 IST -
Cancer Patient: క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది
సాయం కోరినందుకు ప్రయాణికురాలిని విమానం నుంచి దింపేసిన ఘటన ఢిల్లీలో జరిగింది. మీనాక్షి సేన్ గుప్తాకు క్యాన్సర్ (Cancer) శస్త్రచికిత్స జరిగింది. జనవరి 30న ఆమె ఢిల్లీ నుండి న్యూయార్క్ వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్లైన్స్ లో టికెట్ బుక్ చేసుకున్నారు.
Date : 06-02-2023 - 11:42 IST -
PM Modi To Visit Karnataka: నేడు కర్ణాటకలో పర్యటించనున్న మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం..!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో (PM Modi to visit Karnataka) పర్యటించనున్నారు. బెంగళూరులో ఇండియా ఎనర్జీ వీక్ 2023తో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను కలిపిన 'E20 ఫ్యూయెల్' 84 అవుట్ లెట్ ను ప్రారంభిస్తారు.
Date : 06-02-2023 - 9:55 IST -
Two BRO Labourers Killed: హిమాచల్ ప్రదేశ్లో హిమపాతం.. ఇద్దరు కార్మికులు మృతి
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో లాహౌల్-స్పితి గిరిజన జిల్లాలో హిమపాతం కొనసాగుతోంది. ముగ్గురు బిఆర్ఓ కార్మికులు ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో లాహౌల్ సబ్డివిజన్లోని సరిహద్దు ప్రాంతమైన చికా సమీపంలో హిమపాతం కింద సమాధి అయ్యారు.
Date : 06-02-2023 - 9:35 IST -
94.50 Crore Voters: దేశంలో ఓటర్ల సంఖ్య 94.50కోట్లు: ఈసీ
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఓటర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. జనవరి 1 నాటికి దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 94.50 కోట్లకు (94.50 Crore Voters) పెరిగింది. నివేదికల ప్రకారం.. 1951 సంవత్సరంలో దేశంలో మొత్తం ఓటర్లు 17.32 కోట్లు ఉండగా, ఇప్పుడు అది 94,50,25,694కి పెరిగింది.
Date : 06-02-2023 - 8:55 IST -
4 killed : మొహాలీలో వరుస రోడ్డు ప్రమాదాలు.. నలుగురు మృతి
మొహాలీలో వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. గడిచిన 24 గంటల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తండ్రీకొడుకులు సహా
Date : 06-02-2023 - 8:13 IST -
CM KCR: రైతులు చట్టాలు రాయాలి.. నాందేడ్ బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్
భారతీయ రాష్ట్ర సమితి (BRS) ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్లో భారీ ర్యాలీని నిర్వహించింది. మహారాష్ట్రలోని నాందేడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలో చాలా చోట్ల తాగునీరు, సాగునీటికి కరెంటు లేదని అన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరగడం బాధాకరం.
Date : 06-02-2023 - 6:55 IST -
మరో జోషిమఠ్.. కుంగిపోతున్న భూమి..ఎక్కడ ?
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ తరహా పరిస్థితి జమ్మూకశ్మీర్లో ఆందోళనలు పెంచుతోంది. డోడా జిల్లాలో భూమి కుంగిపోతోంది. ఇళ్లు, నిర్మాణాలకు భారీ ఎత్తున పగుళ్లు ఏర్పడుతున్నాయి.
Date : 05-02-2023 - 5:59 IST -
Supreme Court: సుప్రీం కోర్టు జడ్జీలుగా మరో ఐదుగురికి పదోన్నతి .. వారిలో ఓ తెలుగు జడ్జి..!
సుప్రీంకోర్టు (Supreme Court) కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పేర్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆమోదం పొందిన తరువాత, రాష్ట్రపతి భవన్ నుండి వారి నియామకానికి లైసెన్స్ కూడా జారీ చేయబడింది. ప్రమాణ స్వీకార ప్రక్రియ సోమవారం పూర్తి కానుంది.
Date : 05-02-2023 - 3:53 IST -
Madhya Pradesh Elections: ఆప్ మరో కీలక ప్రకటన.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరో ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 230 స్థానాల్లో పోటీ చేయనుంది. ప్రజలు కనెక్ట్ కావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ మిస్డ్ కాల్ నంబర్ను కూడా జారీ చేసింది.
Date : 05-02-2023 - 1:55 IST -
Chinese Apps Ban: మరో 232 చైనా యాప్లపై కేంద్రం నిషేధం
చైనా యాప్లపై (Chinese Apps) ప్రభుత్వం మరోసారి డిజిటల్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. చైనా లింక్లతో కూడిన 200 కంటే ఎక్కువ యాప్లను ప్రభుత్వం నిషేధించింది. ఈ యాప్లలో 138 బెట్టింగ్ యాప్లు, 94 లోన్ యాప్లు ఉన్నాయి.
Date : 05-02-2023 - 1:30 IST -
Ex-MLA Arjun Das: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి
ఒడిశాలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అర్జున్ చరణ్ దాస్ (Ex-MLA Arjun Das) రోడ్డు ప్రమాదంలో మరణించారు. జాజ్పూర్ జిల్లాలో ఆయన బైక్ను ట్రక్కు ఢీకొనడంతో శనివారం ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Date : 05-02-2023 - 9:27 IST -
Bomb Blast In Bengal: పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. టిఎంసి కార్యకర్త దుర్మరణం
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా మార్గ్రామ్ గ్రామంలో బాంబు పేలుడు (Bomb Blast) సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక టీఎంసీ కార్యకర్త మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. మృతుడి పేరు న్యూటన్ షేక్.
Date : 05-02-2023 - 9:16 IST -
Rape Case : మహిళపై అత్యాచారం కేసులో న్యాయవాది అరెస్ట్
ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఆగ్రాలోని సీనియర్ న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు.
Date : 05-02-2023 - 7:14 IST -
Madhya Pradesh: వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..
ఓ మూడు నెలల పసికందు.. మూఢనమ్మకానికి (Superstition) బలైంది. వ్యాధి తగ్గాలని ఆ లేత శరీరంపై 51సార్లు ఇనుప రాడ్డుతో కాల్చి వాతపెట్టారు.
Date : 04-02-2023 - 3:06 IST -
Adani Wealth: పది రోజుల్లోనే అదానీ సంపద రూ. 9 లక్షల కోట్లు అవుట్!
హిండెన్బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) అనే షార్ట్ సెల్లర్ సంస్థ రూపొందించిన
Date : 04-02-2023 - 1:41 IST -
CRPF Jawan Self Dead: ఐబీ డైరెక్టర్ ఇంట సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఆత్మహత్య
న్యూఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసంలో 53 ఏళ్ల సిఆర్పిఎఫ్ జవాన్ (CRPF Jawan) శుక్రవారం మధ్యాహ్నం తన సర్వీస్ రైఫిల్ AK-47తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్కు చెందిన సీనియర్ అధికారులు ఈ ఘటనను ధృవీకరించారు.
Date : 04-02-2023 - 1:38 IST -
Jewelery: నగల దుకాణంలో చోరీకొచ్చి సారీ అని వెళ్లిపోయిన దొంగలు
నగల దుకాణంలో చోరీకొచ్చిన దొంగలు (Thief) తమ ప్రయత్నం విఫలం కావడంతో సారీ అని ఓ చిట్టీపై రాసిపెట్టి వెళ్లిపోయారు.
Date : 04-02-2023 - 1:33 IST -
Rampur: రామ్ పూర్ లో రాత్రుళ్ళు వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్న స్త్రీ!
అర్ధరాత్రి (Midnight) సమయం. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
Date : 04-02-2023 - 1:03 IST