India
-
Indian Student : అమెరికాలో అమ్మమ్మ, అంకుల్ను కడతేర్చిన భారత విద్యార్థి
Indian Student : అమెరికాలోని న్యూజెర్సీలో దారుణం జరిగింది. యష్కుమార్ బ్రహ్మభట్ (38) అనే భారత విద్యార్థి ఘాతుకానికి తెగబడ్డాడు.
Date : 29-11-2023 - 11:52 IST -
Golden Temple: గోల్డెన్ టెంపుల్ లో చోరీ.. కౌంటర్ నుంచి లక్ష మాయం
గురునానక్ జయంతికి ఒకరోజు ముందు అనగా.. ఆదివారం ఈ ఘటన జరగ్గా.. చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ మేరకు గోల్డెన్ టెంపుల్ ఉద్యోగులు..
Date : 28-11-2023 - 9:45 IST -
Financial Frauds: ఆర్థిక మోసాలకు పాల్పడిన 70 లక్షల మొబైల్లు డిస్కనెక్ట్
డిజిటల్ మోసాలను అరికట్టేందుకు, సైబర్ క్రైమ్ లేదా ఆర్థిక మోసాలకు పాల్పడిన 70 లక్షల మొబైల్ నంబర్లను ప్రభుత్వం డిస్కనెక్ట్ చేసిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు.ఆర్థిక సైబర్ భద్రత మరియు పెరుగుతున్న డిజిటల్ చెల్లింపు
Date : 28-11-2023 - 9:45 IST -
Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్.. సేఫ్గా బయటికొచ్చిన 41 మంది కూలీలు..!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సొరంగం (Uttarkashi Tunnel)లో 17 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీలను కాపాడేందుకు పగలు, రాత్రి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
Date : 28-11-2023 - 8:19 IST -
Man On Pole : రైల్వే విద్యుత్ టవర్ ఎక్కేశాడు.. రెండు గంటలు ట్రైన్లు ఆపేశాడు
Man On Pole : మతి స్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు.
Date : 28-11-2023 - 6:27 IST -
Uttarkashi Tunnel Rescue: 17 రోజుల నిరీక్షణ నేటితో ముగియనుందా..?
ఉత్తరకాశీ సొరంగం (Uttarkashi Tunnel Rescue)లో చిక్కుకున్న 41 మంది కూలీలను కాపాడేందుకు పగలు, రాత్రి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Date : 28-11-2023 - 6:21 IST -
Digital Loans : డిజిటల్ లోన్స్పై కేంద్ర సర్కారు కీలక అప్డేట్
Digital Loans : డిజిటల్ లోన్స్ హవా నడుస్తోంది. చాలామంది ఎగబడి వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు.
Date : 28-11-2023 - 5:16 IST -
Adani Shares Surge: హిండెన్బర్గ్ కేసు విచారణ తర్వాత భారీగా పెరిగిన అదానీ షేర్లు
అదానీ-హిండెన్బర్గ్ కేసు విచారణ తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్తో సహా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. దీంతో అదానీ ప్రపంచంలోని టాప్ 25 బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Date : 28-11-2023 - 4:41 IST -
Just 5 Meters : 5 మీటర్ల దూరమే మిగిలింది.. రేపటిలోగా 41 మంది కార్మికుల రెస్క్యూ
Just 5 Meters : ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు కొన్ని గంటల్లోనే బయటికి వచ్చే అవకాశం ఉంది.
Date : 28-11-2023 - 11:23 IST -
Gujarat Rains : గుజరాత్ లో తగ్గని వర్షాలు.. పిడుగుపాటుకు 27 మంది మృతి
గుజరాత్ లో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
Date : 28-11-2023 - 9:06 IST -
Visa Free Entry : డిసెంబరు 1 నుంచి వీసా లేకుండా ఈ దేశానికి వెళ్లిపోవచ్చు
Visa Free Entry : మన ఇండియన్స్ డిసెంబరు 1 నుంచి వీసా లేకుండానే నేరుగా ఒక దేశానికి వెళ్లిపోవచ్చు.
Date : 27-11-2023 - 3:18 IST -
Gujarat Rains: గుజరాత్లో భారీ వర్షాలు.. 20 మంది మృతి
గుజరాత్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Date : 27-11-2023 - 1:08 IST -
995 Jobs -IB : డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 జాబ్స్
995 Jobs -IB : ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో ఉద్యోగ అవకాశమిది. 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Date : 27-11-2023 - 11:45 IST -
Day 16 – 41 Workers : మరో నాలుగైదు రోజులు సొరంగంలోనే 41 మంది కార్మికులు
Day 16 - 41 Workers : ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ ప్రాంతంలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకొని నేటికి(సోమవారం) 16 రోజులు గడిచాయి.
Date : 27-11-2023 - 10:38 IST -
China Pneumonia: చైనాలో న్యుమోనియా..ఇండియాలో మరోసారి లాక్ డౌన్..?
కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో చైనాలో మరో మహమ్మారి వ్యాప్తి మొదలైంది. ప్రస్తుతం చైనాలో న్యుమోనియా దారుణంగా ప్రబలుతోంది. ఈ వ్యాధి పిల్లలలో కనిపిస్తుండటం ఆందోళనకరంగా మారింది.
Date : 27-11-2023 - 8:17 IST -
Supreme Court: కోర్టులను ఆశ్రయించడానికి భయపడవద్దు: జస్టిస్ చంద్రచూడ్
సుప్రీంకోర్టు పీపుల్స్ కోర్టుగా తన పాత్రను పోషిస్తోందని, పౌరులు కోర్టులను ఆశ్రయించడానికి భయపడవద్దని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ
Date : 27-11-2023 - 6:50 IST -
National Highway : పంజాబ్ – లుథియానా హైవే పై ప్రమాదం.. ట్రక్కులు, లారీలు ధ్వంసం
పొగమంచు, వాయుకాలుష్యం ఎక్కువగా ఉండటంతో.. ఎదురుగా ఉన్న వాహనం కనిపించక హైవేపై పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రక్కులు..
Date : 26-11-2023 - 8:00 IST -
Ayushman Arogya Mandir : ‘ఆయుష్మాన్ భారత్’ హెల్త్ సెంటర్ల పేరు మారిపోయింది
Ayushman Arogya Mandir : ‘ఆయుష్మాన్ భారత్’ హెల్త్ సెంటర్ల పేరు మారబోతోంది.
Date : 26-11-2023 - 7:56 IST -
China pneumonia: చైనాలో న్యుమోనియా, రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్
చైనాలో చిన్నారులకు వ్యాపిస్తున్న న్యుమోనియా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంది. అయితే చలికాలంలో సాధారణ శ్వాసకోశ సమస్యలని చైనా మొదట చెప్పుకొచ్చింది.
Date : 26-11-2023 - 6:03 IST -
Mumbai Terror Attacks: 26/11 దేశానికి చీకటి రోజు.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ వీరులను స్మరించుకోవాల్సిందే..!
26/11 దేశానికి చీకటి రోజు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి (Mumbai Terror Attacks)లో 2008లో ఈ రోజున ఆందోళనలు జరిగాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడక్కడ దాక్కున్నారు.
Date : 26-11-2023 - 10:28 IST