India
-
Parliament: పార్లమెంట్ ను కుదిపేస్తున్న దాడి, ఒకేరోజు 78 సభ్యుల సస్పెన్షన్
Parliament: పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేష్, రణదీప్ సూర్జేవాలా, కెసి వేణుగోపాల్ సహా 45 మంది ప్రతిపక్ష సభ్యులను రాజ్యసభ సోమవారం సస్పెండ్ చేసింది. మిగిలిన శీతాకాల సమావేశాలకు 33 మంది సభ్యులను రాజ్యసభ నుండి సస్పెండ్ చేయగా, ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు మరో పదకొండు మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనలపై
Date : 18-12-2023 - 5:56 IST -
PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన మోడీ
PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. వారణాసిలోని స్వరవేద్ మహామందిరంలో ధ్యానమందిరం ఏర్పాటైంది. 20వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా 7 అంతస్తుల్లో నిర్మాణం అయ్యింది. మన రామాయణ మహాభారత ఇతిహాసాలను ప్రతిబింబించేలా కళాకృతులు దీనిలో దర్శనమిస్తాయి. ఈ మహా మందిర్ ధామ్ నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహారాజ్, విజ్ఞానంద్ దేవ్ మహారాజ్ కొత్తగా నిర్మి
Date : 18-12-2023 - 5:15 IST -
Parliament security breach: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్
లోక్ సభలో పొగబాంబుల ఘటనపై సభా కార్యకలాపాలు కొద్ది సేపు స్తంభించాయి.
Date : 18-12-2023 - 3:45 IST -
Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. మళ్లీ పెరుగుతున్న కేసులు!
దేశంలో ఉన్నట్టు ఉండి మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
Date : 18-12-2023 - 1:44 IST -
COVID-19: రోగులు, వృద్ధులు, గర్భిణులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలి
కరోనా కోరలు చాస్తుంది. విదేశాల్లో ఈ ప్రభావం కనిపించినప్పటికీ భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా రోగులు, వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని
Date : 18-12-2023 - 1:29 IST -
6 States – 50 Teams : పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన వ్యవహారం.. 6 రాష్ట్రాలకు స్పెషల్ టీమ్స్
6 States - 50 Teams : డిసెంబర్ 13న లోక్సభలో ఇద్దరు దుండగులు రంగు పొగ గొట్టాలతో హల్చల్ చేసిన ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది.
Date : 18-12-2023 - 11:58 IST -
Dawood Hospitalized : దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం.. కరాచీలో అత్యవసర చికిత్స ?
Dawood Hospitalized : పాకిస్తాన్లోని కరాచీలో ఉంటున్న అండర్ వరల్డ్ డాన్ 65 ఏళ్ల దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని తెలుస్తోంది.
Date : 18-12-2023 - 7:53 IST -
BJP : బిజెపి సోషల్ ఇంజనీరింగ్
డా. ప్రసాదమూర్తి అటు పక్క నుంచి నరుక్కు రమ్మన్నారు పెద్దలు. ఈ సూత్రాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఇప్పుడు తమ రాజకీయ ప్రయోజనాల సాధనలో ప్రముఖంగా పాటిస్తున్నట్టు అర్థమవుతోంది. బిజెపి విజయం సాధించిన మూడు రాష్ట్రాలు- మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో ముఖ్యమంత్రుల ఎంపిక, వారి డిప్యూటీల ఎంపిక చూస్తే ఇది మనకు మరింత స్పష్టంగా బోధపడుతుంది. బిజెపి తన హార్డ్ కోర్ హిం
Date : 18-12-2023 - 12:00 IST -
Bhagat Singh : భగత్ సింగ్ బతికే ఉన్నాడా..?
డా. ప్రసాదమూర్తి బుధవారం పార్లమెంట్ నిండు సభలో, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ పార్టీల నాయకులు కొలువుదీరిన సమయంలో ఇద్దరు యువకులు అకస్మాత్తుగా ప్రత్యక్షమై, ప్రేక్షకుల గ్యాలరీ నుంచి నాయకుల స్థానాల మీదకు దూకి యధేచ్ఛగా గెంతులు వేసి, పసుపు పచ్చని పొగ పార్లమెంట్ అంతా వ్యాపింపజేసి యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేటట్టు చేసిన వార్త ఎంత సంచలనంగా మారిందో మనకు తెలుసు. ఒకా
Date : 17-12-2023 - 8:55 IST -
1 Akash – 4 Targets : ‘ఆకాశ్’ అదుర్స్.. ఒక్క ఫైర్తో నేలకూలిన నాలుగు డ్రోన్లు
1 Akash - 4 Targets : స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ ‘ఆకాశ్’ను మరింత డెవలప్ చేసే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది.
Date : 17-12-2023 - 6:49 IST -
Ennore Oil Spill: ఎన్నూరులో ఆయిల్ బాధితులకు ప్రభుత్వం సాయం
ఎన్నూరులో చమురు వల్ల నష్టపోయిన కుటుంబాలకు, పడవలకు సాయం అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆయిల్ స్పిల్ బాధిత కుటుంబాలకు 12 వేల 500 రూపాయలు ఇవ్వనున్నట్లు సమాచారం అందించింది.
Date : 17-12-2023 - 3:08 IST -
Brutal Murder : కళ్లను పెకిలించి.. మర్మాంగాలను కోసి.. దారుణంగా మర్డర్
Brutal Murder : దాదాపు ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన శివాలయం పూజారి మనోజ్ కుమార్ అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు.
Date : 17-12-2023 - 3:05 IST -
Metro Train – Saree Stuck : మెట్రో రైలులో మహిళ చీర ఇరుక్కుపోయి ఏమైందంటే ?
Metro Train - Saree Stuck : ఓ మహిళ చీర మెట్రో ట్రైన్ డోర్లో ఇరుక్కుపోయింది.
Date : 17-12-2023 - 2:07 IST -
9 Died : సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో బ్లాస్ట్.. తొమ్మిది మంది మృతి
9 Died : మహారాష్ట్రలో ఘోర పేలుడు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు.
Date : 17-12-2023 - 12:40 IST -
NIA Most Wanted List : NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో తెలుగు రాష్ట్రాల యువకులు
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకుల పేర్లు ఉండడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు యువకులు ఈ లిస్ట్ లో ఉన్నారు. జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్ద
Date : 17-12-2023 - 12:37 IST -
Surat Diamond Bourse : సూరత్ డైమండ్ బోర్స్ను ప్రారంభించిన ప్రధాని.. టాప్-10 విశేషాలు
Surat Diamond Bourse : అంతర్జాతీయ వజ్రాల వ్యాపారానికి కేంద్రం గుజరాత్లోని సూరత్.
Date : 17-12-2023 - 11:56 IST -
Vande Bharat Express: మరో మూడు కొత్త రూట్లలో వందే భారత్ రైలు.. పూర్తి వివరాలు ఇవే..!
సూపర్ ఫాస్ట్ సర్వీసుకు ప్రసిద్ధి చెందిన వందే భారత్ రైలు (Vande Bharat Express) క్రమంగా దేశంలోని అనేక ప్రాంతాలకు చేరుకుంటోంది.
Date : 17-12-2023 - 11:56 IST -
America – Ayodhya : అమెరికా రాజధానిలో అయోధ్య రామయ్య నామస్మరణతో ర్యాలీ
America - Ayodhya : అమెరికా రాజధాని వాషింగ్టన్లోనూ అయోధ్య రాముడి నామస్మరణ మార్మోగింది.
Date : 17-12-2023 - 11:17 IST -
Fake PMO Official : పీఎంవో అధికారి.. ఎన్ఐఏ అధికారి.. డాక్టర్ను అంటూ చీట్ చేశాడు
Fake PMO Official : నేను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారిని అని నమ్మించాడు.. నేను న్యూరోసర్జన్ అని నమ్మించాడు..
Date : 17-12-2023 - 10:04 IST -
ULFA – Assam CM : ఉల్ఫా తీవ్రవాద సంస్థతో శాంతి ఒప్పందం.. ఎప్పుడంటే ?
ULFA - Assam CM : తీవ్రవాదంతో 1979 సంవత్సరం నుంచి అసోంలో అలజడిని సృష్టిస్తున్న యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా)తో శాంతి చర్చల దిశగా అడుగులు ముందుకుపడుతున్నాయి.
Date : 17-12-2023 - 9:59 IST
