India
-
Bharat Rice : రూ.29కే కిలో భారత్ రైస్.. వచ్చే వారం నుంచే సేల్స్
Bharat Rice : నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులకు ముచ్చెమటలు పడుతున్నాయి.
Date : 02-02-2024 - 3:37 IST -
Shots Fired : ఉగ్రవాది నిజ్జర్ అనుచరుడే టార్గెట్.. కాల్పులతో కలకలం
Shots Fired : ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య 2023 జూన్ లో అనుమానాస్పద స్థితిలో జరిగింది.
Date : 02-02-2024 - 2:55 IST -
Rail Budget 2024: మధ్యప్రదేశ్లోని రైల్వేల అభివృద్ధి కోసం 15 వేల కోట్ల రూపాయలు.. ఈ సౌకర్యాలపై దృష్టి..!
2024-2025 సంవత్సరంలో మధ్యప్రదేశ్లో రైల్వేల (Rail Budget 2024) అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 15 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ను కేటాయించారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Date : 02-02-2024 - 1:45 IST -
Rs 2000 Notes: 97.5% రూ.2000 నోట్లు వచ్చేశాయి.. ఇంకా రావాల్సింది ఎంతంటే..?
భారత ప్రభుత్వం రూ.2000 నోట్ల (Rs 2000 Notes)ను రద్దు చేసింది. క్రమంగా ఈ నోట్లన్నీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వద్ద జమ అవుతున్నాయి. ఇప్పుడు 97.50 శాతం రూ.2000 నోట్లు వాపస్ వచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
Date : 02-02-2024 - 12:55 IST -
11 Crore Donations : అయోధ్యకు 10 రోజుల్లో 11 కోట్ల విరాళం.. దర్శించుకున్న 25 లక్షల మంది
11 Crore Donations : జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు అయోధ్యలోని రామమందిరాన్ని 25 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు.
Date : 02-02-2024 - 12:09 IST -
Champai Soren: చంపై సోరెన్ సీఎం ఎప్పుడు అవుతారు..? గవర్నర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు..?
జార్ఖండ్లో కూడా హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత చంపై సోరెన్ (Champai Soren) ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారు.
Date : 02-02-2024 - 8:27 IST -
H-1B Visa: అమెరికా వెళ్లే భారతీయులకు బ్యాడ్ న్యూస్.. వీసాల ఛార్జీలు పెంపు..!
అమెరికా వెళ్లే భారతీయులకు బ్యాడ్ న్యూస్. హెచ్-1బీ (H-1B Visa) సహా కొన్ని కేటగిరీల దరఖాస్తు రుసుములను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
Date : 02-02-2024 - 7:52 IST -
MQ 9B : ఇండియాకు 31 ‘ఎంక్యూ-9బీ’ డ్రోన్లు .. ఎలా పనిచేస్తాయో తెలుసా ?
MQ 9B :అవి అలాంటి ఇలాంటి డ్రోన్లు కాదు. ఆయుధాలను కూడా తమతో తీసుకెళ్లగలవు.
Date : 02-02-2024 - 7:14 IST -
Today Top News: దేశవ్యాప్తంగా ఈ రోజు ముఖ్యంశాలు
2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ను ఈ రోజు ఉదయం 11గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
Date : 01-02-2024 - 8:15 IST -
Bihar Politics: బీహార్ లో కేబినేట్ లొల్లి.. శాఖల వారీగా పంపకాలు
బీహార్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కేబినెట్లో చోటు దక్కించుకునేందుకు ఆశావహులకు తిప్పలు తప్పట్లేదు. మంత్రి పదవిని ఆశించే ఎమ్మెల్యేలు వారం రోజులకు పైగా వేచి చూడాల్సిందే
Date : 01-02-2024 - 5:14 IST -
Jharkhand Politics: హైదరాబాద్ కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్ తో అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. వివరాలలోకి వెళితే
Date : 01-02-2024 - 4:51 IST -
Budget 2024 : బడ్జెట్ లో కొత్త ట్యాక్స్ ని ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్
గురువారం 2024 -25 కి సంబదించిన యూనియన్ బడ్జెట్ (Budget 2024 ) ను కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. మధ్యంతర బడ్జెట్ ను కేవలం 57 నిమిషాల్లోనే పూర్తి చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ బడ్జెట్ కొత్త ట్యాక్స్ (New tax)ను ప్రవేశ పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల వరకూ ఎలాంటి పన్ను లేదని తేల్చి చెప్పారు. […]
Date : 01-02-2024 - 3:14 IST -
Interim Budget 2024-2025 : యూనియన్ బడ్జెట్ ను జస్ట్ 57 నిమిషాల్లో పూర్తి చేసిన నిర్మలా
గురువారం 2024 -25 కి సంబదించిన యూనియన్ బడ్జెట్ ను కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. 2024 – 25 కు సంబదించిన మధ్యంతర బడ్జెట్ (Budget 2024) కోసం సామాన్య ప్రజలు ,రైతులు (Common People, Farmers) ఎంతగానో ఎదురుచూసారు. అలాగే ఈ బడ్జెట్ ను మంత్రి ఎంతసేపు చదవుతుందో అని ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే నిర్మలా సీతారామన్ జస్ట్ 57 నిమిషాల్లోనే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఆర్థిక [&hel
Date : 01-02-2024 - 2:54 IST -
Narendra Modi : వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపొందించాం
కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సమర్పించిన మధ్యంతర బడ్జెట్(Interim Budget) అభివృద్ధి చెందిన భారత్ పునాదిని పటిష్టం చేసే ‘గ్యారంటీ’ని అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) గురువారం వ్యాఖ్యానించారు. బడ్జెట్ తరువాత టెలివిజన్ ప్రసంగంలో ప్రధాని మోడీ… అభివృద్ధి చెందిన భారతదేశానికి నాలుగు స్తంభాలు, అవి యువకులు, పేదలు, మహిళలు మరియు రైతులను సాధికారత చేస్తానని
Date : 01-02-2024 - 2:41 IST -
Budget 2024 : రైతులకు, సామాన్యులకు షాక్ ఇచ్చిన బడ్జెట్
2024 – 25 కు సంబదించిన మధ్యంతర బడ్జెట్ (Budget 2024) కోసం సామాన్య ప్రజలు ,రైతులు (Common People, Farmers) ఎంతగానో ఎదురుచూసారు. ఈసారి తమ కోర్కెలు తీరేలా బడ్జెట్ ఉంటుందని ఎంతో ఆశపడ్డారు. కానీ వారి ఆశలపై నీళ్లుచల్లారు మంత్రి నిర్మలా సీతారామన్ (Minister Nirmala Sitharaman). రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఏమాత్రం మేలు చేసేలా బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. ఎంతసేపు మోడీ ఫై ప్రశంసలు తప్ప..రైతుల కష్టాలు తీర్చేలా మాత్రం […]
Date : 01-02-2024 - 2:06 IST -
Interim Budget : బడ్జెట్లో పలు శాఖలకు.. పథకాలకు కేటాయింపులు చూస్తే..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గురువారం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ (Interim Budget) ను ప్రవేశపెట్టారు. ప్రధాని మోడీ (పీఎం Modi) నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడం విశేషం. మొత్తం బడ్జెట్ (Total Budget ) ను రూ.47.66లక్షల కోట్లు కాగా.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షలకోట్లుగా అంచనా వేశారు. ఇందులో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చూస్తే.. మౌలిక వసతుల రంగా
Date : 01-02-2024 - 1:37 IST -
Interim Budget : ఫిషరీస్ ప్రాజెక్టును ప్రోత్సహించేందుకు 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులు
2024-25 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను ప్రవేశపెట్టారు. దాదాపు గంటసేపు బడ్జెట్ ప్రసంగం జరిగింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో రవాణా రంగానికి సంబంధించి పలు ప్రతిపాదనలు చేశారు. గురువారం తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రైల్వే శాఖకు చెందిన కొన్ని ప
Date : 01-02-2024 - 1:18 IST -
Bharat Rice : రేపటి నుంచి మార్కెట్లోకి భారత్ రైస్..ధర చాల తక్కువ
ఓ పక్క బడ్జెట్ (Budget) జరుగుతుండగానే..కేంద్రం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ (Good News) తెలిపింది. రేపటి నుండి మార్కెట్ లోకి భారత్ రైస్ (Bharat Rice) ను అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది. దీని ధర కిలో 29 రూపాయల చొప్పున విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నాణ్యత కలిగిన బియ్యం తక్కువ ధరకే మార్కెట్ లో లభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్
Date : 01-02-2024 - 1:12 IST -
Nirmala Sitharaman : శుభవార్త చెప్పిన నిర్మలమ్మ.. ఆదాయపు పన్ను శ్లాబ్లో ఎలాంటి మార్పు లేదు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గురువారం మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను సమర్పించారు. ఆర్థిక మంత్రిగా సీతారామన్ ప్రవేశపెట్టిన 6వ బడ్జెట్ ఇది. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి 2వ దఫా కూడా ఇదే చివరి బడ్జెట్. ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణ ప్రారంభమైంది. అయితే.. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను శ్
Date : 01-02-2024 - 12:38 IST -
Finance Minister: 300 యూనిట్ల విద్యుత్ ఉచితం.. కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అవినీతి, బంధుప్రీతిని అడ్డుకోగలిగిందని ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ చెప్పారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డామని తెలిపారు.
Date : 01-02-2024 - 11:45 IST