India
-
Rahul Gandhi : గుడిలోకి వెళ్లకుండా రాహుల్ ను అడ్డుకున్న ఆలయ సిబ్బంది
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) చేస్తున్నాడు. ఈ యాత్రలో భాగంగా అసోం (Assam)లో పర్యటిస్తున్న ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. బటాద్రవ థాన్(సత్రం) (Sri Sri Sankar Dev Satra temple) ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్ గాంధీని.. ఆలయ అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు. ”మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం. నేనేం నేరం చేశా? ఎందుక
Date : 22-01-2024 - 3:58 IST -
Advani: అయోధ్యకు రాని అద్వానీ, అసలు కారణమిదే
Advani: అయోధ్యలో రామ మందిరం కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ తీవ్రమైన చలి కారణంగా ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరుకావడం లేదు. 96 ఏళ్ల అద్వానీ ఆరోగ్యం, విపరీతమైన చలిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల మొదట్లో ఆర్ఎస్ఎస్ నేతలు కృష్ణగోపాల్, రామ్లాల్తో పాటు విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్
Date : 22-01-2024 - 3:36 IST -
Ram Lalla : ఈ రాత్రికి ప్రతి ఇంటా దీపాలు వెలగాలి- ప్రధాని మోడీ పిలుపు
భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ముగిసింది. కోట్ల మంది ఆరాధించే అయోధ్య రామాలయంలో బాల రాముడి (Ram Lalla)విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఇక ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత మోడీ (Prime Minister Narendra Modi) తన ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ రోజు కోసం ఎన్నో వందల ఏళ్లుగా ఎదురు చూశామని, ఇన్నాళ్ల
Date : 22-01-2024 - 3:01 IST -
PM Modi Katora Deeksha : ప్రాణ ప్రతిష్ట అనంతరం దీక్ష విరమించిన ప్రధాని మోడీ..
భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ముగిసింది. కోట్ల మంది ఆరాధించే అయోధ్య రామాలయంలో ప్రధానమంత్రి మోడీ.. బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. బాల రాముడు.. అయోధ్యలో కొలువుదీరాడు. ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత మోడీ తన ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఓ సాధువు మోడీ కి తీర్థం అందించి దీక్ష విరమింపజేశారు. అనంత
Date : 22-01-2024 - 2:43 IST -
Ayodhya: ఆయోధ్య ఆలయ నిర్మాణం ప్రాముఖ్యత-విశేషాలు ఇవే
Ayodhya: బాలరాముడు అయోధ్యపురిలో కొలువుదీరాడు. కౌసల్యా తనయుడికి ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ట చేశారు. శ్రీరామజన్మభూమి స్థలంలో నిర్మించిన ఆలయంలో ఇవాళ రాముడిని ప్రతిష్టించారు. 12.29 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. రామ నామంతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. జైజైరాం రాజారాం.. జైజైరాం రాజారాం.. అంటూ రామభక్తులు తన్మయత్వంలో తేలిపోయారు. ప్రపంచవ్యాప్
Date : 22-01-2024 - 2:17 IST -
Arun Yogiraj : తొలిసారి మాట్లాడిన రామయ్య విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ .. ఏమన్నారు?
Arun Yogiraj : అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించిన భగవాన్ శ్రీరాముడి ప్రతిమను మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు.
Date : 22-01-2024 - 12:33 IST -
Ayodhya – Bala Ramudu : బాల రాముడు ఎలాంటి అల్లరి, చిలిపి పనులు చేసాడో తెలుసా..?
కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని నిమిషాలలో అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. మధ్యాహ్నం 12:05 నిమిషాల నుంచి 1 గంటల వరకూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే యావత్ ప్రజలు , భక్తులు అయోధ్య కు సంబదించిన విశేషాలు , బాల రాముడు గురించి తెలుసుకునే పనిలో పడ్డారు.
Date : 22-01-2024 - 11:27 IST -
Ram Mandir Inauguration : రామ మందిరం ప్రారంభంలో ఆ 84 సెకన్లే కీలకం..
కోట్లాది మంది ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని నిమిషాలలో అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. మధ్యాహ్నం 12:05 నిమిషాల నుంచి 1 గంటల వరకూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ కార్యక్రమంలో 84 సెకన్లు కీలకం కాబోతున్నాయి. We’re now on WhatsApp. Click to Join. విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం […]
Date : 22-01-2024 - 11:12 IST -
Ayodhya : హనుమంతుడే నన్ను అయోధ్యకు ఆహ్వానించినట్లు ఉంది – మెగాస్టార్ చిరంజీవి
మరికాసేపట్లో అయోధ్య (Ayodhya) లో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ఈ వేడుకను చూసేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది భక్తులు , వేలాదిమంది VIP లు హాజరయ్యారు. అయోధ్య నగరమంతా రామ స్మరణతో మారుమోగిపోతుంది. ఎక్కడ చూడు జై శ్రీ రామ్ అంటూ..వినిపిస్తుంది. ఇక ఈ వేడుకను కనులారా చూసేందుకు ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , రామ్ చరణ్ (Ram Charan) లు అయోధ్య కు చేరుకున్నారు. We’re now on WhatsApp. […]
Date : 22-01-2024 - 10:59 IST -
Ram Mandir: అయోధ్యలో పెంచిన వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ సామర్ధ్యం
ఈ రోజు సోమవారం జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రామయ్య విగ్రహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాదాపు 7 వేల మంది అతిధులు హాజరవుతారు.
Date : 22-01-2024 - 9:24 IST -
Convicts Surrendered : 11 మంది సరెండర్.. లొంగిపోయిన బిల్కిస్ బానో కేసు దోషులు
Convicts Surrendered : బిల్కిస్ బానో గ్యాంగ్రేప్ కేసులో 11 మంది దోషులు ఆదివారం రాత్రి గుజరాత్లోని పంచమహల్ జిల్లా గోద్రా సబ్ జైలులో జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు.
Date : 22-01-2024 - 7:48 IST -
Stones Thrown : శ్రీరాముడి శోభాయాత్ర పై రాళ్ల దాడి
బాలరాముడి రూపంలో రేపు అయోధ్య (Ayodhya) ఆలయంలో వైభవంగా కొలువుదీరనున్నాడు. దీంతో దేశంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపమైన రాముడు ఆలయంలో కొలువుదీరే వేళ.. రామ భక్తులంతా కొన్ని రామనామాలను జపించాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల భయాలు, కష్టాలు తీరతాయని వారు చెబుతున్నారు. సోమవారం ( జనవరి 22) మధ్యాహ్నం 12.29కి అ
Date : 21-01-2024 - 10:30 IST -
Isro Ayodhya Ram Mandir Pics : ఇస్రో పంపిన అయోధ్య రామ మందిర్ పిక్స్ ..ఎంత అద్భుతంగా ఉన్నాయో..!!
అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నో విశేషాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే రాముడి అవతారం..రామ మందిరం పిక్స్ బయటకు రాగా..తాజాగా అయోధ్య రామమందిర ఫోటోలను ఇస్రో (Isro) షేర్ చేసి మరింత వైరల్ చేసింది. Indian Remote Sensing శాటిలైట్స్ ద్వారా 2.7 ఎకరాల అయోధ్య ఆలయ స్థలాన్ని క్యాప్చర్ చేసింది. నిర్మాణ దశలో ఉన్న ఆలయాన్ని గత నెల డిసెంబర్ 16న ఫొటో తీసి షేర్ […]
Date : 21-01-2024 - 7:11 IST -
Ayodya : రామ మందిర ఉంగరాల డిమాండ్ మాములుగా లేదు
గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ప్రధాని మోడీ స్వయంగా ఈ కార్యక్రమం జరపబోతున్నారు. దేశం మొత్తం రామస్మరణ తో మారుమోగిపోతుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు యావత్ భక్తులంతా సిద్ధం అవుతున్నారు. ఇదే క్రమంలో అయోధ్యకు సంబదించిన ప్రతిదానికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ముఖ్
Date : 21-01-2024 - 5:09 IST -
Swami Nithyananda : రామమందిర ప్రారంభోత్సవంపై స్వామి నిత్యానంద కీలక ప్రకటన
Swami Nithyananda : పరారీలో ఉన్న వివాదాస్పద బాబా, అత్యాచార కేసు నిందితుడు స్వామి నిత్యానంద కీలక ప్రకటన విడుదల చేశారు.
Date : 21-01-2024 - 4:03 IST -
First Satellite Picture : అయోధ్య రామాలయం మొదటి శాటిలైట్ ఫొటో ఇదే..
First Satellite Picture : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇస్రో రంగంలోకి దిగింది.
Date : 21-01-2024 - 2:50 IST -
9999 Diamonds : 9999 డైమండ్లతో రామాలయ నమూనా.. పెన్సిల్ కొనపై రాముడి ఫొటో
9999 Diamonds : గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ కళాకారుడు క్రియేటివిటీని చాటుకున్నాడు.
Date : 21-01-2024 - 1:45 IST -
Rahul – January 22 : 22న శంకర్దేవ్ సన్నిధికి రాహుల్.. ఎవరీ శంకర్దేవ్ ?
Rahul - January 22 : జనవరి 22న (సోమవారం) యావత్ దేశం దృష్టి అయోధ్య రామమందిరం వైపే ఉంటుంది.
Date : 21-01-2024 - 1:01 IST -
Gifts From Abroad: అయోధ్య బాల రామయ్యకు విదేశాల నుంచి వచ్చిన బహుమతులు ఇవే..!
జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాల వాతావరణం నెలకొంది. ఇందుకోసం ప్రపంచం నలుమూలల నుంచి బహుమతులు (Gifts From Abroad) వస్తున్నాయి.
Date : 21-01-2024 - 12:55 IST -
POK Holy Water : పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి అయోధ్య రామయ్యకు ఏం అందిందో తెలుసా?
POK Holy Water : శారదా పీఠ్.. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉంది.
Date : 21-01-2024 - 12:06 IST
