India
-
Marriage Expense: మీకు తెలుసా..? రూ.800తో పెళ్లి చేసుకున్న దేశంలోని ధనిక జంట..!
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి దేశంలోని అత్యంత ధనిక జంటలలో ఒకరు. అయితే వారు వారి సాధారణ జీవనశైలితో ప్రసిద్ధి చెందారు. తమ పెళ్లికి కేవలం రూ.800 మాత్రమే ఖర్చు చేశామని (Marriage Expense) దంపతులు చెప్పారు.
Published Date - 11:49 AM, Sat - 6 January 24 -
Sun Mission Aditya L1: భారత తొలి సన్ మిషన్లో నేడు కీలక పరిణామం..!
చంద్రుడి తర్వాత ఈరోజు భారతదేశం సూర్యుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనుంది. మరికొద్ది గంటల్లో ఇస్రో సన్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 (Sun Mission Aditya L1) సూర్యుడిని చేరుకుంటుంది.
Published Date - 08:24 AM, Sat - 6 January 24 -
Ship Hijack : సముద్ర దొంగలు పరార్.. హైజాక్ అయిన నౌకను రక్షించిన నేవీ
Ship Hijack : సోమాలియా సముద్ర తీరం సమీపంలో సముద్ర దొంగలు హైజాక్ చేసిన నౌక ‘ఎంవీ లీలా నార్ఫోల్క్’లోని 15 మంది భారతీయులను భారత నేవీ రక్షించి దేశానికి తీసుకొచ్చింది.
Published Date - 07:31 AM, Sat - 6 January 24 -
Attack On ED Team : ఈడీ టీమ్పై 200 మంది దాడి.. ఇద్దరు ఆఫీసర్లకు గాయాలు
Attack On ED Team : పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలకు చెందిన రెండు వాహనాలపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
Published Date - 01:48 PM, Fri - 5 January 24 -
Modi Snorkelling: లక్షద్వీప్ దీవుల్లో మోడీ సాహసం, ఫొటోలు వైరల్
Modi Snorkelling: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ లో దీవులను సందర్శించారు. ఈ సందర్భంగా సముద్రగర్భంలో ఉన్న జీవాలను అన్వేషించేందుకు స్నార్కెలింగ్కు వెళ్లారు. మోదీ తన సముద్రగర్భ అన్వేషణకు సంబంధించిన చిత్రాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. అరేబియా సముద్రంలో ఉన్న ద్వీపాలలో తన “ఉల్లాసకరమైన అనుభవాన్ని” పంచుకున్నారు. “తమలోని సాహసికుడిని ఆలింగనం చేసుకోవాలనుకునే వారికి,
Published Date - 12:55 PM, Fri - 5 January 24 -
Cargo Ship Hijack : 15 మంది భారతీయులతో కూడిన నౌక హైజాక్.. రంగంలోకి నేవీ
Cargo Ship Hijack : సముద్ర జలాల్లో ఎక్కడ చూసినా హైటెన్షన్ కనిపిస్తోంది. ఓడల హైజాకింగ్ ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. తాజాగా సోమాలియా దేశ సముద్ర తీరం సమీపంలో ‘MV LILA NORFOLK’ అనే కార్గో షిప్ గురువారం సాయంత్రం హైజాక్కు గురైంది. ఈ ఓడలో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. దీంతో భారత నౌకాదళానికి చెందిన ఒక విమానం ఈ ఓడపై నిఘా ఉంచింది. అత్యవసర పరిస్థితుల్లో ఓడ నుంచి […]
Published Date - 12:33 PM, Fri - 5 January 24 -
Gautam Adani: ముఖేష్ అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ..!
అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ (Gautam Adani) మరోసారి భారతదేశం, ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా కిరీటం పొందారు.
Published Date - 12:18 PM, Fri - 5 January 24 -
Anti India Graffiti : మరో హిందూ ఆలయంపై ఖలిస్తానీ మూకల పిచ్చిరాతలు
Anti India Graffiti : ఖలిస్తానీ తీవ్రవాద మూకలు మరోసారి అమెరికాలో బరితెగించారు.
Published Date - 11:23 AM, Fri - 5 January 24 -
Medical Students: వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. సంవత్సరానికి 20 వీక్లీ ఆఫ్లు..!
దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులకు (Medical Students) ఉద్యోగ వార్తలు వస్తున్నాయి. వైద్య విద్యార్థుల పని, సెలవులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించబడ్డాయి.
Published Date - 09:35 AM, Fri - 5 January 24 -
DGPs Meet : ఒకే వేదికపైకి 450 మంది డీజీపీలు, ఐజీపీలు.. నేటి నుంచి కీలక భేటీ
DGPs Meet : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)ల మూడు రోజుల సదస్సు ఈరోజు (జనవరి 5) నుంచి రాజస్థాన్లోని జైపూర్ వేదికగా స్టార్ట్ కాబోతోంది.
Published Date - 07:04 AM, Fri - 5 January 24 -
Lok Sabha Polls: లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఆ దిశగా చకచకా నిర్ణయాలు తీసుకుంటుంది హైకమాండ్. ఈ మేరకు వచ్చే లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Published Date - 08:45 PM, Thu - 4 January 24 -
Excise Policy Case: రామచంద్ర పిళ్లై మధ్యంతర బెయిల్ పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై మధ్యంతర బెయిల్ను జనవరి 8వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు పొడిగించింది.
Published Date - 05:31 PM, Thu - 4 January 24 -
Kishan Reddy : షర్మిలకు కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి
YSRTP అధినేత్రి వైస్ షర్మిల (Sharmila) నేడు తన పార్టీ (YSRTP) ని కాంగ్రెస్ (Congress) లో విలీనం చేసి..కాంగ్రెస్ గూటికి చేరారు. ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో రాహుల్ , మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..వైఎస్సార్ బిడ్డగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్టీపీ నేతలు, క
Published Date - 03:17 PM, Thu - 4 January 24 -
Lord Ram Non-vegetarian: 14 ఏళ్లు అడవిలో నివసించిన రాముడు శాఖాహారి ఎలా అవుతాడు
రాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఎన్సీపీ-శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవద్ క్షమాపణలు చెప్పారు. రాముడు శాకాహారిని కాదని చేసిన ప్రకటనపై జితేంద్ర మాట్లాడుతూ నేను విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రాధేయపడ్డాడు
Published Date - 03:11 PM, Thu - 4 January 24 -
Missile System: MR-SAM.. ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి..!
భారత నౌకాదళం తొలి స్వదేశీ విమాన వాహక నౌక (Missile System) ఐఎన్ఎస్ విక్రాంత్పై సముద్రంలో ప్రమాదకరమైన క్షిపణులను అమర్చడం ద్వారా శత్రువుల గుండె చప్పుడును పెంచుతోంది.
Published Date - 12:00 PM, Thu - 4 January 24 -
Bengaluru : జేబులో ఫోన్ పెట్టుకుంటున్నారా..? అయితే జాగ్రత్త ఎందుకంటే…!!
ప్రస్తుతం ఫోన్ (Phone) వాడని మనిషే లేడు..చిన్న వారి దగ్గరి నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ కామన్ అయిపోయింది. నిద్ర లేచినదగ్గరి నుండి పడుకునే వరకు అంత ఫోన్లతోనే గడిపేస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్ లోకి చాల సంస్థలు రకరకాల స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలకే అందిస్తుండడంతో ఫోన్ల వాడకం బాగా పెరిగింది. అయితే కొంతమంది ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టడం..ఆన్లైన్ గేమ్స్ ఆడడం వంట
Published Date - 11:56 AM, Thu - 4 January 24 -
YS Sharmila Joins Congress : రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైస్ షర్మిల
అంత భావించినట్లే వైస్ షర్మిల (YSRTP Chief YS Sharmila Reddy)..కాంగ్రెస్ గూటికి చేరింది. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంది. బుధువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న షర్మిల..ఈరోజు గువారం ఉదయం 10.55 గంటల సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (AICC Chief Mallikarjuna Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లు ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వైఎస్ షర్మిలతో
Published Date - 11:25 AM, Thu - 4 January 24 -
Petrol Price Reduction : వాహనదారుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం
గత కొద్దీ నెలలుగా పెట్రోల్ , డీజిల్ ధరల్లో (Petrol and Diesel Prices) ఎలాంటి మార్పు రావడం లేదనే సంగతి తెలిసిందే. త్వరలో లోక్ సభ (Lok Sabha Elections) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను కేంద్రం (Central Govt) తగ్గించబోతుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారం చూసి చాలామంది నిజమే కావొచ్చని అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే సాధారణంగా కేంద్రం అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయన్న..లోక్ సభ ఎన్నికలు వస్తున్నాయన్న వె
Published Date - 10:46 AM, Thu - 4 January 24 -
Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అవుతారా..? ఢిల్లీలో ఏం జరగబోతుంది..?
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడవ సమన్లకు కూడా హాజరుకాకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ నోటీసును చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 08:27 AM, Thu - 4 January 24 -
Ayodhya: అయోధ్యలో AI నిఘా.. భారీ భద్రతా ఏర్పాట్లు
జనవరి 22న అయోధ్య (Ayodhya)లో రామమందిర శంకుస్థాపన జరగనుంది.
Published Date - 08:11 AM, Thu - 4 January 24