India
-
Rapido : రోడ్డునపడ్డ ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్ న్యూస్..
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తీసుకొచ్చిన ఫ్రీ బస్సు (Free Bus) కారణంగా రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల (Auto Drivers)కు ర్యాపిడో (Rapido ) గుడ్ న్యూస్ తెలిపింది. ర్యాపిడో ఆటో డ్రైవర్ల నుంచి జీవిత కాలంపాటు ఎటువంటి కమీషన్ (Rapido Expands Zero Commission Model ) తీసుకోకుండా సేవలు అందిస్తామని ప్రకటించింది. అయితే డ్రైవర్లు లాగిన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. నగరాన్నిబట్టి ఈ
Date : 14-02-2024 - 12:27 IST -
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ..!
రాజ్యసభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ (Congress Rajya Sabha Candidates) ప్రకటించింది. రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ, హిమాచల్ నుంచి అభిషేక్ మను సింఘ్వీలకు టిక్కెట్ ఇచ్చారు.
Date : 14-02-2024 - 12:14 IST -
Jaya Bachchan: ఐదోసారి రాజ్యసభకు జయా బచ్చన్ నామినేషన్.. ఆస్తుల ప్రకటన
Jaya Bachchan: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భార్య జయా బచ్చన్ (Jaya Bachchan) వరుసగా ఐదోసారి రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ (Samajwadi Party) తరఫున ఆమె ఐదోసారి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. 2004 నుండి సమాజ్ వాదీ […]
Date : 14-02-2024 - 12:10 IST -
Narendra Modi : యూఏఈలో హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్న మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) నేడు యూఏఈ (United Arab Emirates)లోని అబుదాబిలో బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (Sri Akshar Purushottam Swamynarayan) హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్య ఆసియాలోనే హిందూ సంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయమిదే. 2014లో మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక ఈ ఆలయ నిర్మాణానికి బీజం పడింది. ప్రస్తుతం ఆయన ఏడోసారి యూఏఈలో పర్యటిస్తున్నారు. ఈ ఆలయం ఆ దేశ మత సామరస్యానికి ప
Date : 14-02-2024 - 11:15 IST -
Sonia Gandhi: నామినేషన్ కోసం జైపూర్ చేరుకున్న సోనియా గాంధీ
Nomination: ఈసారి లోక్ సభ ఎన్నికల్లో కాకుండా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ(Sonia Gandhi) పోటీ చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీ నుంచి బయల్దేరిన సోనియా కాసేపటి క్రితం రాజస్థాన్ రాజధాని జైపూర్(Jaipur)కు చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. ఈరోజు సోనియా తన నామినేషన్ (Nomination)దాఖలు చేయ
Date : 14-02-2024 - 10:18 IST -
Adani-Hindenburg: అదానీ-హిండెన్బర్గ్ కేసులో ట్విస్ట్.. సుప్రీంకోర్టు నిర్ణయంలో తప్పులు..!
అదానీ-హిండెన్బర్గ్ (Adani-Hindenburg) కేసులో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దర్యాప్తును ఆమోదిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం (ఫిబ్రవరి 13) రివ్యూ పిటిషన్ దాఖలైంది.
Date : 14-02-2024 - 9:45 IST -
PM Modi – UAE : అబుధాబిలో మోడీ ఎమోషనల్ స్పీచ్.. ‘భారత్-యూఏఈ దోస్తీ జిందాబాద్’
PM Modi - UAE : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల యూఏఈ పర్యటన మంగళవారం రాత్రి అబుధాబిలో అట్టహాసంగా మొదలైంది.
Date : 14-02-2024 - 7:47 IST -
DK Shivakumar: డీకే శివకుమార్పై ఎఫ్ఐఆర్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై కర్ణాటక లోకాయుక్త ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు లోకాయుక్త అధికారి తెలిపారు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్నాటక ప్రభుత్వం ఇదే కేసును
Date : 13-02-2024 - 11:55 IST -
Sonia Gandhi: రాజస్థాన్ బరిలో సోనియా గాంధీ
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమె జైపూర్కు వెళ్లనున్నారని, నామినేషన్ పత్రాల దాఖలుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
Date : 13-02-2024 - 10:24 IST -
PM Modi: మోడీ అబుదాబి పర్యటన, రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు
PM Modi: యూఏఈతో భారత్కు ఎంతో అనుబంధం ఉందన్నారు మోదీ. భారత్ నుంచి బయలు దేరి యూఏఈ వెళ్లిన ప్రధాని మోదీకి షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహాన్ స్వాగతం పలికి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఎయిర్పోర్టులో అరబ్ సైన్యం సమర్పించిన గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. సోదరా అంటూ UAE అధ్యక్షుడిని సంబోధించిన ప్రధాని మోదీ, తనకు అందించిన స్వాగతానికి అభినందనలు తెలిపారు. గడిచిన ఐదు న
Date : 13-02-2024 - 9:22 IST -
Farmers Protest : రైతుల పోరు.. ఢిల్లీలో హోరు.. ఫొటో ఫీచర్
Farmers Protest : రైతుల ఢిల్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
Date : 13-02-2024 - 6:28 IST -
Ayodhya Train : అయోధ్య స్పెషల్ రైలుపైకి రాళ్లు రువ్విన దుండగులు..ఏమైందంటే ?
Ayodhya Train : గుజరాత్లోని సూరత్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ఆస్థా ప్రత్యేక రైలుపై ఆదివారం రాత్రి రాళ్లదాడి జరిగింది.
Date : 13-02-2024 - 5:45 IST -
PM Surya Ghar – Muft Bijli Yojana : గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో దేశ ప్రజలకు ప్రధాని మోడీ (PM Modi) గుడ్ న్యూస్ తెలిపారు. సౌర విద్యుత్తు, స్థిరమైన పురోగతిని పెంచే ప్రయత్నంలో, తమ ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన'(PM Surya Ghar – Muft Bijli Yojana)ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామన్నారు. We’re now on WhatsApp. Click […]
Date : 13-02-2024 - 2:57 IST -
Ashok Chavan: కాషాయ కండువా కప్పుకున్న మాజీ సీఎం అశోక్ చవాన్
Ashok Chavan : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్(Ashok Chavan) మంగళవారం బీజేపీ(bjp)లో చేరారు. ముంబయిలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఆ పార్టీలో చేరుతున్నానని అంతకుముందు ఆయన వెల్లడించారు. నేడు తన నూతన రాజకీయ అధ్యాయం ప్రారంభం కానుందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాందీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లు మీతో ఫోన్లో ఏమైనా సంప్రదింపులు జరి
Date : 13-02-2024 - 2:37 IST -
Farmers: పంజాబ్-చండీగఢ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం
Farmers protest: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం ఢిల్లీ చలో కార్యక్రమం ప్రారంభమైన తర్వాత పంజాబ్-చండీగఢ్(Punjab-Chandigarh)సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున చొచ్చుకువచ్చిన రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలు(tear-ga
Date : 13-02-2024 - 2:02 IST -
Farmers: సూది నుంచి సుత్తి దాకా.. అన్నీ తెచ్చుకుంటున్నాం.. పంజాబ్ రైతులు
punjab-farmers: కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలంటూ రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునివ్వడంతో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీకి రైతులు చేరుకోకుండా బార్డర్లలోనే ఆపేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది. సరిహద్దులు మూసేయడంతో పాటు రోడ్లపై బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు, కంటైనర్లతో గోడలు కట్టింది. రో
Date : 13-02-2024 - 1:35 IST -
India – US – NPCI : గుడ్ న్యూస్.. భారత్ – అమెరికా బ్యాంకుల మధ్య ‘పేమెంట్’ సర్వీస్ ?
India - US - NPCI : మారిషస్, శ్రీలంక, ఫ్రాన్స్, సింగపూర్ దేశాలకు మేడిన్ ఇండియా డిజిటల్ పేమెంట్ సర్వీస్ ‘యూపీఐ’ విస్తరించింది.
Date : 13-02-2024 - 1:03 IST -
Edible Oil Import: భారతదేశంలో 28 శాతం తగ్గిన చమురు దిగుమతులు..!
దేశంలోని ఆహార చమురు దిగుమతి (Edible Oil Import) జనవరిలో వార్షిక ప్రాతిపదికన 28 శాతం తగ్గి 12 లక్షల టన్నులకు చేరుకుంది. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) సోమవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది.
Date : 13-02-2024 - 12:55 IST -
AIMIM: బీహార్లో ఎంఐఎం నేత అబ్దుల్ సలామ్ కాల్చివేత
MIM Leader Shot Dead: : బీహార్లోని గోపాల్గంజ్లో గతరాత్రి దారుణం జరిగింది. ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లామ్ ముఖియా కాల్చివేతకు గురయ్యారు. విషయం తెలిసిన పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖియా కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట
Date : 13-02-2024 - 11:38 IST -
Delhi Chalo: ‘ఛలో ఢిల్లీ’.. రైతుల ప్రధాన డిమాండ్లు ఇవే..?
Farmers Protest Delhi : పంజాబ్ రైతులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సుమారు 5 గంటలపాటు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిర్వహించేందుకు రైతులు సిద్ధమయ్యారు. నేడు (మంగళవారం) ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ధర్నా కోసం రైతుల సంఘాల నాయకులు, రైతులు దేశ రాజధాని ఢిల్లీ(delhi)కి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 250కి పైగా రైతు సంఘాల మద్దతున్న ‘కిసాన్ మజ్దూర్ మోర్చా’,
Date : 13-02-2024 - 10:54 IST