India
-
Jaya Prada : అలహాబాద్ హైకోర్టులో జయప్రదకు ఎదురుదెబ్బ
Jaya Prada : సీనియర్ నటి జయప్రద పై ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని రాంపూర్ కోర్టు(Rampur Court)నాన్ బెయిలబుల్ వారెంట్(Non-bailable warrant)ని జారీ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వారెంటుని నిలిపివేయాలని కోరుతూ జయప్రద.. అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court)లో పిటిషన్ ని దాఖలు చేశారు. దాని పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ ని కొట్టివేసింది. అంతేకాదు మార్చి 6 లోపు ఆమె అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలను కూడా జారీ చే
Date : 01-03-2024 - 1:32 IST -
One Nation-One Election: దేశంలో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయా..? కేంద్రానికి నివేదిక అందజేయనున్న కమిటీ..!
వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One Nation-One Election)పై ఏర్పాటైన ఏడుగురు సభ్యుల కమిటీ త్వరలో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.
Date : 01-03-2024 - 1:27 IST -
PM-Surya Ghar Muft Bijli: రూఫ్టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి? దశల వారీ ప్రక్రియను తెలుసుకోండిలా..?
ఇటీవల ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యఘర్ (PM-Surya Ghar Muft Bijli) ఉచిత విద్యుత్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Date : 01-03-2024 - 1:02 IST -
Nita Ambani: అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. నీతా అంబానీ ప్రత్యేక సందేశం
Nita Ambani: భారతదేశ శ్రీమంతుడు ముఖేశ్ అంబానీ(Mukesh Ambani ) తనయుడు అనంత్ అంబానీ (Anant Ambani ) ప్రీ వెడ్డింగ్ వేడులకతో గుజరాత్ (Gujarat) లోని జామ్ నగర్ (Jamnagar) సందడిగా మారింది. ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక (Radhika Merchant)ను అనంత్ పెళ్లాడబోతున్నాడు. దేశ, విదేశాల నుంచి వస్తున్న ప్రముఖుల రాకతో జామ్ నగర్ లో సందడి నెలకొంది. సినీ తారలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ […]
Date : 01-03-2024 - 12:51 IST -
Railway Unions : మే 1 నుంచి రైళ్లన్నీ ఆపేస్తాం.. కేంద్రానికి రైల్వే యూనియన్ల వార్నింగ్
Railway Unions : మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
Date : 01-03-2024 - 12:42 IST -
Congress Party: మహారాష్ట్రలో విపక్షాల సీట్ల సర్దుబాటు..కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే..!
Maharashtra India Alliance Seat Sharing : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏను ఢీకొట్టడమే లక్ష్యంగా మిత్రపక్షాలతో సీట్లు సర్దుబాటు చేసుకుంటున్న కాంగ్రెస్(congress), మహారాష్ట్రలో 18 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 48 లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈ మేరకు మహావికాస్ అఘాడీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. 48 గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. We
Date : 01-03-2024 - 12:14 IST -
Vedic Clock: నేడు ‘వేద గడియారాన్ని’ప్రారంభించనున్న ప్రధాని మోడీ..గడియారం ప్రత్యేకలు ఇవే..
Vedic Clock: ప్రపంచంలోనే మొట్టమొదటి ‘వేద గడియారాన్ని (Vedic Clock)’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(pm modi) నేడు (శుక్రవారం) ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ‘విక్రమాదిత్య వేద గడియారం’ పేరుతో సిద్ధమైన ఈ క్లాక్ను ప్రధాని వర్చువల్గా ప్రారంభిస్తారు. పురాతన భారతీయ సంప్రదాయ పంచాంగం (కాల గణన పధ్ధతి) ప్రకారం ఈ గడియారం పనిచేస్తుంది. ఉజ్జయినిలోని జంతర్ మంతర్ ఏరియాలో 85 అడుగుల ఎత
Date : 01-03-2024 - 11:41 IST -
Leopards : దేశంలో 13,874 చిరుతలు.. తెలంగాణ, ఏపీలో ఎన్నో తెలుసా ?
Leopards : మనదేశంలో ఎన్ని చిరుతపులులు ఉన్నాయి ? అనే లెక్క తేలింది.
Date : 01-03-2024 - 9:39 IST -
BJP Lok Sabha Candidates: నేడు బీజేపీ తొలి జాబితా..? 100 మందికిపైగా అభ్యర్థులతో లిస్ట్, మరోసారి వారణాసి నుంచి మోదీ..?
శుక్రవారం (మార్చి 1) మధ్యాహ్నానికి బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితా (BJP Lok Sabha Candidates)ను కూడా విడుదల చేసే అవకాశముంది. జాబితాలో 100 కంటే ఎక్కువ పేర్లు ఉండే అవకాశం ఉంది.
Date : 01-03-2024 - 9:38 IST -
Sharad Pawar : మార్చి 2న ‘మహా’ డ్రామా.. షిండే, ఫడ్నవీస్, అజిత్లకు శరద్ పవార్ లంచ్
Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం జరగబోతోంది.
Date : 01-03-2024 - 8:30 IST -
BJP Strategy: మహిళ ఓటర్లే లక్ష్యంగా మోడీ భారీ స్కెచ్
బీజేపీ 370 సీట్లతో ఎన్డీయే 400 సీట్లు దాటుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదాన్ని నిజం చేసేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇప్పటికే బీజేపీ అన్ని స్థాయిల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఈ క్రమంలో బిజెపి మహిళా సాధికారత వ్యూహంపై దృష్టి పెట్టింది.
Date : 29-02-2024 - 8:37 IST -
Rajasthan: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కట్
ఇద్దరు పిల్లలే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత ప్రమాణాలు అనే రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివక్షతో కూడుకున్నది కాదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది
Date : 29-02-2024 - 6:36 IST -
Breaking : రైతులకు కేంద్ర గుడ్ న్యూస్.. ఖరీఫ్ పై కీలక నిర్ణయం
ఖరీఫ్ సీజన్కు ఎరువుల సబ్సిడీని పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖరీఫ్ సీజన్కు రూ.24 వేల కోట్ల ఎరువుల సబ్సిడీకి ఆమోదం తెలిపారు. ఇది కాకుండా, అస్సాంలోని టాటా కంపెనీ ప్యాకేజింగ్ ప్లాంట్కు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మూలాల ప్రకారం, ధోలేరాలో టాటా గ్రూప్ యొక్క సెమీకండక్టర్ ప్లాంట్ ఆమోదించబడింది. CG పవర్ యొక్క OSAT ప్లాంట్కు కూడ
Date : 29-02-2024 - 5:35 IST -
Avtar-Saini: ఇంటెల్ ఇండియా మాజీ ఛీప్ అవతార్ సైనీ మృతి
Former-Intel-India-Head-Avtar-Sain: ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ(Avtar Sain) రోడ్డు ప్రమాదంలో మరణించారని పోలీసులు గురువారం వెల్లడించారు. నవీ ముంబై టౌన్షిప్లోని పామ్ బీచ్ రోడ్లో సైనీ (68) సైక్లింగ్ చేస్తుండగా వెనుక నుంచి దూసుకొచ్చిన క్యాబ్ ఆయన సైకిల్ను ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన సైనీని సహచర సైక్లిస్ట్లు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధార
Date : 29-02-2024 - 5:06 IST -
PM Surya Ghar Muft Bijli Yojana: పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
PM Surya Ghar Muft Bijli Yojana: సౌర విద్యుత్తుపై కేంద్ర సర్కారు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన(PM Surya Ghar Muft Bijli Yojana) పథకానికి ఈరోజు కేంద్ర క్యాబినెట్ ఆమోదం(Union Cabinet Approval) దక్కింది. సోలాప్ పవర్ సిస్టమ్స్ను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఖర్చులో కేంద్ర ప్రభుత్వం సుమారు 78 వేలు ఇవ్వనున్నది. దేశవ్యాప్తంగా దాదాపు కోటి ఇండ్లకు ఈ పథకం అ
Date : 29-02-2024 - 4:18 IST -
Akhilesh Yadav: వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు సిద్ధం: అఖిలేష్
అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి సీబీఐ సమన్లపై స్పందిస్తూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విచారణ కోసం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరుకావడానికి అంగీకరించారు, అయితే ఢిల్లీకి హాజరుకాలేరని చెప్పారు.
Date : 29-02-2024 - 3:55 IST -
Air India: ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా
Air India Fined : వీల్చైర్ ఏర్పాటు చేయకపోవడంతో ఓ వృద్ధుడైన విమాన ప్రయాణికుడు మరణించిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ తీవ్రంగా స్పందించింది. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది. (Air India Fined ) ఫిబ్రవరి 16న 80 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో న్యూయార్క్ నుంచి ముంబై చేరుకున్నాడు. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్
Date : 29-02-2024 - 3:51 IST -
Sanjay Raut : నూతన పార్లమెంట్ భవనంపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
Sanjay Raut : నూతన పార్లమెంట్ భవనం(New Parliament Building)పై మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిని ఫైవ్ స్టార్ జైలు(Five Star Jail)గా అభివర్ణించారు. పార్లమెంట్ పని తీరు తీవ్రంగా దెబ్బతిన్నదని విమర్శంచారు. గురువారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలోని సెంట్రల్ విస్తా పరిస్థితిని ప్రతి ఒక్కరూ చూడాలని అన్నారు. ఎంపీలు ఎదుర్
Date : 29-02-2024 - 2:47 IST -
Himachal Pradesh: ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల్లో(Rajya Sabha elections)పార్టీ విప్ను ధిక్కరించి విపక్ష అభ్యర్థికి ఓటేసిన ఆరుగురు కాంగ్రెస్(congress)తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయింది (Disqualified). కాంగ్రెస్ పిటిషన్ నేపధ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా(Speaker Kuldeep Singh Pathania)ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వం రద్దయిన వారిలో ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్పూర్ ఎమ్మెల్యే రాజిందర్ ర
Date : 29-02-2024 - 1:45 IST -
Akhilesh Yadav: సీబీఐ విచారణకు సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డుమ్మా!
Akhilesh Yadav : ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav)అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో సీబీఐ(CBI) విచారణకు డుమ్మా కొట్టనున్నారు. అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఐదేళ్ల క్రితం నమోదైన కేసులో సాక్షమిచ్చేందుకు నేడు ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ యూపీ మాజీ ముఖ్యమంత్రికి సీబీఐ (CBI) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. నేడు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది. అయితే అఖిలేశ్ విచా
Date : 29-02-2024 - 12:35 IST
