India
-
Teen Driver : టీనేజీ డ్రైవర్ ఇద్దరిని బలిగొన్న కేసు.. మైనర్ తండ్రి అరెస్ట్
మహారాష్ట్రలోని పూణేలో ఉన్నకళ్యాణి నగర్లో ఓ టీనేజర్ లగ్జరీ పోర్షే కారును ర్యాష్గా డ్రైవింగ్ చేసి ఇద్దరి చావుకు కారణమైన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 21-05-2024 - 10:59 IST -
Fear Politics : ఎన్నికల్లో పోటాపోటీగా ఫియర్ పాలి‘ట్రిక్స్’
2019 వరకు ఎన్నికలలో ఉచిత హామీలు, ఉద్వేగాలు, దేశ ప్రజల కలల సాకారం వంటి అంశాలు కీలకంగా ఉండేవి.
Date : 21-05-2024 - 9:45 IST -
BJP Candidates : బీజేపీ అభ్యర్థుల్లో ‘ఫిరాయింపు’ నేతలు ఎంతమంది తెలుసా ?
బీజేపీ పేరెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్).
Date : 21-05-2024 - 8:21 IST -
Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ పుంజుకోకపోతే ఆప్ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది..!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గత దశాబ్దంలో ఎన్నో అడ్డంకులను అధిగమించారు.
Date : 20-05-2024 - 9:01 IST -
Narendra Modi : ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రసన్నం చేసుకునేందుకు.. టీఎంసీ గూండాలు రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై దాడి
రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ సంఘాలపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మరోసారి మండిపడ్డారు.
Date : 20-05-2024 - 8:01 IST -
Startup Founders : మోడీ ‘స్టార్టప్ ఇండియా’తో భారతదేశ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది
అనుకూల విధానాలు , బడ్జెట్ సంస్కరణల మధ్య 'స్టార్టప్ ఇండియా' వంటి ప్రధాని నరేంద్ర మోడీ గత కొన్నేళ్లుగా ప్రారంభించిన అనేక కార్యక్రమాల కారణంగా భారతదేశ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని స్టార్టప్ వ్యవస్థాపకులు సోమవారం తెలిపారు.
Date : 20-05-2024 - 7:22 IST -
Hajj Yatra : హజ్ యాత్రకు హైదరాబాద్ నుంచి 6,900 మంది
సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి 6,900 మందికి పైగా యాత్రికులు బయలుదేరారు.
Date : 20-05-2024 - 6:33 IST -
Chennai woman suicide: నాల్గవ అంతస్తు నుంచి కిందపడి బ్రతికిన చిన్నారి తల్లిపై ట్రోల్.. తల్లి ఆత్మహత్య
ట్రోలింగ్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో చెప్పేందుకు చెన్నై మహిళ ఆత్మహత్య పెద్ద ఉదాహరణ. పది రోజుల క్రితం చెన్నైలోని నాలుగో అంతస్థుపై నుంచి పడి ఓ చిన్నారి ప్రమాదానికి గురై బ్రతికింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే.
Date : 20-05-2024 - 5:31 IST -
ISIS : అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదల అరెస్టు
ISIS Terrorists: నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అహ్మదాబాద్(Ahmedabad)లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) సోమవారం అరెస్టు చేసింది. ఆ నలుగురు శ్రీలంక జాతీయులు(Sri Lankan nationals) అని తెలిసింది. కేంద్ర నిఘా వర్గాల నుండి వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. టెర్రరిస్టులందరూ శ్రీలంకకు చెందిన వారేన
Date : 20-05-2024 - 4:25 IST -
Bharatiya Nyaya Sanhita : కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్.. సుప్రీంకోర్టు తిరస్కరణ
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాక.. వాటి పనితీరును పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు రెజెక్ట్ చేసింది.
Date : 20-05-2024 - 3:12 IST -
Write Essay – Bail : మైనర్ డ్రైవింగ్.. ఇద్దరి మృతి.. వ్యాసం రాయమనే షరతుపై బెయిల్
ఓ బాలుడు నిర్లక్ష్యంగా లగ్జరీ పోర్షే కారును నడుపుతూ బైక్ను ఢీకొట్టాడు.
Date : 20-05-2024 - 2:28 IST -
PM Modi : మైనారిటీలకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు : మోడీ
మైనారిటీలకు వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.
Date : 20-05-2024 - 1:30 IST -
Rahul : పిపలేశ్వర హనుమాన్ ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు
Pipleshwar Hanuman Mandir: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాయ్బరేలి(Roy Bareli)లోని ప్రముఖ పిపలేశ్వర హనుమన్ ఆలయంని (Pipleshwar HanumanMandir)సందర్శించారు. రాహుల్ వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయ్బరేలి లోక్సభ స్థానానికి ఈరోజు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్థానం నుండి లోక్సభ ఎంపీగా బరిలో
Date : 20-05-2024 - 1:27 IST -
Narendra Modi : ఆరో దశ ఎన్నికలపై మోదీ ఫోకస్..
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెటుకున్నారు నరేంద్ర మోదీ. ముఖ్యంగా దక్షిణంలో బలహీన పడిన బీజేపీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తూ.. పలుమార్లు పర్యటనలు చేశారు.
Date : 20-05-2024 - 1:26 IST -
Iran President Death: భారత్ ఇరాన్కు అండగా నిలుస్తోందని మోడీ భరోసా
ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి మరియు మత నాయకుడు మహ్మద్ అలీ అలె-హషేమ్లతో పాటు రైసీ కూడా మరణించారు.
Date : 20-05-2024 - 12:25 IST -
Lok Sabha Elections 2024: ముంబైలో ఓటేసేందుకు పోటెత్తిన బాలీవుడ్
ఐదో దశతో మొత్తం 428 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఓటు వేశారు. సీనియర్ నటుడు ధర్మేంద్ర కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలో తన ఓటు హక్కు వినియోగించుకున్న నటి జాన్వీ కపూర్ ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Date : 20-05-2024 - 12:07 IST -
Death Claim : పీఎఫ్ ‘డెత్ క్లెయిమ్’లకు ఇక అది అక్కర్లేదు
‘ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా’కు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే కీలక నిర్ణయాన్ని ఈపీఎఫ్వో తీసుకుంది.
Date : 20-05-2024 - 8:24 IST -
Lok Sabha Elections 2024 : ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. కొత్త రికార్డు సృష్టించాలని ఓటర్లకు ప్రధాని పిలుపు
లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
Date : 20-05-2024 - 7:43 IST -
Lok Sabha Elections 2024: రసవత్తరంగా ఐదో దశ పోలింగ్.. బరిలో ఉన్న సీనియర్లు
దేశంలో లోక్సభ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ రోజు మే 20న దేశవ్యాప్తంగా ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 49 స్థానాలకు 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదే సమయంలో చాలా మంది సీనియర్ నేతలు ఈ దశ పోలింగ్ లో పాల్గొంటున్నారు.
Date : 20-05-2024 - 6:25 IST -
Tax Scam: 263 కోట్ల నకిలీ పన్ను రీఫండ్ కుంభకోణం కేసులో వ్యాపారవేత్త అరెస్టు
263 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ మోసం కేసులో మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ వ్యాపారవేత్తని అరెస్టు చేసింది. నిందితుడు రాజేష్ బత్రేజాగా గుర్తించారు.
Date : 20-05-2024 - 2:52 IST