India
-
4600 RPF Jobs : 4660 రైల్వే పోలీస్ జాబ్స్.. టెన్త్ అర్హతతోనే అవకాశం
4600 RPF Jobs : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో 4660 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) ప్రకటన విడుదల చేసింది.
Date : 15-04-2024 - 12:14 IST -
Seized Ship : 17 మంది భారతీయ సిబ్బందిని కలిసేందుకు ఇరాన్ అనుమతి
Seized Ship: ఇజ్రాయెల్(Israel)పై దాడికి ఒక రోజు ముందు ఇరాన్(Iran) స్వాధీనం చేసుకున్న కార్గో షిప్(Cargo ship)లో ఉన్న 17 మంది భారతీయ సిబ్బంది(17 Indian personnel)ని కలిసేందుకు భారత ప్రభుత్వ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రంగంలోకి దిగి ఇరాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ అబ్దుల్లాహియాన్తో ఫోన్లో మాట్లాడి ఈ విషయాన్ని ఖరారు చేశారు. సీజ్ చేసిన నౌకక
Date : 15-04-2024 - 12:00 IST -
Controversy : నిద్రరాకుంటే.. ఎక్స్ట్రా పెగ్ వేసుకోవాలి.. మహిళా మంత్రిపై బీజేపీ నేత వ్యాఖ్యలు
కర్ణాటక మంత్రి లక్ష్మి హెబ్బల్కర్పై ఆ రాష్ట్ర BJP నేత సంజయ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Date : 15-04-2024 - 11:02 IST -
PM Candidate : ‘ప్రధానిగా ఎవరైతే బెటర్ ?’.. ఒపీనియన్ పోల్లో ఆసక్తికర విశేషాలు
PM Candidate : ‘‘దేశ ప్రధానిగా ఈసారి ఎవరైతే బాగుంటుంది ?’’ అనే దానిపై ప్రజల అభిప్రాయాలను ABP CVoter సేకరించింది. ఈ ఒపీనియన్ పోల్లో పాల్గొన్న వారిలో 58 శాతం మంది ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా మాట్లాడారు. ఆయనే మళ్లీ పీఎం అయితే బాగుంటుందని చెప్పారు. ఇక 16 శాతం మంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రధ
Date : 15-04-2024 - 9:25 IST -
LS Polls 2024 : మీమ్స్ను ఎన్నికల సంఘం కూడా వదట్లేదు.. ‘జల్దీ ఆవో సిమ్రాన్’ అంటూ పోస్ట్..!
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల లోక్సభ ఎన్నికల 2024 తేదీలను ప్రకటించారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయి, ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తుంది.
Date : 14-04-2024 - 9:01 IST -
LS Polls 2024 : ఏ రాష్ట్రంలో 85 ఏళ్లుదాటిన ఓటర్లు ఎక్కువో మీకు తెలుసా..?
ప్రస్తుతం దేశంలో లోక్సభ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సమరానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్దమయ్యాయి. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి రోజుకో కొత్త ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
Date : 14-04-2024 - 8:50 IST -
Private Jets : ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్ల అద్దెలకు రెక్కలు.. ఎందుకు ?
Private Jets : ఇది ఎన్నికల సీజన్. రాజకీయ పార్టీలు కీలకమైన నాయకుల కోసం ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంటున్నాయి.
Date : 14-04-2024 - 6:54 IST -
BJP Manifesto vs Congress Manifesto: బీజేపీ మేనిఫెస్టో Vs కాంగ్రెస్ మేనిఫెస్టో
లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు బీజేపీ తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. అయితే ఇదివరకే కాంగ్రెస్ తమ హామీలను మేనిఫెస్టో ద్వారా విడుదల చేశారు. కాగా ఇరు పార్టీల మేనిఫెస్టోలో మహిళలనే టార్గెట్ చేసినట్లుగా అర్ధమవుతుంది.
Date : 14-04-2024 - 3:46 IST -
Dr BR Ambedkar: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన 10 స్ఫూర్తిదాయకమైన కోట్స్ ఇవే..!
ఏప్రిల్ 14వ తేదీని దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ (Dr BR Ambedkar) జయంతి. ఈరోజును అంబేద్కర్ స్మారక దినం, సమానత్వ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు.
Date : 14-04-2024 - 12:03 IST -
Apsara A Diplomat : ‘అప్సర’ వేషధారణలో ఎవరో తెలుసా ?
Apsara A Diplomat : పైన ఫొటో చూశారు కదా.. అందులో స్టిల్స్ ఇస్తున్నది ఎవరో మోడల్ కాదు !!
Date : 14-04-2024 - 10:15 IST -
BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో రిలీజ్.. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలివే..!
లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో (BJP Manifesto)ను విడుదల చేసింది.
Date : 14-04-2024 - 9:54 IST -
Amit Shah: రిజర్వేషన్లపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే
Amit Shah: బిజెపి రిజర్వేషన్లను రద్దు చేయదు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారికి కోటాను రద్దు చేయమని, కాంగ్రెస్ అపోహను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలోని హర్సోలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా మాట్లాడారు. (ప్రధానమంత్రి నరేంద్ర) మోడీ స్వయంగా రిజర్వేషన్కు అతిపెద్ద మద్దతుదారు. కాంగ్రెస్ ఓబీసీకి వ్య
Date : 13-04-2024 - 7:59 IST -
Lok Sabha Polls 2024: ఒవైసీ సంచలన నిర్ణయం.. అన్నా డీఎంకేతో పొత్తు ఖరారు
లోకసభ ఎన్నికల ముందు ఎంఐఎం పార్టీ అధినేత ఒవైసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఉంటుందని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు పొత్తు కొనసాగుతుందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
Date : 13-04-2024 - 7:41 IST -
Gas Based Power Plants: సమ్మర్ కారణంగా దేశంలో గ్యాస్ విద్యుత్ ప్లాంట్లు
సవి కాలంలో విద్యుత్ వినియోగం తారాస్థాయికి చేరుతుంది. 24 గంటల పాటు ఫ్యాన్లు, కూలర్లు నడుస్తూనే ఉంటాయి. ఇక ఏసీల వినియోగం ద్వారా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Date : 13-04-2024 - 4:30 IST -
April 14th – Big Plan : ఏప్రిల్ 14.. బీజేపీ మేనిఫెస్టో విడుదల తేదీ వెనుక పెద్ద వ్యూహం!
April 14th - Big Plan : లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ‘సంకల్ప్ పత్ర’ పేరుతో ఈనెల 14న బీజేపీ విడుదల చేయనుంది.
Date : 13-04-2024 - 2:33 IST -
Cafe Blast :‘‘సంజయ్ అగర్వాల్, ఉదయ్ దాస్..’’ బెంగళూరు బ్లాస్ట్ నిందితులు పేర్లు మార్చుకొని ఏం చేశారంటే..
Rameshwaram Cafe Blast : బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. బాంబు పేలుడులో ప్రధాన సూత్రధారి సహా ఇద్దరు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ-NIA అదుపులోకి తీసుకుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. బాంబర్ ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్, సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహాను NIA అరెస్టు చేసిందని తెలిపారు. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న నిందితులు అస
Date : 13-04-2024 - 1:50 IST -
Sukesh Chandrasekhar: పాలక్ పనీర్, సలాడ్లను కేజ్రీవాల్ ఆస్వాదిస్తున్నాడు.. మరో లేఖ విడుదల చేసిన సుఖేష్
మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం మండోలి జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మరో సంచలన లేఖను విడుదల చేశారు.
Date : 13-04-2024 - 12:45 IST -
Indians : బ్రిటన్లో నలుగురు భారతీయులకు జీవితఖైదు.. ఎందుకంటే..
Indians Jailed: బ్రిటన్(Britain)లో ఓ భారత సంతతి(Indian descent) డ్రైవర్ హత్య కేసు(Driver murder case)లో మరో నలుగురు భారత సంతతి వ్యక్తులకు స్థానిక కోర్టు 122 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డెలివరీ ఏజెంట్గా చేస్తున్న ఆర్మాన్ సింగ్ గతేడాది దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ ఇంగ్లండ్లోని ష్రూస్ బెర్రీలో అతడిపై అర్షదీప్ సింగ్, జగ్దీప్ సింగ్, శివ్దీప్ సింగ్, మన్జ్యోత్ సింగ్ దారుణంగా దాడి చేశారు. గొడ్డలి, గోల్ఫ్ క్లబ
Date : 13-04-2024 - 12:35 IST -
RJD Manifesto: బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా
దేశంలో భారత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే 5 ఏళ్లలో దేశంలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని బీహార్ ప్రతిపక్ష నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ప్రకటించారు. అలాగే మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తామని ప్రకటించారు.
Date : 13-04-2024 - 12:16 IST -
Jaishankar : ఉగ్రవాదులపై పోరాటంలో రూల్స్ లేవు..జవాబూ అలాగే ఉండాలి..! : జైశంకర్
Jaishankar: ఉగ్రవాదం(terrorism)పై, ఉగ్రవాదులపై పోరాటంలో రూల్స్ ఏంటని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్(Union External Affairs Minister Jaishankar)ప్రశ్నించారు. దాడి చేయాలనే విషయం తప్ప ఉగ్రవాదులు మిగతా విషయాలేవీ పట్టించుకోరని, అలాగే వారికి బదులిచ్చే సమయంలో భారత్ కూడా ఎలాంటి రూల్స్ గురించి ఆలోచించబోదని తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని స్పష్టం చేశారు. ఈమేరకు పూణెలో శుక్రవారం
Date : 13-04-2024 - 11:51 IST