India
-
Bullet Trai : బుల్లెట్ రైలు కోసం ప్రత్యేకమైన ట్రాక్..రైల్వేశాఖ వీడియో రిలీజ్
Bullet Train: భారత్(India)లో త్వరలోనే బుల్లెట్ రైలు(Bullet Train) పరుగులు తీయనున్నది. ముంబయి-అహ్మదాబాద్(Mumbai-Ahmedabad) మార్గంలో రైలు నడిపించనున్న విషయం తెలిసిందే. 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, బుల్లెట్ రైలు కోసం ప్రత్యేక రకం ట్రాక్(special kind of track) ను రైల్వేశాఖ నిర్మిస్తున్నది. తొలిసారిగా ట్రాక్కు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ
Published Date - 04:28 PM, Thu - 28 March 24 -
SBI – April 1st : ఎస్బీఐ డెబిట్ కార్డు వాడుతారా ? ఇది తెలుసుకోండి
SBI - April 1st :ఎస్బీఐకి చెందిన కోట్లాది మంది ఖాతాదార్లకు షాక్ ఇది.
Published Date - 04:14 PM, Thu - 28 March 24 -
Kejriwal: ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమే ..కోర్టులో కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ముగియడంతో ఈడీ గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఢిల్లీ మద్యం అంశంలోని మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన ఈడీ(ED) ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చింది. కేజ్రీవాల్ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజుల పాటు కస్టడీని కోరింది. Enforcement Directorate moves a remand application in Rouse Avenue court stating that we require […]
Published Date - 03:53 PM, Thu - 28 March 24 -
Dera chief shot dead : ఉత్తరాఖండ్ డేరా చీఫ్పై దుండగుల కాల్పులు
Dera chief shot dead: ఉత్తరాఖండ్కు చెందిన డేరా చీఫ్పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన మరణించారు. (Dera chief shot dead) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఉధమ్ సింగ్ నగర్(Udham Singh Nagar) జిల్లాలోని రుద్రపూర్-తనక్పూర్(Rudrapur-Tanakpur) మార్గంలో నానక్మట్టా సాహిబ్ గురుద్వారా ఉన్నది. సిక్కుల పుణ్యక్షేత్రానికి బాబా టార్సెమ్ సింగ్ డేరా
Published Date - 03:19 PM, Thu - 28 March 24 -
Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టు లో ఊరట
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు౯Delhi High Court) లో ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో అరెస్టయిన కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన సూర్జిత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త ఈ పిల్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు నేడు తిరస్కరించింది. Delhi High [
Published Date - 02:33 PM, Thu - 28 March 24 -
Taj Mahal: తాజ్మహల్ను శివాలయంగా ప్రకటించాలి.. కోర్టులో పిటిషన్
Taj Mahal: తాజ్మహల్ (Taj Mahal)పై మరోసారి వివాదం నెలకొంది. తాజ్ మహల్ను తేజో మహాలయ (Tejo Mahalaya)గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ కోర్టులో కొత్త పిటిషన్ దాఖలైంది. తాజ్ మహల్ను తేజో మహాలయ (శివాలయం)గా ప్రకటించాలని కోరుతూ ఆగ్రా కోర్టు (Agra Court)లో పిటిషన్ దాఖలైంది. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న న్యాయవాద
Published Date - 02:18 PM, Thu - 28 March 24 -
Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన.. డబ్బులేక పోటీ చేయట్లేదు..!
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న ప్రశ్నపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద డబ్బు లేదని అన్నారు.
Published Date - 01:05 PM, Thu - 28 March 24 -
Punjab CM : 51 ఏళ్ల ఏజ్లో తండ్రయిన పంజాబ్ సీఎం.. రెండో భార్యకు ఆడశిశువు
Punjab CM : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం గుడ్ న్యూస్ విన్నారు.
Published Date - 01:04 PM, Thu - 28 March 24 -
Congress : కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
Congress Party : కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు(Delhi High Court )షాక్ ఇచ్చింది. నాలుగేళ్లపాటు రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్(Reassessment Proceeding) ప్రారంభించాలన్న ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) ఆదేశాలను సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది(dismissed). 2014-2017 మధ్య పన్నుల రీవాల్యుయేషన్పై కాంగ్రెస్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ పుర
Published Date - 12:55 PM, Thu - 28 March 24 -
Arvind Kejriwal: నేటితో ముగియనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ
నేటితో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీ ముగియనుంది. మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు కేజ్రీవాల్ ఈడీ అధికారులు హాజరుపర్చనున్నారు.
Published Date - 12:00 PM, Thu - 28 March 24 -
Mood Of The Nation : 79 శాతం మంది సపోర్ట్ ఆ కూటమికే.. పీఎం పోస్టు రేసులో ఆయనే ఫస్ట్!
Mood Of The Nation : వచ్చే లోక్సభ ఎన్నికలకు దేశ ప్రజల మూడ్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ మీడియా సంస్థ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ డిజిటల్ సర్వే నిర్వహించింది.
Published Date - 11:53 AM, Thu - 28 March 24 -
Supreme Court : న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు..500 మంది న్యాయవాదుల సంచలన లేఖ
Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief Justice)కి దాదాపు 500 మందికిపైగా న్యాయవాదులు(Lawyers) లేఖ(letter) రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్, హి
Published Date - 11:44 AM, Thu - 28 March 24 -
MGNREGA: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వేతన రేటు పెంపు..!
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం భారీ బహుమతిని అందజేసింది.
Published Date - 11:30 AM, Thu - 28 March 24 -
Congress: కాంగ్రెస్కి భారీ ఎదురుదెబ్బ..సావిత్రి జిందాల్ రాజీనామా
Savitri Jindal: ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్(OP Jindal Group Chairperson), హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్(Savitri Jindal) కాంగ్రెస్(Congress) పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జిందాల్ తన కుటుంబ సభ్యుల సలహా మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను పది సంవత్సరాలుగా హిసార్ ఎమ్మెల్యేగా ప్
Published Date - 11:19 AM, Thu - 28 March 24 -
Election Commission : రెండో విడత లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Election Commission: లోక్సభ ఎన్నికలు 2024Lok Sabha Elections 2024)లో భాగంగా రెండవ దశ పోలింగ్( second stage is polling)కు నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్రపతి తరపున కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దశ పోలింగ్కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా ఉంది. జమ్మూ కశ్మీర్ మినహా [&hellip
Published Date - 10:54 AM, Thu - 28 March 24 -
Election Commission : నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్
12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్ సభ స్థానాలకు నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. APR 4 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు.
Published Date - 10:41 AM, Thu - 28 March 24 -
Mukesh Ambani : రూ. 20లక్షల కోట్లకు చేరిన రిలయన్స్ విలువ
ముకేశ్ అంబానీ (Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ (Reliance) సంస్థ అరుదైన రికార్డు సాధించింది. మార్కెట్లో ఆ సంస్థ విలువ తాజాగా రూ.20లక్షల కోట్లకు చేరుకుంది.
Published Date - 09:54 AM, Thu - 28 March 24 -
KSRTC : 4 చిలుకలకు బస్ ఛార్జీ రూ.444..
కర్ణాటక ఆర్టీసీ బస్సు (KSRTC)లో చిలుకల (Parrots)కు టికెట్ కొట్టిన వార్త వైరల్ అవుతోంది. ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది.
Published Date - 09:42 AM, Thu - 28 March 24 -
Punjab: బీజేపీలో చేరేందుకు ఆప్ ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్
పంజాబ్లోని ఆప్ లోక్సభ ఎంపీ మరియు ఒక ఎమ్మెల్యే బుధవారం బీజేపీలో చేరారు. అయితే మరో ముగ్గురు ఆప్ శాసనసభ్యులను కూడా బీజేపీ తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించింది. అందుకు భారీగా డబ్బును ఆశచూపినట్లు సదరు బాధిత ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు
Published Date - 10:56 PM, Wed - 27 March 24 -
Kolkata Airport : కోల్కతా ఎయిర్పోర్టులో ఒకేసారి రన్వేపైకి రెండు విమానాలు
ఒకేసారి రెండు విమానాలు ఒకే రన్ వేపైకి రావడంతో ఒకదానికొకటి ఢీకొీన్నాయి
Published Date - 08:24 PM, Wed - 27 March 24